బెంగాలీ నటి, పార్లమెంటు సభ్యురాలు మిమీ చక్రవర్తి లైంగిక వేధింపులకు గురయ్యారు. ఆమె తన కారులో ప్రయాణిస్తుండగా.. నడిరోడ్డుపై ఓ ట్యాక్సీ డ్రైవర్ మిమీ చక్రవర్తితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
కరోనా వ్యాప్తి సమయంలో ఛాయ్ పే చర్చా లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు పదుల సంఖ్యలో బీజేపీ నేతలతో పాటు, వేలాది బీజేపీ కార్యకర్తలు హాజరవుతూ కోవిడ్19 నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.
CoronaVirus In India | ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని కారణంగా భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. విదేశీయులకే కరోనా వస్తుందని, విదేశాల నుంచి వచ్చిన వారికే వచ్చిందని.. భారతీయులకు కరోనా సోకలేదంటూ మొదట్లో ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. కానీ రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం పాకులాడుతున్నారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ( Pranab Mukherjee ) ఇక లేరనే చేదు నిజాన్ని యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. వివాదాలకు దూరంగా.. అజాతశత్రువుగా అందరి మనసు దోచుకున్న నాయకుడు ఆయన. తన జీవితాన్ని అంతా ప్రజాసేవకే ధారపోసిన ఆ రాజకీయ దిగ్గజం అంటే ఎవరికైనా ఇష్టమే.
ఫైర్బ్రాండ్ మమతా బెనర్జీ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. ఇటు కేంద్రం, అటు యూపీ ప్రభుత్వాల్ని టార్గెట్ చేశారు. అసలేం జరుగుతోందంటూ ప్రశ్నించారు. మమతా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇటీవల పుట్టినరోజు నాడే తమిళనాడు ఎమ్మెల్యే అన్బళగన్ కన్నుమూయడం తెలిసిందే. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్ కరోనా కారణంగా కన్నుమూశారు.
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇకపై మద్యం కూడా డోర్ డెలివరీ చెయ్యనుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆన్లైన్ బుకింగ్ ద్వారా మద్యం హోం డెలివరీకి అమెజాన్ డాట్ కామ్కు గ్రీన్ సిగ్నల్
కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తున్న పశ్చిమ బెంగాల్ వాసులు శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమ బెంగాల్కి చెందిన 42 మంది వలస కూలీలు ( Migrant workers from West Bengal ) ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు బాలిగాం సమీపంలో బోల్తా పడింది.
అంఫాన్ తుఫాన్ ( Cyclone Amphan ) కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిన పశ్చిమ బంగాల్ (West Bengal ), ఒడిషా ( Odisha ) రాష్ట్రాల్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) పర్యటించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. మొదట పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్కతా ఎయిర్ పోర్టులో దిగిన ప్రధాని మోదీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి ( Mamata Banerjee ), రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ( Jagdeep Dhankhar ) ఎదురెళ్లి స్వాగతం పలికారు.
దేశ వ్యాప్తంగా ఒకవైపు కరోనా మహమ్మారి కుదిపేస్తుంటే మరోవైపు తుఫాన్ బీభత్సం ప్రదర్శిస్తోంది. కాగా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధాని మోదీ శుక్రవారం పర్యటించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.
కోల్కతా : అంఫాన్ తుఫాన్ ( Cyclone Amphan ) భారీ ప్రాణ, ఆస్టి నష్టాన్ని మిగిల్చింది. కేవలం పశ్చిమ బెంగాల్లోనే ( West Bengal ) అంఫాన్ తుఫాన్ తాకిడికి 72 మంది మృతి చెందినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( CM Mamata Banerjee ) తెలిపారు. చనిపోయిన 72 మందిలో 15 మంది కోల్కతాకు చెందిన వారేనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.
ఎంఫాన్ తుఫాన్.. పశ్చిమ బెంగాల్ లో బీభత్సం సృష్టించింది. ఆరు గంటలపాటు ఈదురుగాలులు, భారీ వర్షంతో అంతా అతలాకుతలమైంది. ఎంఫాన్ దెబ్బకు పశ్చిమ బెంగాల్ లో 12 మంది మృతి చెందారు.
లాక్డౌన్ నేపథ్యంలో కలకత్తాలో చిక్కుకుపోయిన విద్యార్ధుల కోసం మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సుమారు 75 మంది విద్యార్ధుల అభ్యర్థన మేరకు మూడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్ కి తరలిస్తున్నట్టు
లాక్ డౌన్ సమయంలోనే మద్యం డోర్ డెలివరీ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్ సర్కార్ తాజాగా వైన్ షాపుల వద్దే మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇస్తూ కొత్తగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో మద్యం దుకాణాలు మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 60 ఏళ్ల సీనియర్ వైద్యుడు వారం రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. కాగా kolkataలోని ఆసుపత్రిలో చేరాడు. ఈ రోజు ఉదయం కోల్కతాలో
దేశవ్యాప్త లాక్ డౌన్ ఎత్తివేత దశలవారీగా మినహాయింపుజేయాలని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అభిప్రాయపడ్డారు. మే 4 తర్వాత రెండు వారాలకు పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయాలని
లాక్ డౌన్ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ముంబైలోని వలస కార్మికులు ఆందోళనకు దిగారు. పొట్టకూటి కోసం ముంబైకి వచ్చిన బీహార్, పశ్చిమ బెంగాల్కి చెందిన వలసకార్మికులు మంగళవారం ముంబైలోని బాంద్రా బస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో గుమిగూడి ఆందోళన చేపట్టారు.
'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగం అందుకుంది. మూడు రోజుల నుంచి పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
లాక్డౌన్ కారణంగా మద్యం అమ్మకాలు లేవని ఆందోళన చెందుతున్న వారికి పశ్చిమ బెంగాల్ సర్కార్ త్వరలోనే ఓ శుభవార్త వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. లాక్డౌన్ సమయంలోనూ మద్యం హోమ్ డెలివరీకి అనుమతించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
కరోనా ప్రభావంతో ఒక్కసారిగా గోవు మూత్రానికి డిమాండ్ ఎక్కువైపోయింది. గో మూత్రం సేవిస్తే, ఆవు పేడ శరీరానికి పూసుకుంటే కరోనా వైరస్ సోకదని మూఢనమ్మకాలు సృష్టించడంతో గో మూత్రం, ఆవు పేడను కొనుగోలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతాకు 20
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.