Narayanamma Collage : హైద్రాబాద్లోని నారాయణమ్మ కాలేజ్ నిర్వాహకుడిపై ఆయన భార్య ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Telangana Congress political strategist Sunil Kanugolu asked for time to explain the notices. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నోటీసులపై సమయం కోరారు
TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారంలో విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది.
remand report of MLA Bribing Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో పోలీసుల రిమాండ్ నివేదికలో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే
MLA bargaining case : ఎమ్మెల్యేల బేరసారాల కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల రిమాండ్ నివేదికలో అందరూ ఆశ్చర్యపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డ్స్ వాడినట్టు కోర్టుకు తెలిపారు.
Jagtial: జగిత్యాల రూరల్ మండలం టీ ఆర్ నగర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 60 బైకులు, 9 ఆటోలు, ఓ ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
Munugode Protest:నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ధర్నా చేయడానికి వస్తున్న చర్లగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. నెల రోజులుగా నిరసన తెలుపుతున్న చర్లగూడెం భూ నిర్వాసితులు.. ఇవాళ మునుగోడులో ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే మునుగోడు వస్తున్న బాధితులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.
Child Marriages: ప్రస్తుత కాలంలో బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి. ఎంత అవగాహన కల్పించినా..వాటిని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.
Hyderabad Minor Girl Rape Case: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. 5వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
Hyderabad City Police buy IND vs AUS 3rd T20I Tickets. గ్రౌండ్ మొత్తం ఖాళీ కాగానే.. హైదరాబాద్ సిటీ పోలీసులు కౌంటర్ దగ్గరికి వెళ్లి మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేశారు.
Police conducted raids on cockfighting camps: ఏలూరు జిల్లాలో కోడిపందాల శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నూజివీడు మండలం దేవరగుంట గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Telangana: తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.
హైదరాబాద్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ సీసీసీ నిర్మాణం చేపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.