MLC election : తెలంగాణలో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. మహబూబ్ నగర్ రంగారెడ్డి హైద్రాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి నిల్చున్న సంగతి తెలిసిందే.
BRS government : బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇంటా బయట సమస్యలతో బీఆర్ఎస్ సతమతమవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఇప్పుడు బీఆర్ఎస్ చిక్కుల్లో పడేట్టుంది.
MLC Kavitha Birthday : ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇక కవిత తన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల సమక్షంలో ఈ వేడుకలు జరుపుకున్నారు.
Revanth Reddy : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదలకు మేలు జరుగుతుందని, కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ బెదిరిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో అన్నాడు.
Dr Preethi Case : డాక్టర్ ప్రీతి మృతి పట్ల ప్రభుత్వం సీరియస్ యాక్షన్కు దిగింది. హెచ్ఓడీ నాగార్జున రెడ్డిని బదిలీ చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
Vemulawada BRS : వేములవాడలో బీఆర్ఎస్ ఫ్లెక్సీ వార్ ముదురుతోంది. పార్టీ నేత చలమడ లక్ష్మీ నర్సింహారావు ఏర్పాటు చేసిన ప్లెక్సీని మున్సిపల్ అధికారులు తొలగించారు.
country water policy : దేశ జల విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేత నాందేడ్ సభలో కేంద్రం మీద విమర్శలు గుప్పించారు.
khammam Collectorate : ఖమ్మం నూతన కలెక్టరేట్ ప్రారంభానికి అంతా సిద్దమైంది. ఎక్కడా లేని విధంగా నలుగురు సీఎంలు కలిసి ఈ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు.
Dr. Gadala Srinivas Rao to Join BRS Party: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా గడల శ్రీనివాస రావు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారని.. రాజీనామా చేసిన వెంటనే ఖమ్మంలో జరగనున్న బిఆర్ఎస్ బహిరంగ సభ వేదికపై నుంచే సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
BRS Khammam Meeting: మంగళవారం రాత్రి వరకు హైదరాబాద్ చేరుకున్న జాతీయ స్థాయి నేతలంతా బుధవారం ఉదయం సీఎం కేసీఆర్తో బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్తో కలిసి వారంతా యాదాద్రికి వెళ్లి అక్కడ కొత్తగా నిర్మించిన ఆలయాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
Harish Rao : పద్మశాలి పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. వారిని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ది చేయడం ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.
Swarupanandendra Swamy : భైరి నరేష్ అయ్యప్ప స్వామి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద విశాఖ సరస్వతి పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను హెచ్చరించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.