ICC T20 World Cup 2021 చివరి అంకానికి చేరుతోంది. సెమీఫైనల్స్ రౌండ్కు బెర్త్లు ఖరారయ్యాయి. టీమ్ ఇండియా సెమీస్ ఆశలు నీరుగారిపోగా..నమీబియాతో నామమాత్రపు మ్యాచ్ ఇంకా మిగిలుంది.
New Zealand vs Afghanistan: టీ20 ప్రపంచకప్ (T20 World cup 2021)లో భాగంగా గ్రూప్-2లో సెమీస్ బెర్తు ఖరారు చేసుకునేందుకు తాడోపేడో తేల్చుకోనున్నాయి న్యూజిలాండ్ జట్టు. ఈ నేపథ్యంలో ఆదివారం న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. సూపర్-12 దశలో ఈ రెండు జట్లు ఈరోజు (నవంబర్ 7) తమ ఆఖరి మ్యాచ్ ఆడుతోన్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిసిన అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Afghan vs Kiwis: ఐసీసీ టీ 20 ప్రపంచకప్లో టీమ్ ఇండియా విచిత్ర పరిస్థితిలో ఉంది. ఇతర జట్ల జయాపజయాలపై టీమ్ ఇండియా భవితవ్యం ఆధారపడి ఉండటంతో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కీలకంగా మారింది.
India vs Afghanistan: టీ20 ప్రపంచకప్లో టీమ్ ఇండియా చావా రేవో తేల్చుకోవల్సిన మ్యాచ్ ఇది. వరుస రెండు ఓటములతో అడుగంటిన సెమీస్ ఆశల్ని చిగురింపజేయాలంటే గెలవక తప్పని మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ టీమ్ ఇండియా మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది.
T20 World Cup 2021: టి 20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్ సెమీఫైనల్స్లో దూసుకెళ్లింది. నమీబియాపై ఘన విజయం సాధించిన పాకిస్తాన్ గ్రూప్ 2లో అగ్రస్థానంలో ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ వరుస మూడవ విజయమిది.
T20 World Cup 2021: T20 World Cup 2021లో వరుసగా రెండవ పరాజయంతో టీమ్ ఇండియా జీరో పాయింట్లతో నిలిచింది. న్యూజిలాండ్పై ఓటమితో సెమీస్ ఆశలు ఇండియాకు సన్నగిల్లాయి. అయితే ఇప్పటికీ టీమ్ ఇండియాకు సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయా లేవా అనేది పరిశీలిద్దాం. ఒకవేళ ఉంటే ఎలాగున్నాయో చూద్దాం.
T20 World Cupలో రెండు ఫోటోలు లేదా వీడియాలు నిన్నట్నించి వైరల్ అవుతున్నాయి. ఒకటి అత్యద్భుత క్యాచ్ అయితే మరొకటి అంతకు మించిన అవుటాఫ్ క్రీజ్ అవుట్. ఒకటే మ్యాచ్లో చోటుచేసుకున్న రెండు దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
T20 World Cup లో పాకిస్తాన్ వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్స్ వైపు అడుగులేస్తోంది. తొలి మ్యాచ్లో టీమ్ ఇండియాను మట్టికరిపించిన పాకిస్తాన్, రెండవ మ్యాచ్లో కవీస్ను ఓడించింది. 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే.. అయితే షమీ ఇచ్చిన పరుగుల వల్లే ఇండియా ఓడిపోయిందని.. బౌలర్ మహామ్మద్ షమీని ఇన్స్టాగ్రామ్ లో బూతులు తిడుతున్నారు నెటిజన్లు
T20 WC 2021 IND Vs PAK: టీమిండియాతో ఉత్కంఠగా సాగిన పోరులో పాకిస్తాన్ 10వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. పాక్ ఓపెనర్లు కెప్టెన్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ ఆఫ్ సెంచరీలతో సత్తా చాటారు. పాక్ బౌలర్ల ధాటికి భారత్ టాపార్డర్ కుప్పకూలింది. కోహ్లీ ఆఫ్ సెంచరీతో రాణించాడు.
Baba Ramdev: ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా ఎదురుచూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మరికాస్సేపట్లో ప్రారంభం కానుంది. దాయాదుల పోరుకై క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తుంటే..బాబా రాందేవ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజు సాయంత్రం టీ20 వరల్డ్ కప్ లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ సందర్భంగా ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఫన్నీ కామెంట్స్ చేసారు.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది
T20 World Cup 2021: ఐసీసీ టీ20 ప్రపంచకప్లో దాయాది దేశాల మద్య ఆసక్తికర పోరు మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్పై ఉన్న అంచనాల నేపధ్యంలో ఏ దేశం ఎన్నిసార్లు గెలిచిందో తెలుసుకుందాం. రెండు దేశాల మ్యాచ్పై పాక్ కెప్టెన్ ఏమంటున్నాడు..
India vs Pakistan: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా చూస్తుంది. టీ20 ప్రపంచకప్లో సుదీర్ఘకాలం తరువాత తలపడుతున్న దాయాదుల పోరుపై భారీ అంచనాలు..భారీ బెట్టింగ్లు, భారీ స్క్రీన్లు ఏర్పాటయ్యాయి. బెట్టింగ్ల జోరు ఎలా ఉందో చూద్దాం.
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో భారత్ బలమైన జట్టుని...అయితే నాకౌట్ స్టేజ్లో టీమిండియాను ఎవరైనా ఓడించే అవకాశం ఉందని ఇంగ్లాండ్ మాజీ సారధి నాసర్ హుస్సేన్ అన్నారు.
T-20 వరల్డ్ కప్ టోర్నీలో అక్టోబర్ 20 న ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో ఐసీసీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇపుడు అది నెట్టింట్లో వైరల్ ఆయింది.
Sourav Ganguly about IPL 2022 : ఐపిఎల్ 2021 టోర్నమెంట్ పూర్తయిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2022 సీజన్ గురించి బీసీసీఐ చీఫ్ సౌరబ్ గంగూలీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
T20 World Cup: టీ 20 ప్రపంచకప్ వచ్చే నెల ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తన ప్రాధాన్యతలో ఓ జట్టును ప్రకటించారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
Team india for T20 world cup: సెప్టెంబరు 10 లోగా టీ20 ప్రపంచకప్లో పాల్గొనే ఆటగాళ్ల వివరాలు వెల్లడించాలన్న ఐసీసీ నిబంధనలకు లోబడి బీసీసీఐ (BCCI) మరో రెండు రోజులు ముందుగానే సెప్టెంబర్ 8న జట్టు ప్రకటన చేసింది. అక్టోబరు 10వ తేదీ వరకు జట్టులో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్టు ఐసిసి (ICC) స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.