AP Govt : రైలు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం

AP Govt : ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పాలు పంచుకుంటోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒడిశా సరిహద్దుల్లోని ఉండే మన రాష్ట్ర ఆస్పత్రులను అప్రమత్తం చేశారు.

  • Zee Media Bureau
  • Jun 4, 2023, 02:22 PM IST

Video ThumbnailPlay icon

Trending News