Old City Wedding : కాబోయే అత్తగారు పాత మంచాన్ని ఇచ్చారనే నిఖాకు డుమ్మా కొట్టాడు పెళ్లి కొడుకు. మౌలాలీలో ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్గా పని చేస్తున్న మహ్మద్ జకారియాకు బండ్ల గూడలోని యువతితో వివాహాం నిశ్చయమైంది.
Man Arrested for Bomb Threatening Call: హైదరాబాదు నుంచి చెన్నై వెళుతున్న ప్రయాణికులు అందరికీ గుండెల్లో గుబులు రేపింది ఒక ఫోన్ కాల్, అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే
Fake Baba Arrested In Hyderabad: అతను ఇప్పటికే ఏడుగురును పెళ్లి చేసుకున్నాడు. దెయ్యం పట్టిందని అమ్మాయిలకు వల వేసేవాడు. ఆరోగ్యం బాగు అవ్వాలంటే తనతో పెళ్లి జరిపించాలని చెప్పేవాడు. 8వ పెళ్లికి రెడీ అవ్వగా.. ముహూర్త సమయానికి ముందు ట్విస్ట్ ఇచ్చాడు. పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు.
Indigo Airlines Forgot Passengers Luggage At Hyderabad Airport: హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నంకు ఇండిగో విమానం బయలుదేరింది. ఈ విమానం గమ్యస్థానానికి చేరుకోగానే.. ప్రయాణికులు తమ లగేజీ కోసం వెతికారు. గంటల తరబడి లగేజీ బెల్ట్ వద్దే నిలబడ్డారు. అయితే చివరకు వారి బ్యాగులను హైదరాబాద్లోనే మర్చిపోయి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.
Panjagutta Police Revealed Kidnap Case Details: హైదరాబాద్ నగరంలో వ్యక్తి కిడ్నాప్ కేసులో సస్పెన్స వీడింది. రూ.30 లక్షలు వసూలు చేసిన నిందితులను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎవరో తెలిసి అందరూ అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే..
Teachers Protest: ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ...ఎల్బీనగర్లోని ప్రభుత్వ పాఠశాలలో TPUS, UTF ఆధ్వర్యంలో టీచర్స్ ఆందోళన నిర్వహించారు. సుమారు 140 మంది ఉపాధ్యాయులు పైరవీలు చేసి బదిలీలు చేసుకున్నారని ఆరోపించారు.
త్వరలో హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆదాయం పెంచుకునే దిశగా ఎల్ అండ్ టీ సంస్థ అడుగులు వేస్తోంది. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ప్రస్తుతం అధ్యాయనం చేస్తుండగా.. కమిటీ నివేదిక ఆధారంగా ఛార్జీలు పెంచనున్నారు.
National Girl's Day Celebrations: జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని...హైదరాబాద్ నల్లకుంటలోని మాతృశ్రీ పాఠశాలలో వేడుకలు నిర్వహించారు, ఆ వివరాల్లోకి వెళితే
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు రావల్సిందిగా ఆ నోటీసులో సీబీఐ పేర్కొంది. అయితే అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోడవంతో ఆయన పీఏకు నోటీసులు అందించారు.
Exploited robbers in Kukatpally area : కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దయార్ గూడలో దొంగలు బీభత్సం సృష్టించారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.