Covaxin trials on children: కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యేలోగా చిన్నారులకు సైతం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది.
Sushil Kumar attacking wrestler Sagar Rana with stick: సుషీల్ కుమార్.. రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్ గెలిచిన రెజ్లర్. ప్రస్తుతం మరో యువ రెజ్లర్ సాగర్ రాణా మర్డర్ కేసులో (Sagar Rana murder case) ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే.
Singapore slams Arvind Kejriwal on Singapore strain: న్యూ ఢిల్లీ : సింగపూర్లో ప్రస్తుతం కరోనావైరస్కి చెందిన కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తోందని, అది చాలా డేంజరస్ వైరస్ అని, చిన్నారులపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
COVID-19 Lockdown In India: ప్రతిరోజూ 4 లక్షలకు పైగా కరోనా కేసులు, ఇటీవల కరోనా మరణాలు సైతం 4 వేలు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్డౌన్ను తమ అస్త్రంగా చేసుకున్నాయి. ప్రాణ నష్టాన్ని నివారించడం, వైరస్పై విజయం సాధించడానికి లాక్డౌన్ విధిస్తున్నారు.
Vaccine for Children: దేశ రాజధాని ఢిల్లీ తల్లడిల్లుతోంది. అటు ఆక్సిజన్ కొరత ఇటు బెడ్స్ కొరతకు తోడు ఇప్పుడు వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఆర్డర్ పెట్టినా స్పందన లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్టు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా రెండవ రోజు కూడా దేశంలో అత్యధికంగా 4 లక్షలకు చేరువలో కేసులు నమోదయ్యాయి.
Covid19 Patients Dies due to oxygen shortage: దేశ వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో నమోదయ్యే కరోనా కేసులు ప్రపంచంలో అత్యధిక పాజిటివ్ కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్న నేపథ్యంలో ముఖ్యంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరు రోజుల లాక్డౌన్ విధించారు.
Lockdown In Delhi : దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్19 మహమ్మారి పెను ప్రభావాన్ని చూపుతోంది. దేశ వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో ఏకంగా దాదాపు 3 లక్షల వరకు పాజిటివ్ కేసులు, 1500 మరకు కరోనా మరణాలు నమోదు కావడం పరిస్థితి ఎంతగా దిగజారిపోతుందో సూచిస్తుంది.
No lockdown in Delhi: న్యూ ఢిల్లీ: ఢిల్లీలో లాక్డౌన్ విధించడం లేదని ఢిల్లీ సర్కార్ పెద్దలు తరచుగా మీడియా ఎదుట ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తీరు మాత్రం ఢిల్లీవాసులను ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. కొవిడ్-19 కేసులు పెరుగుతున్న తీరు చూస్తే ఎప్పుడు, ఏ క్షణం లాక్డౌన్ విధిస్తారో ఏమోననే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.
Woman Seeks Rupees 1 Crore Compensation For Getting Non-Veg Pizza: ఓ మహిళ దీపాళీ త్యాగి తన పిల్లలకు ఆకలిగా ఉందని శాఖారం (Mushroom Pizza) పిజ్జాను మార్చి 21, 2019న ఆర్డర్ చేసింది. అయితే అమెరికన్ రెస్టారెంట్ ఔట్లెట్ ఆమెకు నాన్వెజ్ పిజ్జాను డెలివరీ చేసింది.
PM Modi Took His First Dose Of COVID19 Vaccine: నేడు దేశ వ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్లో కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు.
Earthquake hits Delhi, NCR: తజకిస్తాన్లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 6.3 గా నమోదైన ఈ భూకంపం తాకిడికి మన దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఢిల్లీ శివార్లను ఆనుకుని ఉన్న Noida, Gurgaon, ఫరీదాబాద్, ఘాజియాబాద్ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది.
Delhi CM Arvind Kejriwals Daughter Duped: సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, చివరకు ముఖ్యమంత్రి కుమార్తెను సైతం బురిడీ కొట్టించారు నేరగాళ్లు. ఒకే విషయంలో రెండు పర్యాయాలు ఆమెను మోసగించడం గమనార్హం. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు.
Swami Om passes away: ఢిల్లీ: తనకు తాను దేవుడిగా ప్రకటించుకుని పలు వివాదాల్లో తలదూర్చడంతో పాటు బిగ్ బాస్ 10 సీజన్లో కంటెస్టెంట్స్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న స్వామి ఓం మృతి చెందాడు. మూడు నెలల క్రితం కొవిడ్ బారిన పడిన స్వామి ఓం.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ పక్షవాతం రావడంతో మళ్లీ ఆస్పత్రిపాలయ్యాడు.
కరోనావైరస్ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ తొలిరోజు విజయవంతమైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం వేలల్లో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తరకం కరోనావైరస్ కూడా భయాందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు ఈ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.
Free vaccination: కరోనా వ్యాక్సిన్ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని వెల్లడించారు.
కరోనా భయం సమసిపోక ముందే.. దేశంలో మరో మహమ్మారి బర్డ్ ఫ్లూ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
దేశంలో ఓ వైపు కోవిడ్-19 మహమ్మారి కేసులు నిత్యం వేలల్లో పెరుగుతుండగా.. మరోవైపు కొత్తరకం కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా దేశంలో కొత్తరకం కరోనావైరస్ కేసుల సంఖ్య 90కి చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.