Shah Rukh Tirumala Diclaration: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తిరుమల లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వాటి చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వంలోని నేతలు పట్టుపట్టాడరు. ఈ నేపథ్యంలో జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో తన 'జవాన్" సినిమా ప్రమోషన్ లో భాగంగా షారుఖ్ ఖాన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అప్పట ట్లో ఈయన తిరుమల వెంకన్న పై తనకు భక్తి, నమ్మకం ఉన్నాయని సంతకం చేసిన డిక్లరేషన్ ఫామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్
YS Jagan Tirumala Declaration: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి సంచలన సవాల్ విసిరారు. ఈ సందర్భంగా తిరుమల పర్యటనకు డిక్లరేషన్ ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.
YS Jagan Mohan Reddy Visit To Tirumala: తిరుపతి లడ్డూ వివాదం వేల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన పిలుపునిచ్చారు. చంద్రబాబు చేసిన పాపానికి పరిహారంగా ఈనెల 28వ తేదీ శనివారం పూజలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆయన తిరుమల పర్యటన చేయనున్నారని సమాచారం.
తిరుమల పవిత్రతపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న కుట్రపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షతో తిరుమల వివాదాన్ని మరింత ఉధృతం చేయడంతో వైఎస్సార్సీపీపై చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన వైఎస్ జగన్ పూజలు చేపట్టనున్నారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు శనివారం రోజు పూజలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఆయన కీలక ప్రకటన చేశారు.
TTD Online Tickets December 2024: తిరుమలలో శ్రీవారి దర్శనానికి ప్రతి నెల 300 రూపాయల దర్శనం, అంగ ప్రదర్శన, విశ్రాంతుల గదులకు సంబందఇంచిన తిరుమల తిరుపతి దేవ స్థానం ప్రతి నెలా ఆన్ లైన్ కోటా విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్స్ మరికాసేట్లో ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
Pawan Kalyan Fire On Hindu Community: తిరుమల లడ్డూ వ్యవహారంపై హిందూ సమాజం స్పందించకపోవడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో.. ఇప్పుడు కూడా నోరు మెదపరా అని నిలదీశారు.
Bandi Sanjay: తిరుమల లడ్డూ నెయ్యిపై తీవ్ర దుమారం రేపుతుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఘోరం.. అపచారం అని చెప్పి ఈ అంశంపై వెంటనే విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Tirumala Laddu Dispute in Telugu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో వివాదం రచ్చకెక్కుతోంది. గత ప్రభుత్వం వర్సెస్ కూటమి ప్రభుత్వ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కొద్ది రోజుల్నించి తిరుమల లడ్డూ అత్యంత వివాదాస్పద వ్యవహారంగా మారింది. అసలేంటీ వివాదం..పూర్తి వివరాలు మీ కోసం.
Tirumala laddu: పవిత్రమైన తిరుమల లడ్డుప్రసాదం తయారీలో గత వైఎస్సార్పీపీ ప్రభుత్వం జంతువుల నుంచి తయారు చేసిన కొవ్వుని ఉపయోగించారని కూడా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీలో ప్రస్తుతం ఇది రాజకీయంగా దుమారంగా మారింది.
Other Religion Symbol Found In Tirumala: తిరుమల కొండపై మళ్లీ విజిలెన్స్ లోపం బయటపడింది. కొండపైకి అన్యమత గుర్తులు ఉన్న వాహనం వెలుగులోకి వచ్చింది. ఈ వార్త తిరుమలలో కలకలం రేపింది.
Tirumal Darshan Tickets Release For December 2024: తిరుమల తిరుపతికి సంబంధించి ప్రతి నెల దర్శనంతో పాటు వివిధ ఆర్జిత సేవలు, వసతి గదులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెలా ఆన్ లైన్ కోటా విడుదల చేస్తూ ఉంటుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ బోర్ట్ ఈ నెల 19 నుంచి భక్తులకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకు రానుంది.
TTD Laddu Prasadam Rules: తిరుమల లడ్డూలకు సంబంధించి ఇటీవల టీటీడీ కీలక మార్పులు చేసింది. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకే లడ్డూలు అందనున్నాయి. దర్శనం టోకెన్ లేని భక్తులు కచ్చితంగా ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. వారికి రెండు లడ్డూలను అందజేయనున్నారు.
TTD Good News To Devotees: ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుపతి లడ్డూపై వస్తున్న పుకార్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. లడ్డూల కొరత లేదని భక్తులకు అవసరమైనన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.
RK Roja Selvamani Clarity About Resign To YSRCP: పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో తిరుమలకు వచ్చిన మాజీ మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై ఆమె స్పష్టత ఇచ్చారు.
TVS Motors 16 Bikes Donated To Tirumala Temple: కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కానుకల వెల్లువ కొనసాగుతోంది. మరో భారీ విరాళం తిరుమల ఆలయానికి లభించింది. ప్రముఖ వాహనాల సంస్థ టీవీఎస్ తిరుమల శ్రీవారికి భారీ కానుకను అందించింది. 16 ఖరీదైన బైక్లను విరాళంగా ఆ కంపెనీ ప్రతినిధులు ఇచ్చారు.
Tirumala Laddu New Rules: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్న్యూస్. ఇక నుంచి లడ్డూ జారీ విధానంలో మార్పులు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే లడ్డూలు జారీ చేయనుంది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు దర్శన టికెట్ చూపిస్తే ఒక లడ్డూ ఇస్తారు. అదనపు లడ్డూ కావాలంటే ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. టీటీడీ కొత్త నిబంధనలపై భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
6 Lives End In Lorry Car Collied While Going To Baby Mundan Ceremony: పాప పుట్టు వెంట్రుకలు తీయించేందుకు ఆనందంగా తిరుపతి బయల్దేరిన కుటుంబం మార్గమధ్యలో జరిగిన ఘోర ప్రమాదంలో మృత్యువాత పడింది.
Pune family wearing 25 kgs gold: తిరుమలలో పూణేకు చెందిన ఒక కుటుంబం ఒంటి మీద 25 కేజీల బంగారం వేసుకుని హల్ చల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.