Andhra Pradesh Election Polling 2024 : దేశ వ్యాప్తంగా నాల్గో దశలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికల క్రతవు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్లో ఏ నియోజకవర్గాల్లో ఎంత శాతం నమోదు అయిందే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
Voters Protest Distributing Money Gifts In AP Elections: దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. కీలక నాయకులు పోటీ చేస్తున్న స్థానాల్లో భారీగా పంపకాలు, తాయిలాలు జరుగుతున్నాయి.
Chandrababu Naidu Biopic - Telugodu: తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు రాజకీయ వేడి రాజుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగున్నాయి. అటు ఏపీలో అసెంబ్లీకి ఎలక్షన్స్ జరగున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు పొలిటికల్ మూవీస్తో హీట్ పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బయోపిక్ తెలుగోడు పేరుతో యూట్యూబ్లో విడుదలై సంచలనం రేపుతోంది.
YS Sharmila Radio Gift To Narendra Modi: ఎన్నికల నేపథ్యంలో విస్తృత ప్రచారం చేస్తూనే సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగిందని అసహనం వ్యక్తం చేసిన షర్మిల ఈ సందర్భంగా మోదీకి టేప్ రికార్డర్/ రేడియోను గిఫ్ట్గా పంపారు.
Mudragada Padmanabham His Daughter Kranthi Supports To Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మరో వారసురాలు వచ్చింది. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి రంగంలోకి దిగింది. సొంత తండ్రికి వ్యతిరేకంగా క్రాంతి సంచలన నిర్ణయం తీసుకుంది. పిఠాపురం అసెంబ్లీ ఎన్నిక వారి కుటుంబంలో రాజకీయ విభేదాలకు కారణమైంది. పవన్ కల్యాణ్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తండ్రి తీరుపై క్రాంతి అసహనం వ్యక్తం చేశారు. తాను పవన్ కల్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించడం గమనార్హం.
RK Roja Nagari: ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నగరి నియోజకవర్గంపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచి ఎవరు గెలుస్తారనే ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేస్తున్న సినీ నటి ఆర్కే రోజా సెల్వమణి హ్యాట్రిక్ విజయం సాధిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ రోజాను ఓడించాలనే పట్టుదలతో టీడీపీ ఉండగా జనసేన పార్టీ మద్దతు తెలుపుతోంది. జగన్ గాలిని నమ్ముకున్న రోజా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సాధిస్తుందా? టీడీపీ, జనసేన పార్టీల పంతం నెగ్గుతుందా? అనేది ఆసక్తిగా ఉంది.
Balakrishna - Hindupur: హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి ఎప్పటి నుంచో కంచుకోట. తాజాగా ఈ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి బరిలో దిగుతున్నారు బాలయ్య. ఈ నియోజకవర్గంలో కాకినాడ శ్రీ పీఠం అధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి ఇండిపెండెంట్గా బరిలో దిగి నట సింహానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
Shock To JanaSena Glass Symbol Allotted To Independent Candidates: తెలుగుదేశం, బీజేపీ కూటమిలో జనసేన పార్టీ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఆ పార్టీ గాజు గ్లాస్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కూడా దక్కడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
YS Sharmila on CM Jagan: సీఎం వైఎస్ జగన్ తన తండ్రి పేరును సీబీఐ చార్జీషిటులో నమోదు చేయించారని వైఎస్ షర్మిల అన్నారు. ఆనాడు వైఎస్ పేరు చార్జీషీట్ లో లేకుంటే జగన్ బైటపడటం ఇబ్బందిగా మారుతుంది. అందుకే.. ఆయన ఈ పనిచేసినట్లు షర్మిల బాంబు పేల్చారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
YS Jagan: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పవన్ కల్యాణ్ అభిమానులు భారీ షాక్ ఇచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పవన్కు మద్దతుగా నినాదాలు చేశారు. 'జై బాబు.. జైబాబు' అంటూ పవన్కు మద్దతుగా నినాదాలు చేయడంతో అక్కడ కలకలం ఏర్పడింది. విద్యార్థుల తీరుపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు.
AP Assembly Elections Latest Survey: దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావుడి నెలకొంది. మరోవైపు ఏపీలో పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు అసెంబ్లికి ఒకేసారి ఎన్నికల జరగబోతున్నాయి. ఎన్నికల మరో 24 రోజుల ముందు మరో సర్వే సంస్థ ఎన్టీయే వైపు మొగ్గు ఉన్నట్టు తెలిపింది.
Actor Vishal Predicts On AP Assembly Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ గెలిచేది ఎవరో ప్రముఖ హీరో జోష్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచేది ఎవరో? అని ఎన్నికలపై తన విశ్లేషణను వివరించాడు. అతడి విశ్లేషణతో ఓ పార్టీ నాయకులు సంబరం వ్యక్తం చేస్తున్నారు.
Voting Ink History : ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 17 సార్లు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. ఈ సారి 18వ లోక్ సభకు ఎన్నుకోవడానికి ఎన్నికల జరుతున్నాయి. అయితే.. ఎన్నికల్లో ఓటరు వేలికి సిరా గుర్తును ఎందుకు చెరిగిపోదు.. ఇది ఎక్కడ తయారు చేస్తారనే విషయానికొస్తే..
Janasena Pawan Kalyan:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో గెలుపు టార్గెట్ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఇప్పటికే కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో ఉంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాన్ జనసేన పార్టీకి మరో ఊహించని ఘటన ఎదురైంది.
Janmat Polls Survey On AP Assembly Elections:అత్యంత ఉత్కంఠ కలిగిచే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తాజాగా ఓ సర్వే సంస్థ తన ఫలితాన్ని ప్రకటించింది. పక్కా గెలుపెవరిదో ఈ సర్వేలో వెల్లడైంది.
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె సీఎం జగన్ పై మరోసారి మండిపడ్డారు.
YS Jagan Memantha Siddam Bus Yatra In Nandyal: తనపై నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు ఒకేసారి కలిసి వస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి సీఎం జగన్ తెలిపారు. వారిని అడ్డుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.
Anasuya Bharadwaj Political Comments: రాజకీయాలపై యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీ ఎన్నికలపై స్పందిస్తూ ఓ పార్టీకి మద్దతుగా పని చేసేందుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు.
Kodali Nani Fire On Chandrababu: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అధికారమే లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న రాజకీయంపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh Assembly Elections: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొలది కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో.. నిందితుడైన కోడికత్తి శ్రీనివాస్ జై భీమ్ పార్టీ కండువ కప్పుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.