TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో మరోసారి నిబంధనలకు తిలోదకాలిచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ బ్రేక్ దర్శనం విషయంలో ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.
Govindananda Saraswati: హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రిలో జన్మించలేదని హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
Tirumala Darshan Tickets: రాష్ట్రంలో కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగనున్న నేపథ్యంలో రేపటి నుంచి అనగా ఫిబ్రవరి 15 నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను టీటీడీ ప్రత్యక్షంగా జారీ చేయనుంది. ఇదే విషయమై తిరుమల తిరుపతి దేవస్థానం ఓ అధికారిక ప్రకటన చేసింది.
Ratha Saptami 2022 Celebrations: రథసప్తమి వేడుకల సందర్భంగా ఒక ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. ఆలయంలో హోమం నిర్వహిస్తుండగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.
Tirumala Sarva Darshan Tickets: కొవిడ్ కేసులు మరింత తగ్గితే ఈ నెల 15 తర్వాత భక్తులకు సర్వదర్శనం టోకెన్స్ జారీ చేయనుంది టీటీడీ. అలాగే టీటీడీ ఫేక్ వెబ్సైట్స్ను నిఘా పెంచామన్న ఈఓ జవహర్ రెడ్డి... తిరుమలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిపారు.
APSRTC offer to Tirumala Piligirms: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుపతి వెళ్లేవారు అదే టికెట్పై తిరుమలకు రాకపోకలు సాగించే సదుపాయాన్ని ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
Srivari Darshanam Tickets: తిరుమల భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనుంది. కరోనా మహమ్మారి నేపధ్యంలో ఎంతవరకూ టికెట్లు జారీ చేస్తున్నారో తెలుసుకుందాం.
Pranayakalahotsavam in Tirumala : తిరుమలలో జనవరి 18న ప్రణయకలహోత్సవం. బంగారు పల్లకీలపై వైభవంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరగనుంది. చాలామంది భక్తులకు తెలియని ఆసక్తికరమైన ఘట్టం ఈ ప్రణయకలహోత్సవం.
Tirumala Tirupati Devasthanam: నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తూనే ఉంటారు. అయితే కోవిడ్ నేపథ్యంలో టీటీడీ (TTD) ఆన్లైన్లోనే అన్ని రకాలుగా దర్శనం టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన కోటాని టీటీడీ విడుదల చేయనుంది. (https://www.tirumala.org/)
Tirumala Tirupati Devasthanam: భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లలేకపోయిన భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. వారికి మరో అవకాశం కల్పించింది.
Landslides and trees uprooting due to heavy rains in Tirumala: శ్రీవారి మెట్టు (Srivari Mettu) మార్గం మొత్తం ధ్వంసమైంది. బండరాళ్లతో నిండిపోయింది. కొండల్లోని చెత్తాచెదారం, మట్టి మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది. పెద్దపెద్ద కొండరాళ్లు మెట్లపై ఒరిగాయి. శ్రీవారి మెట్టు మధ్యలో కొండచరియలు విరిగి పడటంతో వాటిని తొలగించడం కష్టతరంగా మారింది.
Heavy rains: భారీ వర్షాలకు తిరుమల నీట మునిగింది. ఆలయ పరిసరాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో రాకపోకల నిలిపివేశారు. భక్తులు ఎవరూ తిరుమల రావొద్దని అధికారులు ఆదేశించారు.
Tirumala to be closed from November 17th: నవంబర్ 17, 18 తేదీల్లో తిరుమలకు (Tirumala) వెళ్లే రెండు నడక దారులు మూసి వేస్తున్నట్లు టీటీడీ (అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
Union Home Minister Amit Shah: సీఎం వైఎస్ జగన్ ఇవాళ రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి తిరమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. సీఎం జగన్ నేడు సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. తిరుపతి తాజ్ హోటల్లో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్షాకు జగన్ స్వాగతం పలుకుతారు.
Tirumala Ghat Roads Closed :నిన్న అర్ధరాత్రి నుంచి తిరుమలలో (Tirumala) భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. దీంతో తిరుమల కనుమదారులను మూసివేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది.
Electric Buses: ఏపీఎస్సార్టీసీ ఎలక్ట్రిక్ వాహనాలవైపు దృష్టి సారించింది. తిరుమల గిరుల్లో కాలుష్యం తగ్గించే క్రమంలో భాగంగా పెద్దఎత్తున ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపించాలని నిర్ణయించింది. ఒలెక్ట్రా గ్రీన్టెక్ సంస్థకు భారీ కాంట్రాక్ట్ దక్కింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.