TS Inter second year results 2021: హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వెల్లడించే విధానానికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఫస్ట్ ఇయర్లో వివిధ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులే సెకండ్ ఇయర్లో ఆయా సబ్జెక్టులకు కేటాయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
Golkonda bonalu festival: హైదరాబాద్: గోల్కొండ కోటలో జరిగే జగదాంబికా అమ్మవారి బోనాలు జూలై 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు దేవాదాయ శాఖ ఈఓ మహేందర్ కుమార్ తెలిపారు. ప్రతీ ఏడాది గోల్కొండ బోనాలతోనే రాష్ట్రంలో బోనాల ఉత్సవాలు (Bonalu festival) ప్రారంభమవుతాయనే సంగతి తెలిసిందే.
Telangana unlock news updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గి పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో రాష్ట్రంలో జూన్ 20 నుంచి లాక్ డౌన్ ఎత్తివేయాలని నిన్న శనివారం జరిగిన కేబినెట్ భేటీలో (Telangana cabinet meeting) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 1,19,464 కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1,492 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. యథావిధిగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 166 మందికి కరోనా సోకినట్టు ఈ పరీక్షల్లో నిర్ధారణ అయింది.
TS inter second year exams cancellation GO: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేస్తూ జూన్ 9న సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.
Rythu Bandhu Scheme 2021: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు కోటిన్నర ఎకరాల భూములకుగానూ రైతుబంధు సాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 15 నుంచి రైతుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ కానుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Telangana COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. శనివారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గత 24 గంటల్లో 1,20,525 మందికి కరోనా పరీక్షలు చేయగా.. వారిలో 1,771 మందికి కరోనా సోకినట్టు తేలింది.
COVID-19 cases in Telangana: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గముఖం పడుతున్నాయి. శుక్రవారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,707 మందికి కరోనావైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది.
Heavy rains in telangana: హైదరాబాద్: రానున్న నాలుగు రోజులు పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఈ నెల 12, 13 తేదీల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పిన వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ (Red alert) జారీచేసింది.
Telangana lockdown timings latest updates: హైదరాబాద్: తెలంగాణలో జూన్ 10 నుంచి మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రకారం నేటి నుంచి లాక్డౌన్ వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
TS inter second year exams cancelled, Sabitha Indra Reddy official statement: హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్పై నెలకొన్న సందిగ్ధానికి తెరదించుతూ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మరోసారి అధికారిక ప్రకటన విడుదల చేశారు.
TS Cabinet meeting points to know: హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని భేటీకి ముందు నెలకొన్న పలు సందేహాల్లో కొన్నింటికి సమాధానం లభించింది. లాక్డౌన్ పొడిగింపు, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు, పెన్షనర్లకు బకాయిలు చెల్లింపు, నిరుపేదలకు కొత్త రేషన్ కార్డుల జారీ, రేషన్ డీలర్ల డిమాండ్ల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటుతో పాటు పలు ఇతర కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
PRC approved for TS govt employees and pensioners: హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు కేబినెట్ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం 9,21,037 మంది ఉద్యోగులు, పింఛనుదారులకు (Govt employees and pensioners) ప్రయోజనం కలగనున్నట్టు తెలంగాణ సర్కారు తెలిపింది.
Free diagnostic tests in Telangana: హైదరాబాద్: తెలంగాణలో వైద్య సేవలు, వైద్య పరీక్షలు నిరుపేదలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్లను ప్రారంభించి ప్రజలకు డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నతాధికారులను ఆదేశించారు.
Whatsapp number for Dharani portal complaints: హైదరాబాద్: తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్లో లోపాలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయా ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టిసారించింది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకంటే ముందు గత 24 గంటల వ్యవధిలో 94,189 మందికి కరోనావైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. వారిలో కొత్తగా 2,493 మందికి కరోనావైరస్ సోకినట్టు గుర్తించారు.
Show cause notice to 64 private hospitals: హైదరాబాద్: కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలోనే కొవిడ్-19 చికిత్స పేరిట అడ్డగోలుగా బిల్లులు వసూలు చేయడమే కాకుండా చికిత్స విషయంలోనూ పలు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు అందిన ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
Covid-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 97,236 కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 3,527 మందికి కరోనా సోకినట్టు తేలింది. అదే సమయంలో 3,982 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా మరో 19 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 91,048 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా (covid-19 tests) వారిలో కొత్తగా 3,762 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
Micro containment zones in Hyderabad: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,464 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనాతో మరో 25 మంది చనిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.