రజినీకాంత్ సూపర్ స్టార్..కానీ ఆయన తన జీవన విధానాన్ని మాత్రం చాలా సింపుల్ గా మెయింటేన్ చేస్తుంటారు. అలాగే సింపుల్ గా, ట్రెడిషనల్ లుక్ లో దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ చిత్రాలను ఆయన తనయ సౌందర్య షేర్ చేశారు. వాటిని చూడండి.
(Photos: Twitter/Soundarya Rajinikanth )
తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (tamil nadu 2021 election) కోలాహలం మొదలైంది. 2021 ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్నా ఆకాంక్షతో తమిళనాడులోని ప్రాధాన పార్టీలన్నీ ఇప్పటికే దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ (Kamal Haasan).. అసెంబ్లీ ఎన్నికల్లో పొటీపై కీలక ప్రకటన చేశారు.
తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంపై మద్రాస్ ధర్మాసనం ( Madras High Court) రజనీకాంత్పై అసంతృప్తి వ్యక్తంచేస్తూ మందలించింది.
'కరోనా వైరస్'పై అవగాహన కల్పించేందుకు తారాలోకం దిగి వచ్చింది. ఇప్పటికే తెలుగు హీరోలు ఓ పాట విడుదల చేశారు. సినీ ప్రముఖులు ఎవరికి వారు సొంతంగా 'కరోనా వైరస్'పై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఒక్కటిగా చేరి .. అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది.
రజినీకాంత్ సాహస యాత్రకు ఇక రెండు రోజులే మిగిలి ఉంది. మొట్టమొదటిసారిగా సూపర్ స్టార్ రజినీకాంత్ టెలివిజన్ తెరపై కనిపించనున్నారు. అంతే కాదు ఈసారి తన సాహస యాత్రతో అభిమానులు, ప్రేక్షకులను అలరించనున్నారు.
రాజకీయాలంటే కేవలం ఓట్లుగానే భావిస్తున్నారని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యానించారు. ప్రజల పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తాను రాజకీయ రంగంలో అడుగు పెట్టానన్నారు. రెండేళ్ల క్రితమే రాజకీయ ఆరంగేట్రం చేశానని చెప్పుకున్నారు.
తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్.. రాజకీయ ఆరంగేట్రం ఇప్పటికే ఖాయమైంది. సొంత పార్టీ పెట్టుకుంటామని ఆయన ఎప్పుడో సంకేతాలు ఇచ్చారు. అందుకోసం తన ఫ్యాన్ క్లబ్ రజినీ మక్కల్ మండ్రుం పేరుతో సన్నాహాలు చేస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాట రాజకీయ ఆరంగేట్రం చేస్తారని ఆయన ఫ్యాన్స్ తోపాటు తమిళ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా పార్టీ ప్రారంభించే పనులను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు సినిమా వెనుక సినిమా చేస్తూ .. షూటింగ్ లతో బిజీబిజీగా గడిపిన తలైవా . . ప్రస్తుతం పార్టీ ఏర్పాటు పనుల్లో బిజీగా ఉన్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్. . తొలిసారిగా టీవీ తెరపై కనిపించనున్న క్షణం రానే వచ్చేసింది. డిస్కవరీ ఛానెల్లోని మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో లో కనిపించబోతున్నారు. ఇటీవలే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసుకుంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై చాలా ఏళ్లుగా చర్చ జరుగుతోంది. రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు ఆయన ఇప్పటికీ కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఆయన రాక కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. గతంలో రజినీ మక్కల్ మండ్రుం పేరుతో అభిమాన సంస్థ ఏర్పాటు చేసి ఫ్యాన్స్ ను ఆయన కలిశారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ పెళ్లి రోజు నేడు. ఆయన లతాను 1981 ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్నారు. వారిద్దరి వివాహం అంగరంగ వైభవంగా తిరుపతిలో జరిగింది. వారిద్దరి వివాహ బంధానికి నేటితో 39 ఏళ్లు పూర్తయ్యాయి.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. రాజకీయాల్లోకి వస్తారా.. ? లేదో .. ? ఇంకా తేలలేదు. ఐతే ఆయన మాత్రం తన అభిమానులతోపాటు తమిళ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులోనే ఉంటానని ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో ఆయన ప్రవేశం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
దక్షిణ భారతదేశ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన అడ్వెంచరస్ షో 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' షూటింగ్లో పాల్గొన్నసూపర్ స్టార్ అదుపుతప్పి కిందపడటంతో చేతికి గాయమైనట్టు ప్రాథమిక సమాచారం. కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్లో ఈ కార్య్రక్రమం జరుగుతుండగా
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'దర్బార్'. ఈ సినిమా ట్రెయిలర్ ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దుమ్మురేపుతోంది.
జనవరి 9న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ఇప్పటికే సన్నాహాలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.