Government Groups Exams: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ ఎగ్జామ్స్ ల తేదీలను ప్రకటించింది. ఎన్నో నెలలుగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ల షెడ్యూల్ లను ప్రకటించింది.
Congress Party: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరికే రైతు బంధు అమౌంట్ అకౌంట్ లో జమఅయ్యాయి. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు డబ్బులు ఇవ్వడంపై ఇప్పటికే పలుమార్లు అధికారులతో చర్చించారు. అసలు రైతు బందు పెట్టు బడి సహాయం ఎవరికి ఇస్తే సరైన న్యాయం జరుగుందనే దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Former CM KCR: తెలంగాణ మాజీ సీఎంతో, బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. నందిగ్రామ్ లోని కేసీఆర్ నివాసానికి ప్రవీణ్ కుమార్ తన పార్టీనేతలతో కలిసి సమావేశం అయ్యారు.
Kallu Bars: కల్లు ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మద్యం బార్ల మాదిరి కల్లు బార్లు తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా అనేది.....
Government Jobs: జగిత్యాల జిల్లాకు చెందిన ఒక యువతి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది. ల్యాగలమర్రి గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన పుప్పాల మమతా సర్కారు కొలువు కోసం ఎంతో కష్టపడేది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఆమెను ఎంతో ప్రొత్సహించేవారు.
Intermediate Exams: విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కష్ట పడిచదివిన విద్యార్థులు తీరా ఎగ్జామ్స్ సమయానికి కొన్నికారణాలతో లేటుగా చేరుకుంటున్నారు. కొన్నిసార్లు నిముషం వ్యవధిలోనే విద్యార్థులు ఎగ్జామ్ హల్ కు ఎంటర్ కావడం జరుగుతుంది. దీంతో అధికారులు ఆలస్యమైందని చెప్పి విద్యార్థులను ఎగ్జామ్ హల్ కు వెళ్లడానికి నిరాకరించేవారు.
Telangana: రాష్ట్రంలో త్వరలోనే రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు.
TS DSC 2024: గత డీఎస్సీ నోటిఫికేషన్ను రేవంత్ సర్కారు రద్దు చేసింది. మరికొన్ని పోస్టులను కలిపి మెగా డీఎస్సీ ఇచ్చేందుకు ఇలా చేసింది. కొత్త నోటిఫికేషన్ రేపే వచ్చే అవకాశం ఉంది.
Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ప్రజలకు అందేలా కార్యాచరణ ప్రారంభించింది. దీనిలో భాగంగా.. మహాలక్ష్మీ స్కీమ్ లో భాగంగా.. ఈనెల 27 నుంచి రూ. 500 కే సిలిండర్ ను అందించేలా చర్యలు చేపట్టారు.
Ma Oori Raja Reddy : అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన చిత్రం 'మా ఊరి రాజారెడ్డి'. ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పతాకంపై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.
Telangana: భారతీయ జనతా పార్టీ 17 సీట్లలో పోటీ చేసి 10 సీట్లకు పైగా గెలవాలని విజయ సంకల్ప యాత్ర ప్రారంభించినట్లు బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హమీలను నెరవేర్చలేని ఎద్దేవా చేశారు.
Hyderabad: పోలీసులు ఆపరేషన్ స్మైల్ లో భాగంగా పలు ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో దాదాపు 15 మంది యాచకులను పట్టుకుని పునారావాస కేంద్రానికి తరలించారు.
Hyderabad: ప్రేమికులు తరచుగా పార్కులలో తమ లవర్స్ తో ఏకాంతంగా కలుసుకుంటారు. కొందరు అతిగా పార్కులలో పబ్లిక్ గానే అతిగా ప్రవర్తిస్తుంటారు. దీంతో కొన్నిరోజులుగా పార్కుకు వస్తున్న కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
Karimnagar: ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అక్కడున్న వారంతా పరుగులు పెట్టారు. మేడారం జాతరకు వెళ్తున్న కరీంనగర్ కు చెందిన ఒక కుటుంబం ఇంట్లో దేవుడి చిత్ర పటం దగ్గర దీపాలను వెలిగించి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఆ ఇల్లంతా మంటలంటుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.