ఢిల్లీ ప్రజలకు శుభవార్త. కరోనా కేసుల (Delhi COVID19 cases)విషయంలో ఇతర రాష్ట్రాలు సతమతమవుతుంటే ఢిల్లీ మాత్రం సురక్షిత స్థానానికి చేరింది. అయితే ప్రస్తుతం ఢిల్లీలో కరోనా సమస్య చాలా తగ్గిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.
Delhi Earthquake: న్యూ ఢిల్లీ: ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు రాజధానిని ఆనుకుని ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ( NCR ), గురుగ్రామ్లో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 4.7 గా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ఢిల్లీలో అన్ని జోన్లలో కరోనా విలయతాండవం ప్రదర్శిస్తోంది. గురువారం ఒక్కరోజే కరోనాతో 61 మంది ప్రాణాలు కోల్పోయారని, కొత్తగా 2373 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.
India CoronaVirus Cases | దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. చాలా రాష్ట్రాల్లో కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళన మరింత తీవ్రమైంది.
CoronaVirus Cases In Delhi | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఒక్కరోజే వేలాది కేసులు నమోదవుతూ రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా మరణాలు చూస్తే రాజధాని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు చేసేందుకు ఈ మొబైల్ టెస్టింగ్ సెంటర్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, తొలి మొబైల్ కరోనా పరీక్షల వాహనాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు.
కరోనా మహమ్మారి దేశ రాజధాని ఢిల్లీలో కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు 36 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,214 మంది దీని బారిన పది ప్రాణాలు కోల్పోయారు. రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు
Dust storm in Delhi | న్యూ ఢిల్లీ: భారీ ఉష్ణోగ్రతలతో భగభగ మండుతున్న ఢిల్లీ వాతావరణం బుధవారం సాయంత్రం కురిసిన జల్లులతో ఒక్కసారిగా చల్లబడింది. అయితే, అంతకంటే ముందుగా ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంత పరిసరాల్లో ( Delhi-NCR) దుమ్ము తుఫాన్ విరుచుకుపడింది. దుమ్ము తుఫాను వెంటే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కుండపోతగా కురిసింది.
Arvind Kejriwal`s COVID-19 test : న్యూ ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రత్యేక వైద్య బృందం ఇవాళ ఉదయం ఆయన రక్త నమూనాలను సేకరించింది.
దేశ రాజధాని ఢిల్లీలో వరుస భూకంపాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు కరోనా మరోవైపు వరుస భూకంపాలతో మరోనా అనే విధంగా ఉందంటూ ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. సోమవారం మధ్యాహ్నం 1:05 గంటల
కరోనా మహమ్మారి దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 3లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.
దేశ రాజధానిలోని మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ దాదాపుగా రెండు నెలల నుండి కరోనా మహమ్మారి నేపథ్యంలో మూసివేయబడిన విషయం విదితమే. చాలా కాలం తర్వాత సోమవారం నుండి క్రమానుగత పద్ధతుల్లో
Tablighi Jamaat తబ్లిగీ జమాత్ విషయంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 2000 మంది విదేశీ తబ్లిగీ జమాత్ కార్యకర్తలు భారత్లోకి అడుగుపెట్టకుండా వారిపై భారత్ పదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది.
Earthquake hits Delhi ఢిల్లీ, నొయిడా, ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో బుధవారం రాత్రి 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ( NCS ) వెల్లడించిన వివరాల ప్రకారం " రాత్రి 10:42 గంటలకు నొయిడాకు 19 కిలోమీటర్ల ఆగ్నేయంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.2 గా నమోదైంది". అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణనష్టం లేదా పెద్ద ఆస్తి నష్టం జరగలేదనే తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారితో వణికిపోతున్న తరుణంలో ఇప్పుడు మరో విపత్తు కలవరపెడుతోంది. ఉత్తరాదిలో ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని భూప్రకంపనలు భయపెడుతున్నాయి. ఢిల్లీలో శుక్రవారం రాత్రి
దేశంలో 'కరోనా వైరస్' వేగంగా విస్తరించేందుకు ప్రధాన కారణమైన తబ్లీగీ జమాత్పై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా 20 అభియోగాలు నమోదు చేసేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే పలు సాక్ష్యాధారాలతో ఢిల్లీలోని సాకేత్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు.
మరికొన్నిరోజుల్లో రుతుపవనాల సీజన్ ప్రారంభం కాబోతుండగా, దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సూర్యతాపం ఎన్నడూ లేనంతగా విపరీతంగా పెరిగిపోవడంతో దేశ రాజధానిలో
దేశ రాజధాని ఢిల్లీ నేడు అత్యధిక ఉష్ణోగ్రతలతో వేడెక్కింది ( Temperature in Delhi ). సఫ్దర్గంజ్లో మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలోనే 43.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు చేరే అవకాశం ఉంటుందని భారత వాతావరణ శాఖ ( IMD ) అంచనా వేసింది.
దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా కరోనా మహమ్మారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే భారత్ లో కరోనా కేసులు లక్షలు పైగా నమోదయ్యాయి. ఈ వైరస్ ధాటికి కర్ణాటకలో కొత్తగా 127 కరోనా కేసులు నమోదయ్యాయని,
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.