BRS Party Chief KCR Planning To Party Plenary: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలతో నిరాశకు గురయిన పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సరికొత్త ఆలోచన చేస్తున్నాడు. నైరాశ్యంలో ఉన్న పార్టీలో ఉత్సాహం తీసుకొచ్చేందుకు కేసీఆర్ పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ లేదా కరీంనగర్లో ప్లీనరీ నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు.
Fighting for 1 rupee: ఒక్కరూపాయి కోసం జరిగిన గొడవ ఒక నిండు ప్రాణం గాలిలో కలవడానికి కారణమైంది. ఈ ఘటన వరంగల్ జిల్లా లో చోటు చేసుకుంది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Congress Leaders Objected Kadiyam Kavya: వరంగల్ పార్లమెంట్ స్థానంలో కడియం కావ్యకు పరిస్థితులు సహకరించడం లేదు. ఆమె రాకను కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకిస్తుండగా.. తాజాగా ఆమె ఎదురుగానే కార్యకర్తలు కొట్టుకున్నారు.
Kadiyam Srihari:కొన్నిరోజులుగా తాటికొండ రాజయ్య, కడియంశ్రీహరిపై అనేక విమర్శలు గుర్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా..ఎక్కడ సమావేశంలో పాల్గొన్న, ఏ వేదికపై ఉపన్యాసం చేసిన కూడా కడియంను ఏకీపారేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై తాజాగా, కడియం శ్రీహారి రియాక్ట్ అయ్యారు.
Thatikonda Rajaiah Agains Joins Into BRS Party: బీఆర్ఎస్ పార్టీలోకి మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తిరిగి వచ్చారు. వరంగల్ లోక్సభ స్థానం ఆశించి భంగపడ్డ ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో మాజీ పార్టీనేత రరజయ్యను బరిలోకి దింపారు.లో రాజధకీయాలు వేగంగా మారుతున్న వేళ గులాబీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీని వీడిన కీలక నాయకుడు తిరిగి పార్టీలోకి చేరడంతో గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. వరంగల్ ఎంపీ స్థానం ఎన్నిక రసవత్తరం కానుంది.
Thatikonda Rajaiah Rejoins Into BRS Party Amid Lok Sabha Elections: అధికారం కోల్పోయి.. నాయకుల వలసతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి బిగ్ బూస్ట్ వచ్చింది. వరంగల్ లోక్సభ స్థానంలో రాజకీయాలు వేగంగా మారుతున్న వేళ గులాబీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీని వీడిన కీలక నాయకుడు తిరిగి పార్టీలోకి చేరడంతో గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. వరంగల్ ఎంపీ స్థానం ఎన్నిక రసవత్తరం కానుంది.
KCR Announced BRS Party MP Candidate Marepalli Sudheer Kumar: వరంగల్ ఎంపీ సీటుపై సుదీర్ఘ చర్చల అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఎట్టకేలకు అభ్యర్థిని ప్రకటించింది. ఉద్యమకారుడు, వైద్యుడైన సుధీర్ కుమార్కు గులాబీ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు.
Harish Rao Slams Revanth Reddy Kadiyam Srihari And Kavya: అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం కూలుతుందనే భయంలో ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కారు గుర్తుపై గెలిచిన కడియం శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
Kadiyam Kavya Withdraw Form Lok Sahba Poll: తీవ్ర పోటీ ఉన్నా కూడా ఇతరులను కాదని లోక్సభ టికెట్ ఇస్తే కడియం కావ్య నిరాకరించింది. మొదట పోటీకి సై చెప్పి వారం రోజులకు ఊహించని విధంగా ఎన్నికల నుంచి వైదొలగింది. ఈ పరిణామం కలకలం రేపింది.
BRS Party MP Candidates: పార్లమెంట్ ఎన్నికల వేళ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. టికెట్లు ఆశిస్తున్న వారిని కాకుండా వేరేవారికి ఇచ్చి కలకలం రేపింది. సొంత కూతురు కవితకే కేసీఆర్ షాక్ ఇచ్చారు.
Warangal: యువతి తన లవర్ కు బుర్ఖావేసింది. దీన్ని అక్కడున్న కొందరు యువకులు గమనించారు. మెల్లగా వీరిని ఫాలో అయ్యారు. లేడీస్ హస్టల్ ముందు ఈ డ్రామాను బైటపెట్టారు. దీంతో బుర్ఖాధరించిన యువకుడు వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సీటిలో చోటు చేసుకుంది.
Thieves Enjoy With Foreign Liqour: ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లగా ఖరీదైన విదేశీ మద్యం కనిపించింది. అవి కనిపించగానే నోరూరింది. వెంటనే ఆ దొంగలు సీసా తెరచి ఫ్రిజ్లోని డ్రైఫ్రూట్స్ తినేసి మంచిగా చిల్ అయ్యారు. అనంతరం నిద్రపోయారు. తెల్లారేసరికి వారు...?
ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యే అయ్యేందుకు ముప్పతిప్పలు పడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డిపై అనేక చోట్లా భూకబ్జాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జనగాంలో ముత్తిరెడ్డిపై వ్యతిరేకత ఉందన్న ప్రచారానికి తోడు తాజాగా అభ్యర్థుల జాబితాలోనూ ముత్తిరెడ్డి పేరు లేకపోవడం జనగంలో బీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ హీట్కి తావిచ్చింది.
Road Accident In Warangal: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో రాంగ్ రూట్లో వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా.. లారీ డ్రైవర్ మద్యం మత్తులో నడపడం వల్లే ప్రమాదనికి కారణని అనుమానిస్తున్నారు.
VRA Suicide Attempt: తమ తాతలు, తండ్రుల కాలం నుండి ఇదే ఉద్యోగాన్ని చేసుకుంటూ బతుకీడుస్తున్నామని.. కొత్తగా తమని కాదని తన తండ్రి హుస్సేన్ ఉద్యోగాన్ని అధికారులు అర్హత లేని మరో వ్యక్తికి అమ్ముకున్నారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. డిప్యూటీ తహశీల్ధార్ తరంగిణి అవతలి వ్యక్తి వద్ద లంచం తీసుకుని తమకు అన్యాయం చేస్తోందని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.
Baby Girl Exchanged With Baby Boy: మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చిన్న పిల్లలను ఆస్పత్రి సిబ్బంది తారుమారు చేసి ఒకరికి పుట్టిన బాబును తీసుకెళ్లి మరొక తల్లికి అప్పగించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనకు బాధ్యులైన మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఎస్.ఎన్.సి.యు సిబ్బంది నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలో భారీ వర్షాలు తగ్గిపోయినా.. ఇంకా చాలా ప్రాంతాల్లో వరదల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో భారీగా వరదలు సంభవించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. వరద నష్టంపై అంచనా వేయడానికి కేంద్ర బృందం రేపు తెలంగాణకు రానుంది.
తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలలో భారీగా వరద నీరు చేరుతోంది. కాజీపేట రైల్వే స్టేషన్లో వరద నీటితో నిండిపోయింది. దీంతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.