ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా..మహిళలపై వేధింపులు, అత్యాచారాలు ఆగటం లేదు. రీసెంట్ గా హైదరాబాద్ లోని పుడ్ కోర్టు బాత్రూంలో కెమెరా ఘటన మరువక ముందే.. మరో ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. అది కూడా ఓ పోలీసు అధికారిని ఇంట్లో. వివరాల్లోకి వెళితే...
కూతురిని ప్రేమించి, తీసుకెళ్లాడని.. పెళ్లి చేస్తామని రప్పించి విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నడి రోడ్డుపై పట్టపగలు సుత్తి, ఇనుప రాడ్ లతో దాడి...మీరే చూడండి ఆ వీడియో!
Madhya Pradesh: నాగరికత అభివృద్ధి చెంది సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అయినాసరే కొందరు మూఢ నమ్మకాలను గుడ్డిగా అనుసరిస్తూ...అనాగరిక పనులు చేస్తున్నారు. తాజాగా వర్షాల కోసం బాలికలను నగ్నంగా వీధుల్లో ఊరేగించిన ఆటవిక ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది.
Citizenship Amendment Act: దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం అమల్లో వచ్చింది. ఆరుగురు పాకిస్తాన్ శరణార్ధులకు పౌరసత్వం లభించింది. చాలాకాలంగా ఇండియాలో జీవిస్తున్న ఆరుగురికి దేశ పౌరసత్వం కల్పించినట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
No Vaccine No Salary: కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.
Madhya Pradesh: కరోనా మహమ్మారి దెబ్బకు సామాన్యులు..వీఐపీలు..సెలెబ్రిటీలు..రాజకీయ ప్రముఖులు అందరూ బలవుతున్నారు. ఇప్పుడు మరో సీనియర్ రాజకీయ నేత, మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి విషమంగా మారింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది.
Wife committed suicide as her husband died of COVID-19: ఇండోర్: కరోనావైరస్ జనంలో అనేక రకాల ఆందోళనలకు కారణం అవుతోంది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్న కరోనా వైరస్ను చూసి లోకం అంటే ఏంటో తెలియని సామాన్యులు వణికిపోతున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, మగ దిక్కు కోల్పోయిన కుటుంబాలు రోడ్డునపడుతుండటం కరోనా బాధితులను ఆందోళనకు గురయ్యేలా చేస్తున్నాయి.
Curfew guidelines in Indore: ఇండోర్: దేశంలో విజృంభిస్తున్న కరోనావైరస్ను కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల ఆంక్షలు అమలులోకి వచ్చాయి. కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ విధిస్తే, ఇంకొన్ని చోట్ల వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇంకొన్నిచోట్ల పాక్షికంగా లాక్డౌన్ విధిస్తే, కరోనా కేసులు మరీ ఎక్కువగా ఉన్న చోట పూర్తిగా లాక్డౌన్ (Lockdown) విధించారు. ఇలా ఒక్కోచోట ఒకరకమైన కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.
Madhya pradesh Accident: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు కలవరం కల్గిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కెనాల్లో ఓ బస్సు పడిపోవడంతో 32 మంది మరణించినట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Weird News: ప్రతీ కుక్కకు ఒక రోజు వస్తుంది అంటారు. మిగితా కుక్కల గురించి తెలియదు కానీ.. ఈ కుక్కకు మంత్రం లక్కు కిక్కు ఇస్తూ వరించింది అని చెప్పవచ్చు. కుటుంబ కలహాల మధ్య ఒక కుక్క కోటీశ్వరురాలైంది.
Pumped Air Into Rectum: కొన్ని సంస్థల యాజమాన్యాలు, బాస్లు తమ వద్ద పనిచేసే ఉద్యోగులు, పనివారిపై ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో తాజాగా జరిగిన సంఘటనే అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్లో ఓ ఉద్యోగిని అతడి యజమాని క్రూరంగా హింసించడంతో అతడు దారుణమైన స్థితిలో మరణించాడు.
పరిపాలనకు పట్టుగొమ్మలు స్థానిక సంస్థలు. స్థానిక సంస్థల సంస్కరణలు మెరుగ్గా ఉంటే రాష్ట్రాల పరిస్థితి బాగుంటుంది. ఏపీ,మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అదే పని చేశాయి. కేంద్రం నుంచి ప్రశంసలందుకున్నాయి.
Kadaknath Black chicken: మీ దగ్గర నల్లకోడి ఉందా..కరోనా వైరస్ నేపధ్యంలో ఈ కోడికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ కోడి మాంసం తింటే చాలు..వైరస్ దరి చేరదట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో మహిళలను వేధించిన పోకిరిలకు తగిన శాస్తి జరిగింది. మహిళలను లైంగికంగా వేధించిన ఇద్దరు యువకులను పట్టుకోని మధ్యప్రదేశ్ పోలీసులు (MP Police) వారి స్టైల్లో బుద్ధి చెప్పారు.
Borewell Incident in Madhya Pradesh | ఆడుకుంటూ మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయాడు. పృథ్వీపూర్ ప్రాంతంలోని సేతుపురలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
లవ్ జిహాద్ (Love Jihad) వంటి కార్యక్రమాలకు పాల్పడే వారు ఇకనుంచి తమ పద్ధతులు మార్చుకోకుంటే వారికి అంతిమయాత్రేనంటూ ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం (UP) తరహాలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh) సైతం చర్యలకు నడుంబిగించింది.
Clashes between BJP, Congress workers: భోపాల్: మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హింసాకాండ చెలరేగింది. మంగళవారం ఉప ఎన్నికలు జరగనున్న బద్నవర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ( Badnawar Assembly constituency ) బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. బీజేపి, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన ఈ ఘర్షణలో "ఆరుగురు గాయపడ్డారు. ఏడుగురిపై హత్యాయత్నం కేసు నమోదైంది.
మధ్యప్రదేశ్లో ఉపఎన్నికల (Madhya Pradesh bypolls) హాడావిడి వాడీవేడిగా కొనసాగుతోంది. 3న జరగనున్న ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది. అయితే 28 స్థానాలకు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల పోరులో ఎలాగైనా గెలవాలన్న ఆకాంక్షతో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) ప్రచారం నిర్వహించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.