Chandrababu Emotional After Visit Hospital And Stampede Place: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన సంఘటన భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గురువారం తొక్కిసలాట బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బైరాగి పట్టెడలోని ఎంజీఎం ఉన్నత పాఠశాల పక్కన మునిసిపల్ పార్క్లో ఏర్పాటుచేసిన వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఆస్పత్రిలో బాధితులకు భరోసా ఇచ్చారు.
Tirupati Temple Stampede Live Updates: తిరుపతిలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. వైకుంఠ ద్వారా దర్శన టికెట్ కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇప్పటికే ఆరుగురు మృతిచెందగా.. భారీ సంఖ్యలో భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి లైవ్ అప్డేట్స్...
TTD Updates: తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కీలక ప్రకటన వెలువడింది. వైకుంఠ దర్శనాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirupati: కొత్త ఏడాది వేళ టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భక్తులు ముక్కోటి ఏకాదశి వేళ స్వామిని ఎలాగైన దర్శించుకొవాలని అనేక ప్లాన్ లు వేస్తున్నట్లు తెలుస్తొంది.
Indian Railways: తిరుమలకు వెళ్లే భక్తులకు ఇండియన్ రైల్వేస్ భారీ శుభవార్త చెప్పిందని తెలుస్తొంది. ఈ క్రమంలో ఇప్పటికే వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమలకు వెళ్లేందుకు భక్తులు అనేక ప్లాన్ లు వేసుకుంటున్నారు.
Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ప్రజాప్రతినిధులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నట్లు తెలుస్తొంది.
Tirumala Temple: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకొవాలని కూడా శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
Tirumala Updates: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ద్వార దర్శనం, సర్వ దర్శనం టోకెన్ల జారీపై ప్రకటన విడుదల చేసింది. ఏవి ఎప్పుడు జారీ చేస్తారో షెడ్యూల్ ఇలా ఉంది.
TTD News: టీటీడీ నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో చాలా మంది శ్రీవారి సన్నిధిలో ఉద్యోగాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఇటీవల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తొంది.
TTD Decides Built Lord Venkateshwara Temple In Every State Capital: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఆస్తుల విస్తరణకు నిపుణులతో కమిటీ ఏర్పాటుకు టీటీడీ ఆమోదం తెలిపింది.
TTD: తిరుమల భక్తులకు గుడ్న్యూస్. ఇకపై గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేదు. కేవలం గంట లేదా రెండున్నర గంటల వ్యవధిలోనే స్వామి దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకురానుంది.
Tallapaka Annamacharya statue: పవిత్రమైన తిరుపతిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నగరం నడిబొడ్డున ఉన్న అన్నమయ్య విగ్రహాంకు గుర్తు తెలియని ఆగంతకులు శాంతా క్లాజ్ టోపీని పెట్టారు. ఈ ఘటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.