A terrible road accident in Kanpur, Uttar Pradesh: ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘతంపుర్ ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం.
Gujarat Road Accident: రక్షా బంధన్ వేళ ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసి ఆరుగురి ప్రాణాలు బలిగొన్నాడు.
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. మొహర్రం పండుగ సందర్భంగా సదాశివపేట నుంచి బంధువుల ఇంటికి వెళ్తుండగా..వెనుక నుంచి ట్రక్కు ఢీ కొంది. ఈ ప్రమాదంలో తల్లీ కుమారులు అక్కడికక్కడే మరణించారు.
Road Accident: తెలంగాణలోని జగిత్యాల జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల- కరీంనగర్ హైవేపై మల్యాల మండలం రాజారాం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో బస్సు డ్రైవర్ కృష్ణ, బస్సులో ప్రయాణిస్తున్న ముత్తమ్మ ఉన్నారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
Congress Leader Firoz khan Daughter Thaniya died in Shamshabad Road Accident. నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
Congress Leader Firoz khan Daughter Thaniya died. నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
Road accident: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ దగ్గర వేగంగా వచ్చిన డీసీఎం అదుపుతప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుతో పాటు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
even people were killed on Sunday after a cruiser while attempting to overtake another vehicle turned turtle in Karnataka's Belagavi district, police said
even people were killed on Sunday after a cruiser while attempting to overtake another vehicle turned turtle in Karnataka's Belagavi district, police said.
Minister Harish Rao Helps Road Accident Victims: మంత్రి హరీష్ రావు మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్ నుండి సిద్దిపేట వెళ్తున్న మంత్రి హరీశ్ రావు మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి సాయం చేశారు.
Bus Fire: విహార యాత్ర విషాదమైంది. ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కళ్ల ముందే అయినావాళ్లు అగ్నికి ఆహుతయ్యారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న మిని లారీనీ కర్ణాటక రాష్ట్రంలోని కలుబుర్గి జిల్లా కమలాపురలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.
ROAD ACCIDENT: నిజామాబాద్ జిల్లా నుంచి కాశీ యాత్రకు వెళ్లిన ప్రయాణికులకు ప్రమాదం జరిగింది. కాశీ యాత్రకు వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన బస్సు బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ లో బొల్తా పడింది. ఈ ప్రమాదంలో వెల్మల్ కు చెందిన సరళమ్మ అనే మహిళ మృతి చెందింది.
Road Accident: కర్ణాటకలోని హుబ్లీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. 26 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.