Vijayashanti Joins In BJP | సీనియర్ నటి విజయశాంతి తిరిగి భారతీయ జనతా పార్టీ (BJP) గూటికి చేరుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ సమక్షంలో పార్టీలోకి విజయశాంతి చేరారు. కీలక నేత అరుణ్ సింగ్ కాషాయ కండువాను కప్పి సినీ నటిని పార్టీలోకి ఆహ్వానించారు.
GHMC Elections 2020 | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాటల యుద్ధం వాడి వేడిగా సాగుతోంది. పార్టీ నేతలు కీలక వ్యాఖ్యాలు చేసి ప్రజల నమ్మకాన్ని గెలిచే ప్రయత్నం చేస్తున్నారు.
Janasena In GHMC Elections | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత తమ పార్టీ జనసేత పోటీలో ఉంటుంది అని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు.
భారత్ చైనా మధ్య గల్వాన్ వ్యాలీలో ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో ప్రభుత్వం కొత్తగా 47 బార్డర్ ఔట్ సోస్టులను ( BoPs) ఏర్పాటు చేయడానికి ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసు ( ITBP)కి అనుమతి ఇచ్చింది.
భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad Rains) పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగిఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలతో హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయింది.
#HyderabadLiberationDay | భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు నేడు. 1947 ఆగస్టు 15న భారత్కు స్వాతంత్య్రం రాగా, తెలంగాణ సహా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యానికి మాత్రం చీకటి రోజులు అలాగే ఉన్నాయి. తెలంగాణ విలీన దినోత్సవమా.. తెలంగాణ విమోచన దినోత్సవమా (Telangana Liberation Day) అనే వివాదం నేటికి కొనసాగుతోంది.
Reason behind Kangana Ranaut's Y-plus security: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా ఎండగడుతున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్కి కేంద్రం వై-ప్లస్ కేటగిరి భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. ఐతే కంగనాకు వై-ప్లస్ కేటగిరి సెక్యురిటీ కల్పించిన విషయంలో కేంద్రంపైనా శివసేన పలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ( Union Minister of State for Home G Kishan Reddy ) ఈ వివాదంపై స్పందించారు.
జల విద్యుత్ కేంద్రంలో గురువారం అర్థరాత్రి సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి (Kishan Reddy On Srisailam Fire Accident) స్పందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జెన్కో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కరోనావైరస్ ( Coronavirus ) అన్ని రంగాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపింది. దేశంలో లాక్డౌన్ విధించిన నాటినుంచి దాదాపు నాలుగు నెలలుపైనే సినిమాళ్లు మూతబడే ఉంటున్నాయి. షూటింగ్లన్నీ నిలిచిపోయాయి. దీంతో సినీ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ (శనివారం) తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా వైరస్ వల్ల సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సినిమా రంగ ప్రముఖులతో చర్చించారు.
ఆత్మ నిర్భర భారత్ (Atmanirbhar Bharat) ప్యాకేజీ ద్వారా నేడు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్(Finance Minister Nirmala Sitharaman)మూడో రోజు ప్రకటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ..
భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్ లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు
'కరోనా వైరస్'.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ దెబ్బకు దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. దీంతో జనం బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఐతే కొంత మంది ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ఉండలేమంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు.
మార్చ్ 16 నుంచి కర్తార్ పూర్ కారిడార్ను సైతం మూసివేశాం. పొరుగు దేశాల నుంచి భూభాగం ద్వారా ఇతర దేశాల నుంచి ప్రయాణికులను చెకింగ్ చేయడానికి చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కేవలం 20 కేంద్రాలగుండా మాత్రమే వచ్చేలా అనుమతి ఇచ్చామని’ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామన్ని దత్తత తీసుకొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ. 2,602 కోట్లు కేటాయించామని, గత ఐదేళ్ళుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారమే కారణమని, తెలంగాణకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని, కేంద్రమంత్రి పియూష్ గోయల్, అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఫిబ్రవరి 7న తెలంగాణ సీఎం కేసీఆర్ చివరి దశ మెట్రో రైలు ప్రాజెక్టు జేబిఎస్-ఎంజిబిఎస్ కారిడార్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం విచారం వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో అన్నీ ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2023అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అటు కేంద్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ పార్టీ అడ్డుకోలేదని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పాలనపై, రాష్ట్ర మంత్రి కేటీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంతో దోస్తీ చేసి ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన 3 రాజధానుల ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అమరావతి రైతులు 19 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నా .. ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. పైగా రాజధానుల ఏర్పాటుపై కమిటీలపై కమిటీలు వేస్తుండడంపై అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.