Team india for T20 world cup: సెప్టెంబరు 10 లోగా టీ20 ప్రపంచకప్లో పాల్గొనే ఆటగాళ్ల వివరాలు వెల్లడించాలన్న ఐసీసీ నిబంధనలకు లోబడి బీసీసీఐ (BCCI) మరో రెండు రోజులు ముందుగానే సెప్టెంబర్ 8న జట్టు ప్రకటన చేసింది. అక్టోబరు 10వ తేదీ వరకు జట్టులో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్టు ఐసిసి (ICC) స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.
Shikhar Dhawan divorce with Ayesha Mukherjee: ఆయేషా ముఖర్జీకి ఇలా విడాకులు తీసుకోవడం ఇది రెండోసారి. గతంలో ఆయేషా ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి (Ayesha Mukherjee first marriage) చేసుకున్న ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాకా అతడితో విడాకులు తీసుకుంది.
Afghanistan cricket team future amid Afghanistan crisis: ఇప్పుడిప్పుడే ఆప్ఘనిస్థాన్లో క్రికెట్తో పాటు అన్ని ఇతర క్రీడలకు కూడా ప్రాధాన్యం పెరిగి అంతర్జాతీయ వేదికలపైనా అంతో ఇంతో సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాలిబన్లు ఆప్ఘనిస్థాన్ని ఆక్రమించుకుని తమ చెప్పుచేతల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఇక ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ భవితవ్యం ఎలా ఉండనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
T20 World Cup 2021 Latest Updates: కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత్లో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐకి అంతర్జాతీయ క్రికెట్ మండలి తుది గడువు ఇచ్చింది. మరోవైపు ప్రత్యామ్నాయ వేదికల కోసం ఐసీసీ చర్యలు చేపట్టింది.
T20 World Cup 2021: జట్టుకు అద్భుత విజయాలు అందించిన యార్కర్ స్పెషలిస్ట్ మలింగ జాతీయ జట్టుతో చేరనున్నాడు. టీ20 ప్రపంచ కప్ లక్ష్యంగా ఉన్న లంక జాతీయ జట్టు మలింగ సేవలు అవసరమని భావిస్తోంది. జాతీయ జట్టు సెలక్షన్ కమిటీ అతడితో సంప్రదింపులు చేస్తోంది.
T20 World Cup In India | ప్రస్తుతం దేశంలో 24 గంటల వ్యవధిలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు, ప్రతిరోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఐసీసీ మెగా ఈవెంట్ టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ICC T20 World Cup Latest Update : నేడు ఏకంగా 1 లక్షా 26వేలకు పైగా కరోనా కేసులు నిర్ధారించారు. మరోవైపు అక్టోబర్లో భారత్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ICC) టీ20 వరల్డ్ కప్ నిర్వహించడానికి ప్లాన్ చేసింది.
కరోనావైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అనే కాదు.. అన్ని రంగాలకు చెందిన వారు, వృత్తికారులు కరోనా దెబ్బకు కోలుకోలేని స్థితిలో ఉన్నారు. క్రీడారంగం కూడా కరోనా తాకిడికి అతలాకుతలం అయింది.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.. యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) ను తలుచుకోగానే మనందరికీ ముందుగా.. 2007లో తొలిసారిగా జరిగిన ఐసీసీ (ICC) టీ 20 ప్రపంచకప్లో యువీ ఒకే ఓవర్లో బాదిన ఆరు సిక్సులు గుర్తుకువస్తాయి. ఇప్పటికీ.. ఎప్పటికీ.. యువీ సాధించిన ఈ ఘనత చరిత్ర పుటల్లో అలానే నిలిచిఉంటుంది.. నిలుస్తుంది కూడా..
ఐసీసీ ( ICC ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో నిరాశకు గురవుతున్న క్రికెట్ అభిమానులకు ( Cricket lovers ) ఇది నిజంగా గుడ్న్యూస్. ఇక వరుసగా మూడేళ్లపాటు అభిమానులు పండగ చేసుకోనున్నారు. ఇంతకీ ఆ నిర్ణయమేంటో తెలుసా..
IPL 2020 Venue: ఐపిఎల్ 2020 ఎక్కడ నిర్వహించాలనే విషయంలో బీసీసీఐనే ( BCCI ) ఇంకా ఓ స్పష్టతకు రాలేదు కానీ.. ఐపిఎల్ ఫ్రాంఛైజీలు మాత్రం అప్పుడే అబుదాబిలో ఐపిఎల్ నిర్వహణకు ఎర్పాట్లు చేసుకుంటున్నారు. ఐపిఎల్ ఫ్రాంచైజీ సిబ్బంది ఐఏఎన్ఎస్తో స్వయంగా చెప్పిన విషయం ఇది.
కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న ప్రస్తుత నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ 20 ప్రపంచ కప్ ఏర్పాట్లపై ఐసీసీ నిర్ణయాన్ని వెల్లడించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీసీసీఐ అసహనం వ్యక్తం చేస్తోంది.
T20 World Cup 2020 : టీ20 వరల్డ్ కప్పై క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ ( Earl Eddings ) కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ - నవంబర్ మధ్య ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ను నిర్వహించడం సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఎర్ల్ ఎడింగ్స్ అభిప్రాయపడ్డాడు.
T20 World Cup Date | క్రికెట్ ప్రేమికులు చేదువార్త. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ వాయిదాల మీద పడుతోంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ రద్దు కానుందని తెలుస్తోంది.
నన్ను ఓ విలన్గా చిత్రీకరించింది. ఇంటికి వెళ్లి చూస్తే హంతకుడిలా, విలన్గా వ్యవహరించారు. మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారని’ 2014 టీ20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించాడు.
మెల్బోర్న్లో భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్ము రేపింది. టీ-20 వుమెన్స్ ప్రపంచకప్లో మన అమ్మాయిలు హ్యాట్రిక్ సాధించారు. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి .. నేరుగా సెమీస్కు దూసుకెళ్లారు.
ట్వంటీ20 ప్రపంచ కప్ కోసం భారత మహిళల జట్టు సిద్ధమవుతోంది. హర్యానా బ్యాటింగ్ యువ సంచలనం షఫాలీ వర్మ ఇటీవల టీ20 ప్రపంచ కప్ 15 మంది సభ్యులలో ఎంపికైన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 21నుంచి ఆస్ట్రేలియాలో పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ జరగనుంది. భారత జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ సారధిగా వ్యవహరిస్తుందని ట్విట్టర్లో బీసీసీఐ స్పష్టం చేసింది.
మహేంద్ర సింగ్ ధోనీ ఇక క్రికెట్కి వీడ్కోలు చెప్పనున్నాడంటూ ఈ ఏడాది వరల్డ్ కప్ ముగిసినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎన్నో పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ధోనీ రిటైర్మెంట్ ఎప్పటికప్పుడు మీడియాలోనూ ఓ హాట్ టాపిక్గా ఉంటూ వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.