Prashant kishor: ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చంద్రబాబు భేటీ అత్యంత ఆసక్తి రేపింది. ఈ ఇద్దరి భేటీలో ఏం జరిగింది...
Chandrababu Campaigning: ఓ వైపు తెలంగాణ ఎన్నికలకు వారం రోజుల వ్యవధి మిగిలుంది. ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. వివిధ కేసులు, అరెస్ట్ కారణంగా అటకెక్కిన ప్రచారాన్ని తిరిగ ప్రారంభించాలని తెలుగుదేశం యోచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NTR Rs 100 Coin: తెలుగు కీర్తిని నలుదిశలా చాటిన గొప్ప వ్యక్తికి అరుదైన గౌరవం. స్వర్గీయ ఎన్టీ రామారావు శత జయంతి పురస్కరించుకుని 100 రూపాయల స్మారక నాణెం విడుదల కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
TDP Manifesto: రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మరోవైపు ఆరు ప్రధాన అంశాలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ ఉచితాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే ఆ పార్టీ సామర్ధ్యం ఆధారపడి ఉంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత 50 రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్నారు. నంద్యాల మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్లో గురువారం ఆయన కుడి భూజానికి ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు.
నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఘర్షణపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పార్టీ నేతలు రోడ్డుకెక్కి కొట్టుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ చాలాకాలం గ్యాప్ తరువాత తిరిగి ప్రజల్లోకొచ్చారు. వస్తూనే పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులు కచ్తితంగా ఉంటాయని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్..బలమైన పార్టీలతో కలిసి నడవాలని చెప్పారు.
Shantanu Singh: ఎవరు అవునన్నా కాదన్నా ఇటీవలి కాలంలో ఎన్నికల వ్యూహకర్తల ప్రాధాన్యత పెరుగుతోంది. ఎలక్షనీరింగ్ వ్యాపారమైన క్రమంలో వ్యూహకర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు. మొత్తం డేటా వీరి చేతుల్లోనే ఉంటోంది.
Chandrababu Naidu Sensational Comments: కర్నూలు జిల్లా పత్తికొండ టూర్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించకపోతే తనకు ఇవే చివరి ఎన్నికలు అని ప్రకటన చేశారు.
AP Voter Pulse: ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. అధికార పార్టీపై కొద్దిగా వ్యతిరేకత, ప్రతిపక్షం కోలుకోకపోవడం పరిణామాలు ఎటు దారి తీయనున్నాయో అర్ధం కావడం లేదు. ఓటరు నాడి ఎటువైపుంటుందో తెలియడం లేదు.
AP Politics: ఏపీలో ఈసారి అధికారం ఎవరికి దక్కనుందనే విషయంపై ఎవరి అంచనాలు వారివే. ప్రతిపక్షం వ్యూహాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెక్ పెట్టేసినట్టే అన్పిస్తోంది. టీడీపీ మరోసారి ఒంటరిగానే బరిలో దిగే పరిస్థితులు కన్పిస్తున్నాయి.
అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేయాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ పర్యటన కంటే ముందుగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. TDP state president Achchennaidu asked to Alluri statue in Parliament premises
Pegasus in Ap Assembly: ఇండియాతో పాటు ప్రపంచదేశాల్ని కుదిపేసిన పెగసస్ స్పైవేర్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. దీదీ వ్యాఖ్యలు రేపిన దుమారం ప్రతిపక్షం తెలుగుదేశాన్ని ఇరుకునపెడుతోంది.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అధికార పార్టీకు వ్యతిరేకంగా ప్రతిపక్షం ఏకం కానుంది. ఇప్పటికే రెండు పార్టీల స్నేహం బలపడింది. మరో పార్టీ విషయంలో స్పష్టత రావల్సి ఉంది.
NTR District: ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్త జిల్లాల అంశం హాట్ టాపిక్గా మారింది. కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా గురించి గతంలో చంద్రబాబు వైఖరిని ఆ ఎమ్మెల్యే బయటపెట్టేశారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ జిల్లా పేరు ఇష్టం లేదా..
Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆత్మ పరిశీలనలో దిగింది. ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని మార్చుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని తిరిగి నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఏమన్నారంటే.
Telugu Desam: తెలుగుదేశం పార్టీలో అంతర్గత విబేధాలు బట్టబయలవుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి ఉన్న సీనియర్ నేతకు ఇప్పుడు కోపమొచ్చింది. పార్టీ వీడుతానంటూ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది.
Eluru Corporation Results: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారపార్టీ భారీ విజయం సాధించింది. ఓ ఇద్దరు అభ్యర్ధులకు మాత్రం దురదృష్టం అసాధారణంగా వెంటాడింది. జనం నమ్మకం పెట్టినా..దేవుడు కాదన్నాడు. గెలిచినా మృత్యువు వెంటాడేసింది.
ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) లో ఉద్యోగుల జీతాలకు ఇక లైన్ క్లియర్ అయిపోయింది. దీనికి సంబంధించిన బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఏపీ ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన ఆటంకాలు దీంతో తొలగిపోయాయి. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ( Ap Governor Vishwabhushan harichandan ) ..ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లుకు ( Ap Appropriation Bill ) ఆమోదం తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.