Heavy Rains in Telangana: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కురిసిన భారీ వర్షం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. అకాలవర్షం వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఈ భారీ వర్షం వల్ల రోడ్లు అన్ని జలయం అవడంతో వాహనదారులకు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Dil Raju Latest Comments On Political Entry: తన పొలిటికల్ ఎంట్రీ గురించి తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ నిర్మాత దిల్ రాజు స్పందించారు, ఈ విషయం మీద అయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాల్లోకి వెళితే
MLC Kavitha to plan Nizamabad district Bodan tour. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా బోధన్లో పర్యటించనున్నారు.
Girl Students attacked Nizamabad Teacher With Slippers: నిజామాబాద్ లో ఖలీల్ వాడి అనే ఒక ప్రాంతంలో మోడ్ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థినిలు పట్ల ఒక ఉపాధ్యాయుడు కీచకుడిలా ప్రవర్తిస్తున్న క్రమంలో ఆయన మీద చెప్పులతో దాడి చేసినట్టు తెలుస్తోంది.
MLC Kavitha Fires on BJP: తెలంగాణలో ఐటీ దాడులు ముమ్మరంగా సాగుతుండడంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఏం చేసుకుంటారో చేసుకోండి.. భయపడిది లేదని స్పష్టం చేశారు.
YSRTP Sharmila : బోధన్ లో పాదయాత్ర సంధర్భంగా అక్కడి లోకల టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ పై వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. దానికి సంబందించిన వివరాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం.
Dil Raju Invited Media to Visit Venkateswara Swami Temple in his hometown: దిల్ రాజు తన స్వగ్రామంలో నిర్మించిన దేవాలయాన్ని సందర్శించడం కోసం మీడియా ప్రతినిధులను ఆహ్వానించారు. ఆ వివరాల్లోకి వెళితే
NIA probe in PFI case: కడప జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు ఆందోళన నిర్వహించారు. NIA దాడులను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమాయకులైన ముస్లీంలపై దాడులు నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు.
Manjeera River Water: తెలంగాణ, మహారాష్ట్రల సరిహద్దున నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత బ్రిడ్జి పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.
Manjeera River Water: తెలంగాణ, మహారాష్ట్రల సరిహద్దున నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత బ్రిడ్జి పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.
CM Kcr on BJP: నిజామాబాద్లో నూతన కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగసభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా బీజేపీ సర్కార్పై నిప్పులు చెరిగారు.
TRS Activists Attacks on BJP MP Dharmapuri Arvind's car in jagityal. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై దాడి జరిగింది. జగిత్యాలకు వెళ్లిన ఎంపీ అరవింద్ కారుపై తెలంగాణ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.