Corona Third Wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకోకుండానే థర్డ్వేవ్ భయపెడుతోంది. ముఖ్యంగా చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపుతుందనే వాదన ఎక్కువగా విన్పిస్తోంది. అయితే ఇది ఎంతవరకూ నిజం..ఆధారాలున్నాయా లేవా
Black Fungus: దేశంలో కరోనా మహమ్మారికి తోడుగా బ్లాక్ ఫంగస్ ఎక్కువగా భయపెడుతోంది. ప్రాణాంతకంగా మారుతుండటంతో ఆందోళన అధికమవుతోంది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది.
Telangana COVID-19 cases latest updates: హైదరాబాద్: తెలంగాణలో శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడచిన 24 గంటల్లో 63,120 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 3,308 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,51,035 మందికి చేరుకుంది.
Ap Corona Update: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండవ రోజు కోవిడ్19 కేసుల్లో తగ్గుదల కన్పించింది. అదే సమయంలో 24 గంటల్లో కరోనా కారణంగా 96 మంది మరణించారు.
Supreme Court: కరోనా సెకండ్ వేవ్ ధాటికి జనం అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుని శ్మశానానికి వెళితే..అక్కడ కూడా లూటీ చేస్తున్నారు. ఈ పరిస్థితిపై ఆగ్రహం చెందిన ఓ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Corona Third Wave: కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు అందరి ఆందోళన కరోనా థర్డ్వేవ్పై ఉంది. థర్డ్వేవ్ ఎక్కువగా చిన్నారుల్ని ప్రభావితం చేస్తుందని భావిస్తున్న తరుణంలో..ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ స్పష్టత ఇచ్చింది.
Black Fungus: కరోనా మహమ్మారితో పాటు ఇప్పుడు అందర్నీ వెంటాడుతున్న మరో సమస్య బ్లాక్ ఫంగస్. బ్లాక్ ఫంగస్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదంతో పూర్తిగా నయం చేయవచ్చంటున్నారు వైద్యులు.
Singapore Aid: కరోనా సంక్షోభ సమయంలో భారత్కు విదేశీ సహాయం అందుతోంది. ముఖ్యంగా మిత్రదేశాల్నించి అత్యవసర సేవలు అందుతున్నాయి. సింగపూర్ నుంచి భారీగా క్రయోజనిక్ ఆక్సిజన్ సముద్రమార్గం ద్వారా విశాఖకు చేరింది.
CBSE Board Exams: కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ పరీక్షల్ని నిర్వహిచేందుకే సీబీఎస్ఈ బోర్డు సిద్ధమవుతోంది. అయితే పరీక్ష పాటర్న్ మాత్రం మారబోతోంది. జూలై నెలలో నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కొత్త పాటర్న్ ఎలా ఉంటుందంటే..
Remdesivir Injections: ఏపీలో కరోనా పరిస్థితులు కొలిక్కి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుుడు పరిస్థితిని సమీక్షిస్తూ నియంత్రిస్తుండటంతో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ విధమైన కొరత లేదంటోంది ప్రభుత్వం.
AP Corona Update: కరోనా సంక్రమణ నుంచి ఆంధ్రప్రదేశ్ కాస్త ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా నిలకడగా ఉన్న ఏపీ కరోనా కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కన్పించింది. అటు మరణాల సంఖ్య మాత్రం అలానే కొనసాగుతోంది.
Canada Banned Flights: కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ఇండియా విమానాలపై నిషేధాన్ని మరో నెలరోజుల పాటు పొడిగించింది. ఇండియాతో పాటు పాకిస్తాన్ నుంచి కూడా విమానాల్ని నియంత్రించింది ఆ దేశం.
Sputnik V: ఇండియాలో వ్యాక్సిన్ కొరత త్వరలో కొద్దివరకూ తీరే పరిస్థితి కన్పిస్తోంది. ఇండియాలో అందుబాటులో వచ్చిన రష్యన్ వ్యాక్సిన్ స్పుట్నిక్ వి ఆగస్టు నెల నుంచి ఇండియాలోనే ఉత్పత్తి కానుండటం విశేషం.
Indian Variant: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. కరోనా మహమ్మారి నియంత్రణకై ప్రతీ రాష్ట్రం లాక్డౌన్ పాటిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్ వేరియంట్ అనే పదం చర్చనీయాంశమవుతోంది. ఇదే అంశంపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆంక్షలు విదించింది.
Oxygen Tankers: కరోనా విపత్కర పరిస్థితుల నేపధ్యంలో విదేశాల్నించి పెద్దఎత్తున సహాయం అందుతోంది. ముఖ్యంగా ఆక్సిజన్ పెద్దఎత్తున చేరుతోంది. థాయ్లాండ్ నుంచి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు చేరనున్నాయి.
India Covid Update: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా..మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది.
Covid Vaccine Interval: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఎప్పటికప్పుడు తాజా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తొలిడోసుకు రెండవ డోసుకు ఎంత విరామం ఉండాలనే విషయంపై వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి తాజా పరిశోధన ఏం చెబుతోంది.
Sarkau vaari Paata first look poster updates: మహేష్ బాబు ఫ్యాన్స్ త్వరలోనే ఓ గుడ్ న్యూస్ రానుందా అంటే అవుననే తెలుస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సర్కారు వారి పాట మూవీ నుంచి మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఫిలింనగర్ టాక్.
Singer Jai Srinivas died due to COVID-19: హైదరాబాద్: తెలంగాణకు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు జై శ్రీనివాస్ ఇక లేరు. ఇటీవలే కరోనా బారినపడిన జై శ్రీనివాస్.. సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జై శ్రీనివాస్ అసలు పేరు నేరేడుకొమ్మ శ్రీనివాస్
Chiranjeevi oxygen banks: ప్రాణాపాయ స్థితిలో ఉండి రక్తం లేని కారణంగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడే ప్రాణాలను రక్షించాలనే దృఢ సంకల్పంతో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకును (Chiranjeevi blood bank) స్థాపించారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు కానున్న ఆక్సీజన్ బ్యాంకులు (Oxygen banks) మరో వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులో రానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.