AP Rajyasabha Elections: రాజ్యసభ ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చక్రం తిప్పుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గురిపెట్టారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఏపీ ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కుతోంది. అభ్యర్దుల మార్పులతో వైసీపీ దూసుకుపోతుంటే..ప్రతిపక్షం టీడీపీ-జనసేన కూటమి పొత్తు సమీకరణాల్లో నిమగ్నమైంది. ఈలోగా ఏపీలో ఈసారి అధికారం ఎవరిదనే విషయంపై జరిగిన తాజా సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Ys Jagan Strategy: ఏపీలో ఎన్నికల వాతావరణ వేడెక్కుతోంది. అధికార పార్టీ ఒక్కొక్కటిగా జాబితాలు విడుదల చేస్తుంటే ప్రతిపక్షాలు ఇంకా పొత్తు సమీకరణాలు దాటడం లేదు. ఈలోగా ముఖ్యమంత్రి వైఎెస్ జగన్ మరో రెండు వరాలిచ్చేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో మరింత దూకుడుగా వ్యహరిస్తోంది. ఇప్పటికే మూడు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 8 అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి ఇంఛార్జ్ల లిస్ట్ను రిలీజ్ చేసింది. పలుచోట్ల సిట్టింగ్లను మార్చింది.
Ysrcp 3rd List: వైనాట్ 175 లక్ష్యంగా భారీగా మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మూడో జాబితాకు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే మూడో జాబితా దాదాపుగా కొలిక్కి వచ్చేసింది. ఇవాళ లేదా రేపు మూడో జాబితా విడుదల కానుంది.
Rajyasabha Elections 2024: ఓ వైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరోవైపు ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలు. ఏపీలో అధికార, విపక్షాలకు కత్తీమీదసామే. మూడు స్థానాల అభ్యర్ధుల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఆ ముగ్గురు ఎవరంటే..
VV Vinayak: ఏపీలో ఎన్నికల సమయం సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. భారీగా నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మారుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త లెక్కలు అంతుబట్టకుండా ఉంటున్నాయి. మరోవైపు కొందరు ప్రముఖులు వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమౌతున్నారు.
Parthasarathy meets Chandrababu: ఓ వైపు వైనాట్ 175 లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మార్పులు చేస్తుంటే మరోవైపు అసమ్మతులు పార్టీ వీడుతున్నాయి. త్వరలో మరో కీలక ఎమ్మెల్యే, వైఎస్ జగన్ అత్యంత నమ్మకస్థుడు తెలుగుదేశంలో చేరనున్నట్టు తెలుస్తోంది.
YCP Second List: వైనాట్ 175 లక్ష్యంతో బరిలో దిగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సమూల మార్పులు చేస్తోంది. చాలా స్థానాల్లో మార్పులు చేస్తోంది. ఇవాళ 27 మంది అభ్యర్ధులతో రెండో జాబితా విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ysr Congress Party: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై కన్పిస్తున్నాయి. అక్కడ జరిగిన పొరపాటు ఇక్కడ జరగకూడదని జాగ్రత్త పడుతోంది. నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ప్రారంభించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Double Entry Votes: ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కుపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా చర్యలకు ఉపక్రమించింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం తెలుగుదేశం ఫిర్యాదులపై స్పందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap Elections Survey: తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించిన తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకు పట్టం కట్టాడు. ఇప్పుడిక అందరి దృష్టి ఏపీపై పడింది. తెలంగాణ ఫలితాలు ఏపీపై ఉంటాయనేది కొందరు అంచనా వేస్తున్న తరుణంలో ఓ సర్వే హల్చల్ చేస్తోంది.
Botsa Satyanarayana: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు గుండె ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. సామాజిక సాధికార సదస్సులో మంత్రి బొత్స అస్వస్థకు గురయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lakshmi Narayana: ఏపీ రాజకీయాల్లో సమీకరణాల మార్పు సంగతెలా ఉన్నా ఊహాగానాలు మాత్రం చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీ నారాయణ విషయంలో వారం రోజుల్నించి ఓ ప్రచారం ఊపందుకుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Ysrcp Election Campaign: ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలకు సిద్ధమౌతున్నారు. పార్టీ ప్రతినిదులతో రేపు జరగనున్న సమావేశంలో ఎన్నికల శంఖారావం ప్రకటించనున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Times Now Survey: ఏపీలో ఎన్నికలపై మరో జాతీయ మీడియా సంస్థ సర్వే నిర్వహించింది. ఏపీలో ఇటీవల జరిగిన పరిణామాల అనంతరం జరిపిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలుస్తోంది.
YCP First List: తెలంగాణ ఎన్నికల సంగతేమో గానీ ఏపీ మాత్రం ఎన్నికలకు సిద్ధమైపోయింది.య ఏపీలో అధికార పార్టీ అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించేసింది. త్వరలో తొలి జాబితా విడుదల చేయనుందని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kuppam 2024: ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. వైనాట్ 175 లక్ష్యం దిశగా ముందుకుపోతున్న అధికార పార్టీకు వైనాట్ కుప్పం లక్ష్యమైంది. కుప్పం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.