Train Accident today: జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Palghar Train Accident: సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం తలెత్తడంతో పనులు చేస్తుండగా ఆ సమయంలో అకస్మాత్తుగా ఓ రైలు దూసుకొచ్చింది. అనుకోకుండా జరిగిన సంఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
Vizianagaram Train Accident Latest Updates: విజయనగరం జిల్లాలో ఆగి ఉన్న రాయగడ ప్యాసింజర్ రైలును పలాస ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. వివరాలు ఇలా..
Bangladesh Train Accident News Updates: ఇప్పటికే ప్రమాదానికి గురైన రైలు బోగీల నుండి 20 మృతదేహాలను వెలికితీశారు. తలకిందులైన బోగీల నుండి 100 మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
Pakistan Train Accident: న్యూఢిల్లీ: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్ప్రెస్ రైలులోని 10 బోగీలు పట్టాలు తప్పి పక్కకు దూసుకెళ్లిన ఘటనలో 15 మంది మరణించగా మరో 50 మంది వరకు పాకిస్థాన్ మీడియా కథనాలు స్పష్టంచేశాయి.
West Bengal Train Accident News: పశ్చిమ బెంగాల్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 భోగీలు పట్టాలు తప్పగా.. రైలు ఇంజిన్ గూడ్స్పైకి దూసుకెళ్లింది. ఓండా స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది.
Chennai to Mumbai Train fire Accident: చెన్నై నుంచి ముంబైకి బయల్దేరిన లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం జరిగింది అని తెలియడంతో ఆ రైలులో ప్రయాణిస్తున్న వారి సంబంధీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొందరైతే ప్రయాణికులు అందించిన సమాచారంతో తమకు సంబంధించిన వారి యోగ క్షేమాల సమాచారం కోసం వెంటనే చెన్నైలోని ప్యాషన్ బ్రిడ్జ్ జంక్షన్కి చేరుకున్నారు.
Coromandel Express Horrific Video: కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు బోగీల్లో ఒక బోగీలో స్వీపర్ బోగీని క్లీన్ చేస్తూ ఉన్న సమయంలోనే రైలు ప్రమాదానికి గురైంది. సరిగ్గా ప్రమాదం జరగడానికి 25 సెకన్ల ముందు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాగుంట రాఘవరెడ్డికి మధ్యంతర బెయిల్ దక్కింది. అమ్మమ్మ అనారోగ్యం కారణంగా కోర్టును ఆరు వారాల బెయిల్ కోరగా.. రెండు వారాలు మంజూరు చేసింది.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై న్యాయ పోరాటం చేస్తున్న శేజల్ మకాం ఐదురోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఎమ్మెల్యే చిన్నయ్య జైలుకు వెళ్లిన తరువాతే తాను తిరిగి వస్తానని చెప్పారు. హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన శేజల్.. న్యాయం పోరాటం చేస్తున్నారు.
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 278కు చేరింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AP Govt : ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పాలు పంచుకుంటోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒడిశా సరిహద్దుల్లోని ఉండే మన రాష్ట్ర ఆస్పత్రులను అప్రమత్తం చేశారు.
Train Accident : రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలిచి వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రమాదంలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
Odisha Train Accident: ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 233 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 900 మందికి పైగా గాయపడ్డారు.
Update on Coromandel Express Train Accident: కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పశ్చిమ బెంగాల్లోని షాలిమార్ స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్తుండగా బహనగ సమీపంలోకి రాగానే పట్టాలు తప్పి అవతలి రైలు పట్టాలపైకి వెళ్లింది. దురదృష్టవశాత్తుగా అదే సమయంలో యశ్వంతపూర్ నుంచి కోల్ కతా వెళ్తున్న రైలు కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలను ఢీకొనడం మరో ఘోర ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో 288 మంది మరణించారు.
Coromandel Express Train Accident: ఒడిషాలో.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి తమిళనాడులోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి బయల్దేరిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ మరో గూడ్స్ రైలుని ఢీకొట్టింది. ఈ క్రమంలో 233 మంది మరణించగా.. 900కి పైగా గాయపడ్డారు.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Train Accident: మధ్యప్రదేశ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని షాహ్డోల్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం నేపధ్యంలో చుట్టుపక్కల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Oldage Woman Averts Train Accident: చంద్రావతి మధ్యాహ్నం 2.10 గంటలకు మధ్యాహ్న భోజనం చేసి తన ఇంటి వరండాలో నిలబడి ఉండగా భారీ శబ్ధం వినిపించింది. పెళపెళమని వినిపించిన ఆ భారీ శబ్ధం ఏంటా అని వెంటనే ఇంట్లోంచి పరుగెత్తుకొచ్చి చూడగ.. తన ఇంటికి సమీపంలోనే ఉన్న రైలు పట్టాలపై ఓ భారీ వృక్షం కుప్పకూలింది. ఆ సమయంలో మంగళూరు నుంచి ముంబైకి వెళ్లే రైలు అక్కడి నుంచే వెళ్తుందని ఆమెకు తెలుసు.
Nellore Train Accident: నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో రైలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలతో పాటు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.