AP govt Employees Problems: ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం అంగీకరించిన అంశాల్లో కొన్నింటిపై ఉద్యోగ సంఘాల నేతలు తమ సంతృప్తిని వ్యక్తంచేశారు.
Face Recognition: సచివాలయం, హెచ్ఓడీలు, కలెక్టర్ కార్యాలయాలు సహా అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి కానుందని తెలుస్తోంది. ఇకపై ఉద్యోగుల హాజరు గుర్తింపు కోసం ఫేస్ రికగ్నిషన్ టూల్ పద్ధతిని ఉపయోగించాల్సిందిగా ఏపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
AP Chief Secretary Sameer Sharma Hospitalised : ఇటీవలే తీవ్ర అస్వస్తతకు గురయి తిరిగి కోలుకున్న ఏపీ సీఎస్ సమీర్ శర్మ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) అధ్యక్షతన జరిగిన కేబినెట్ ముగిసింది. పలు కీలకాంశాలపై కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా వైఎస్సార్ ఆసరా పధకానికి కేబినెట్ ఆమోదం పలికింది. సెప్టెంబర్ 11 నుంచి వైఎస్సార్ ఆసరా పధకం ప్రారంభం కానుంది.
లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో హైదరాబాద్లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులు ( AP secretariat employees ), హైదరాబాద్లోనే కుటుంబాలతో కలిసి ఉంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు తిరిగి అమరావతి చేరేందుకు మార్గం సుగమం అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.