CM KCR On Girijana Bandhu: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. దళితబంధు తరహాలో గిరిజనులకు గిరిజన బంధు అమలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా పోడు భూములను కూడా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
MLC Elections: ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 14 స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Govt Gives Rs 3 lakhs to build Home in Own Land. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Viveka Muder Case: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఐదుగురు నిందితులు హాజరుకానున్నారు. ఈ కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Revanth Reddy Comments On Budget 2023 :కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023 పై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఏరకంగా చూసినా కేంద్ర బడ్జెట్ పేద ప్రజలకు ఆశాజనకంగా లేదని.. మోదీ సర్కారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అండగా నిలబడిందని మండిపడ్డారు.
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 4 పోస్టుల దరఖాస్తు గడువును పెంచింది. అభ్యర్ధుల వినతుల నేపధ్యంలో గడువును మరో నాలుగు రోజులు పెంచింది ప్రభుత్వం.
TSPSC Group 4 Notification 2023 Date extended. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్-4 దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.
7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ, డీఆర్ ప్రకటన మార్చ్ 2023లో జరగనుందని తెలుస్తోంది. జనవరి 1 నుంచి అమలు చేయనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Telangana Governor Tamilisai Soundararajan Hoisted National Flag in Raj Bhavan. హైదరాబాద్లోని రాజభవన్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.
Republic Day 2023 Ceremony in Raj Bhavan. గురువారం ఉదయం 6.50 గంటల సమయంలో రాజ్భవన్లో పోలీసు బలగాల నుంచి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గౌరవ వందనం స్వీకరిస్తారు.
YSRTP President YS Sharmila React on Telangana Republic Day 2023 Controversy. తెలంగాణ రిపబ్లిక్ డే వివాదంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.
TSPSC Recruitment 2023: తెలంగాణలో మొత్తం 1363 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన క్రమంలో ఈ రోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
Ys Sharmila: వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. జనవరి 28 నుంచి ఎక్కడ ఆపానో అక్కడి నుంచే ప్రారంభిస్తానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన డెక్కన్మాల్ ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు కూలిపోతుందోనని భయాందోళన నెలకొంది. దీంతో ఈ మాల్ కూల్చివేతకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సాధారణంగా బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమౌతాయని..ప్రభుత్వ విధానాలు గవర్నర్ చెబుతారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ఇది రెండవసారి అన్నారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.