Krishna River Water Flow Decrease: ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నిలకడగా తగ్గుతూ వస్తోంది. వర్షాలు కూడా తెరపినివ్వడంతో వరద క్రమంగా తగ్గుతుండడంతో విజయవాడ ఊపిరి పీల్చుకుంది.
RK Roja Selvamani Clarity About Resign To YSRCP: పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో తిరుమలకు వచ్చిన మాజీ మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై ఆమె స్పష్టత ఇచ్చారు.
YS Sharmila Nara Lokesh Meet: స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్భవన్లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో వైఎస్ షర్మిల, నారా లోకేశ్ ఎదురుపడ్డారు. వారిద్దరూ కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ దృశ్యాలు ఆసక్తికరంగా కనిపించాయి.
Chandrababu Naidu Will Be Removes His Drought Image: వర్షాభావ పరిస్థితులు.. కరువు ఛాయలు చంద్రబాబు అధికారంలో ఉంటే వస్తాయని జరుగుతున్న ప్రచారం తప్పని నిరూపితమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
BRS Party YSRCP Dispute: అధికారంలో ఉన్నన్నాళ్లు మిత్రులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ మధ్య బంధం తెగిపోయినట్టు కనిపిస్తోంది. మాజీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్లు దూరమయ్యారని తెలుస్తోంది.
CM Chandrababu Naidu: రాష్ట్రంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలు, రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గతంలో హుదూద్, తిత్లీ తుపాన్లు సమయంలో ఆదుకున్న విధంగానే ఇప్పుడు కూడా ప్రజలకు సాయం చేస్తామని వెల్లడించారు.
Chandrababu Naidu New Official Residence Opens At Delhi: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి జాతకాన్ని మరోసారి మార్చివేశాయి. ఎన్డీయేకు తక్కువ సీట్లు రావడంతో కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు విశేష ప్రాధాన్యం దక్కుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో చంద్రబాబుకు ప్రత్యేకంగా నివాసం ఏర్పాటుచేశారు.
Chandrababu Naidu Stops Convoy On Road And Takes Meet To Public: ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కాన్వాయ్ ఆపి స్వయంగా ప్రజలను కలిసి వినతులు స్వీకరించారు.
YS Jagan Mohan Reddy Appointed Private Security Agency: అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కక్ష రాజకీయాలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భద్రత తగ్గించడంతో జగన్ ప్రైవేట్ భద్రతా సిబ్బందిని ఏర్పాటుచేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి దాదాపు 30 మందిని నియమించుకున్నారు.
AP Assembly Budget Session 2024: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఓట్ ఆన్ ఎక్కౌంట్ ప్రవేశపెట్టనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics: ఏపీ ఎన్నికలు సమీపించే కొద్దీ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైనాట్ 175 పేరుతో అభ్యర్ధులు మార్పులు, చేర్పులు ఆ పార్టీకు కీలక నేతల్ని దూరం చేస్తోంది. తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దూరంగా ఉన్నట్టు సమాచారం.
AP Cabinet Meet 2024: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార- ప్రతిపక్ష పార్టీల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు అభ్యర్ధుల ఎంపిక, మరోవైపు సిద్ధం పేరుతో యాత్రలు, ఇంకోవైపు ఎన్నికల వరాలిచ్చేందుకు వైఎస్ జగన్ సిద్ధమౌతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sharmila Anantapur Tour: ఆంధ్రప్రదేశ్ తన పుట్టిల్లుగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఏపీ కోసం ఎంతదాకైనా పోరాడుతానని, తన కుటుంబాన్ని చీల్చినా వెనుకాడనని స్పష్టం చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా షర్మిల అనంతపురంలో పర్యటించి కార్యకర్తలతో మాట్లాడారు.
IAS Transfers: కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున ఐఏఎస్లను బదిలీ చేసింది. అనూహ్యంగా అధికారుల బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మూడు, నాలుగు జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం లభించింది.
Dream Come to True: చిన్న ఆలయం.. భక్తులు ఇచ్చే సంభావనే అతడి ఆదాయం. వృత్తి పౌరోహిత్యం.. సంపాదన మాత్రం అంతంతే. కానీ ఆ పూజారి ఎప్పటి నుంచో వాహనం కొనుగోలు చేయాలనుకున్నాడు. కానీ అంత స్థోమత లేదు. ఆలయానికి వచ్చే భక్తులు ఇచ్చే చిల్లరనే పొగేసుకుని ఎట్టకేలకు తన కలను తీర్చుకున్నాడు. వాహనం కొనుగోలు కోసం ఆయన మొత్తం నాణేలు తీసుకెళ్లడం వైరల్గా మారింది. ఆయన తీసుకెళ్లిన చిల్లరను లెక్కించేందుకు బైక్ షోరూమ్ నిర్వాహకులు తంటాలు పడ్డారు.
AP Govt Good News to Employees over Transfers: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, అవును నిజమే ఇన్నాళ్ల నుంచి బదిలీ విషయంలో ఉన్న నిషేధం ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
IRCTC Package Tour ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్లో పిల్లలకు హాలీడేలు ఉండటంతో.. ఎక్కువగా ప్రయాణాలు చేసేందుకు, వెకేషన్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక మధ్య తరగతి వారు అయితే గుళ్లూగోపురాలు తీర్థయాత్రలకు వెళ్తుంటారు.
Kodali Nani Comments on Balakrishna: వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ కు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Asha Worker : అల్లూరి జిల్లాలో మహిళల కష్టాలను చూసిన ఆశా వర్కర్ తన సొంత డబ్బుతో రోడ్డు నిర్మించారు. ఇళ్లు కట్టుకోవాలని దాచుకున్న డబ్బుతో సొంతంగా రోడ్డు వేయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.