మహబూబాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ను హౌజ్ అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా బయ్యారం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు నాయకులు.
Mahbubabad: మహబూబాబాద్ తహసీల్దార్ ఇమ్మాన్యుయేల్పై సాలార్ తండాకు చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. పట్టణ పరిసరాల్లో ఉన్న 255 సర్వే నంబర్ గల భూమిలో న్యాయస్థాన భవనాన్ని నిర్మించేందుకు పూర్వ తహసీల్దార్ కొంత భూమిని కేటాయించారు.
మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కేంద్రంలోని కొత్త కలెక్టరేట్ కార్యాలయానికి సమీపంలో సర్వే నెంబర్ 255/1 ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకోవగా.. వాటిని బుధవారం ఉదయం అధికారులు పోలీసు బలగాలతో వచ్చి తొలగించారు. అధికారులతో గుడిసె వాసుల వాగ్వవాదానికి దిగారు. పూర్తి వివరాలు ఇలా..
CM KCR Inaugurates New Collectorate Building At Mahabubabad District: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు, ఆ వివరాలు
8 Persons Killed in a Huge Accident: తెలంగాణలోని మహబూబాబాద్ లో జరిగిన ఒక పెద్ద యాక్సిడెంట్ లో ఏకంగా 8 మంది మరణించినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Forest officials in Mahabubabad district : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అటవీశాఖ అధికారులు ఆందోళన నిర్వహించారు, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు, ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కేసముద్రంలోని బైపాస్ మలుపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Rare Otters are Killing Huge number of Fishes at Intekanne Village in Mahabubnagar. ఇంటికన్నె ఊర చెరువులోని చేపలను అరుదైన నీటి కుక్కలు చంపి తినేస్తున్నాయి.
Protest: తెలంగాణలో కొత్త మండలాల ఏర్పాటు చిచ్చు రేపుతోంది. దీనిని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
Mahaboobabad Heavy Rains : మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. చెరువులు మత్తడిపోస్తున్నాయి. అనేక చోట్ల రహదారులపైకి వరద నీరు రావడంతో రహదారులు తెగి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
TRS Protest Against GST: సామాన్య, మధ్య తరగతి ప్రజలపై జీఎస్టీ భారాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
తెలంగాణలోని మహబూబాబాద్ మండలం నడివాడలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఓ గ్రామస్థుడి ఇంటి ముందు రాత్రి పూట క్షుద్రపూజలు చేసినట్టుగా ఆనవాళ్లుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి తలెత్తకుండా గ్రామంలో సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
Mahabubabad district serpents are worried. Official TRS party sarpanches protest in front of Mahabubabad MPDVO office demanding immediate payment of pending bills
The incident in which a fish pond was looted took place in Mahabubabad district. A large number of people reached the large pond of Chintapalli village in Kuravi Mandal and caught fish with the help of nets
Police conducted a cordon search in Babunayak Tanda, a suburb of Mahabubabad. About 100 policemen were involved. 33 two-wheelers without registration documents were seized.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.