సికింద్రాబాద్ తార్నాక డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి ఒక్కరు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Union Cabinet Approves Increase in MSP for Kharif Crops: పంటల మద్దత ధరను పెంచేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అంగీకారం తెలడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2023-24 నుంచి కొత్త మద్దతు ధర అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
Telangana Formation Day : తెలంగాణలో కుటుంబ పాలనతో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దొరికి అన్ని చోట్లా అప్పులు తెస్తున్నారని, తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా? అని నిలదీశారు. నిధులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నాడు.
New Super Fast Railway lines Between Telugu States: తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అడుగులు పడ్డాయి. ఇందుకు సంబంధించి సర్వే చేపట్టాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. రెండు మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు మొదలుకానుంది.
Telangana Farmationday : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుతామని కేంద్రం ప్రకటించడంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడినట్టు అయింది. వేడుకలు నిర్వహిస్తున్న విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. గోల్కొండ కోటలో ఘనంగా ఈ వేడుకలు జరుపబోతోన్నట్టుగా తెలిపారు
Kishan Reddy On Telangana Formation Day Celebrations: తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. గోల్కొండ కోటలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేస్తామని చెప్పారు. అదేవిధంగా సాయుధ బలగాల పరేడ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Kishan Reddy On 111 Go Cancellation: 111 జీవో ఎత్తివేయడంపై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 11 జీవో ఎత్తేస్తే హైదరాబాద్ భవిష్యత్ ఎలా ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయంటూ ఆరోపణలు చేశారు.
Telangana BJP Chief Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవడం సహజమని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తమ చేతుల్లో లేదన్నారు.
Kishan Reddy On Dharani Portal: ధరణి పోర్టల్పై కీలక వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. ధరణి మార్పులు చేర్పులు పూర్తిగా ప్రగతి భవన్ చేతిలో పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ధరణి పేరుతో అక్రమాలు, దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
Hyderabad Outer Ring Road Tenders Issue: ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో భారీ అవినీతి జరుగుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎలాగూ అధికారంలోకి రాలేమని బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు.
Hyderabad Outer Ring Road Tenders Issue: ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో భారీ అవినీతి జరుగుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎలాగూ అధికారంలోకి రాలేమని బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు.
Union Government Green Signal For Sabarimala Airport: శబరిమలకు విమాన సౌకర్యం కల్పించాలని ఎప్పటి నుంచో అయ్యప్ప భక్తులు చేస్తున్న డిమాండ్ నెరవేరింది. శబరిమల సమీపంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.
Kishan Reddy on PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమం సందర్భంగా సీఎం కేసీఆర్కు చివరి నిమిషం వరకు కూర్చీ వేసి ఉంచామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఆయన రాకపోవడంతోనే ఆ కూర్చీ తొలగించాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో మంత్రులందరూ జీరో అంటూ విమర్శలు గుప్పించారు.
Bandi Sanjay Gets Bail: బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ జైలులో ఉన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో బండి సంజయ్ని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు.. బుధవారం ఆయన్ను కోర్టు ఎదుట హాజరుపర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కి హన్మకొండ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను బుధవారం రాత్రే కరీంనగర్ జైలుకు తరలించారు.
PM Modi Telangana Tour: తెలంగాణలో రూ.11,355 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి తెలంగాణ టూర్ వివరాలు ఇలా..
Kishan Reddy Fires On BRS MLC Kalvakuntla Kavitha: మద్యం స్కామ్లో చిక్కుకుని ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పరువు తీశారని కిషన్ రెడ్డి విమర్శించారు. అక్రమంగా వ్యాపారం చేసి తల దించుకునేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల గురించి అడిగే నైతిక హక్కు ఉందా..? అని ప్రశ్నించారు.
Kishan Reddy Speech At Praja Gosa BJP Bharosa Corner Meeting: తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదు కాని.. కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయ్యిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తండ్రీకొడుకులకు అబద్ధాలు ఆడటంలో నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ కేసీఆర్, కేటీఆర్లను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుని.. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు వాడుకుంటున్నారని ఆరోపించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నప్పుడు కల్వకుంట్ల కుటుంబం లింకులన్న బయటపడ్డాయన్నారు. తెలంగాణ వ్యక్తుల కోసం ఈ దర్యాప్తు జరగలేదని చెప్పారు.
Union minister Kishan Reddy interesting comments on Delhi Liquor Scam. ఢిల్లీ లిక్కర్ స్కాం అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణతో కేంద్రానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.