Revanth Reddy Govt Will Collapse Says Kishan Reddy: ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలుతుందని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుండగా దానికి కిషన్ రెడ్డి కూడా వత్తాసు పలికారు. వాళ్లలో వాళ్లే కొట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని కేంద్ర మంత్రి జోష్యం చెప్పారు.
KT Rama Rao Open Challenge To Kishan Reddy: రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలను లక్ష్యంగా చేసుకున్న మాజీ మంత్రి కేటీఆర్ మరింత రెచ్చిపోయారు. ఈ సారి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.
Kishan Reddy On Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్తో కోట్లాది రూపాయలు వసూలు చేయడం దుర్మార్గం అని ఫైర్ అయ్యారు.
Telangana: సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. ఈసారి గతానికి కన్నా ఎక్కువ స్థానాలు సాధించడానికి 'పంచ వ్యూహం' రచించింది. రాష్ట్రవ్యాప్తంగా యాత్రల మీద యాత్రలు చేయాలని నిర్ణయించింది.
Kishan Reddy Railway Lands: భూముల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్లో రైల్వే అభివృద్ధి పనుల కోసం భూములు కేటాయించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ పంపారు. రోడ్ల విస్తరణ, స్టేషన్లు, ప్లాట్ఫారాల నిర్మాణం కోసం భూములు ఇవ్వాలని లేఖలో కోరారు.
Pullareddy Help to Ayodhya: అయోధ్య రామందిరం నిర్మాణం ఈనాటిది కాదు. శతాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ఈ ఆలయం ఎట్టకేలకు పూర్తవడంతో యావత్ హిందూ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సమయంలో రామాలయ నిర్మాణం కోసం కృషి చేసిన పుల్లారెడ్డి ఆత్మ కూడా శాంతించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రామాలయ ప్రారంభోత్సవం పుల్లారెడ్డికి చెందిన జి.నారాయణమ్మ విద్యా సంస్థలో కిషన్ రెడ్డి వీక్షించారు.
Kishan Reddy On Abrogation Of Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాళ్లు, తుపాకులు పట్టిన కశ్మీరీ యువత చేతుల్లో కంప్యూటర్లు పెట్టి వారిలో మార్పు తీసుకురావాలన్న ప్రధాని మోదీ సంకల్పమని అన్నారు.
Kishan Reddy On Revanth Reddy: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణాలను వివరించారు కిషన్ రెడ్డి. తప్పులను సరిదిద్దుకుని వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతామని చెప్పారు. తమ పోరాటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందన్నారు.
Kishan Reddy Meet with Pawan Kalyan: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు విషయంపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. దాదాపు చర్చలు కొలిక్కి రాగా.. మరో రెండు సీట్ల విషయంలో ఏకాభిప్రాయం రావాల్సి ఉంది.
MLA Rathod Bapurao Joined BJP: ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే షాకిచ్చాడు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నాయకులు.
EX MLA Ratnam Joined in BJP: మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం కిషన్ రెడ్డి ఆయనకు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Telangana Elections: తెలంగాణ ఎన్నికల తేదీ సమీపించేకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీల పొత్తులతో సమీకరణాలు మారుతున్నాయి. జనసేనతో బీజేపీ కొత్త పొత్తు పొడిచినట్టు కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేతలు పార్టీలు మారుతూనే ఉన్నారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి జడ్పీటసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి బిజెపిలో చేరారు.
Kishan Reddy Reacts on BRS Manifesto: కేసీఆర్ సకల జనుల ద్రోహి అని.. ప్రజల చెవిలో గులాబీ పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. కేసీఆర్ మాటలను రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల హామీలలో చిత్తుశుద్ధి లేదన్నారు.
Kishan Reddy Slams CM KCR: సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని.. తన కొడుకును ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలన్నదే ఆయన తపన అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.