Car Accident: మహబూబాద్​ జిల్లా కేసముద్రంలో విషాదం

మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కేసముద్రంలోని బైపాస్ మలుపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి. 

  • Zee Media Bureau
  • Oct 30, 2022, 09:18 AM IST

మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కేసముద్రంలోని బైపాస్ మలుపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి. 
 

Video ThumbnailPlay icon

Trending News