గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా దేశ రాజధానిలోని ఎర్రకోట ప్రాంగణంలో జనవరి 26 - 31వ తేదీ వరకు ఏర్పాటు చేసిన "భారత్ పర్వ్" ఉత్సవాలలో ఈరోజు గురువారం సాయంత్రం ఢిల్లీకి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్య గురువు శ్రీమతి సీతానాగజోతి శిష్యబృందం
దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి గన్తో హల్ చల్ చేశాడు. ఢిల్లీలోని జామియా వద్ద ఈ ఘటన జరిగింది. గన్ చేతుల్లోకి తీసుకుని రోడ్డుపైకి వచ్చిన యువకుడు రోడ్డుపై అరుస్తూ పరుగులు పెట్టాడు.
ఢిల్లీ నగరంలోని షాహీన్ బాగ్ వద్ద పౌరసత్వ సవరణ చట్టంపై నిరంతర నిరసనలపై భారతీయ జనతా పార్టీ నాయకులు పదేపదే ఆమ్ ఆద్మీ పై చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. తరుచుగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలపై బీజేపీపై మండిపడ్డారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఎఎ)కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, సామాన్య ప్రజల పోరాటాన్ని ప్రశంసించిన నటి నందితా దాస్ గురువారం జైపూర్ లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్ (జెఎల్ఎఫ్) సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా షాహీన్ బాగ్ వంటి మరిన్నో ప్రదేశాలు ఏర్పడబోతున్నాయని ఆమె అన్నారు. సీఎఎ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC)కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని నందితా దాస్
ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ బుధవారం 40 మంది స్టార్ క్యాంపెనర్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ,
జామియా మిల్లియా ఇస్లామియ యూనివర్శిటీ విద్యార్థి(Jamia Millia Islamia university students) సంఘాలు, పలువురు సిబ్బంది ఆదివారం రాత్రి పొద్దుపోయాకా ఓల్డ్ ఢిల్లీ పోలీసు హెడ్ క్వార్టర్స్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. జామియా మిల్లియా ఇస్లామియ యూనివర్శిటీ క్యాంపస్లోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించడమే కాకుండా.. ఆందోళనతో సంబంధం లేని విద్యార్థులు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు.
బంగారం, వెండి ధరల్లో శుక్రవారం పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా వున్న అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరగగా కిలో వెండి ధర రూ.70 మేర పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 మేర పెరిగి రూ.39,940కి చేరింది. అలాగే 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 పెరిగి మొత్తం రూ.36,620 మార్కుని తాకింది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ 24 క్యారట్ల బంగారం ధర 39,940, 22 క్యారట్ల బంగారం ధర రూ. 36,620 వద్ద ట్రేడ్ అయింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ రూ.300 పెరిగిన 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.38,600కి మార్కుని తాకగా 22 క్యారట్ల 10 గ్రాముల
ఢిల్లీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్లో భాగంగా చదువుకోవడానికి వచ్చిన ఓ ఫ్రెంచి విద్యార్థిని తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.