Tirumala: తిరుమల శ్రీవారిని రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే లైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదం పెట్టలేని పరిస్థితిలో టీటీడీ అధికారులు ఉన్నారు.
Janhvi Kapoor At Tirumala: జాన్వీ కపూర్ దాదాపుగా నెలకొకసారి అన్నట్టుగా తిరుమల వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంటుంది. జాన్వీ బయట కనిపించినట్టుగా తిరుమలలో కనిపించదు. కొండ మీదకు వెళ్లినప్పుడు ఎంతో సంప్రదాయ బద్దంగా ఉంటుంది.
Koil Alwar Tirumanjanam in TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమలలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
TTD News : తిరుపతి కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఘనంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నేటి నుంచి 28 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
Manchu Manoj on Mounika Reddy Son: కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తాడని అంటూ ఉంటారని అది ఇదేనేమో అంటూ మంచు మనోజ్ కామెంట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
TTD Darshanam Latest News: తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి పుష్కరిణిలో మొదటి రోజు సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వార్లను తెప్పలపై ఊరేగించారు. పుష్కరిణిలో మూడు సార్లు విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు.
Tirumala Srivani Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు షాకింగ్ న్యూస్ ఇచ్చింది టీటీడీ. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల కోటాను గణనీయంగా తగ్గించేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
Face Recognition Technology In Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. ఇక నుంచి టీడీపీ తిరుమల కొండపై కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీని టీటీడీ అమలు చేయనుంది. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడమేకాకుండా.. మరింత పారదర్శకత తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది.
Woman Committed Suicide In Tirumala: తిరుమలలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. బాత్రూమ్కు వెళ్లిన మహిళ.. అక్కడే తలుపులు వేసుకుని నిప్పటించుకుంది. పోలీసులు అక్కడికి చేరుకుని కాపాడేలోపే ఆమె పూర్తిగా కాలిపోయింది.
తిరుమల శ్రీవారి ఆలయాన్ని మరింత స్వర్ణమయంగా తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నారు టీటీడీ అధికారులు. ఆరున్నర దశాబ్దాల తరువాత ఆనంద నిలయానికి స్వర్ణకాంతులు అద్దబోతున్నారు. పూర్తి వివరాలు
TTD Room Rent: తిరుమలలో వసతి గృహాల్లో గదుల అద్దె భారీగా పెరిగింది. ఆధునికీకరణ చేసిన గదులను అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ.. ఆ గదులకు సంబంధించి అద్దె ధరల్లో మార్పులు చేసింది. దీంతో సామాన్య భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.