LockDown In Hyderabad | కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రవేశపెట్టిన లాక్డౌన్(lockdown) నిబంధనలు సడలించినప్పటి నుంచి హైదరాబాద్ (Hyderabad) నగరంలో, జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది.
Coronavirus tests in Telangana | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ నిర్ధారణ పరీక్షల విషయంలో తెలంగాణ హై కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు సూచనలు చేసింది. ఏరోజుకు ఆ రోజు విడుదల చేస్తోన్న హెల్త్ బులెటిన్స్లో కరోనావైరస్ వ్యాప్తి, కోవిడ్-19 పరీక్షల ఫలితాలకు సంబంధించిన కీలక సమాచారం పొందుపర్చాల్సిందిగా హైకోర్టు తెలంగాణ సర్కారుకు సూచించింది.
Minister KTR | హైదరాబాద్: ఫామ్ హౌజ్ వివాదంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి తెలంగాణ హై కోర్టు ( TS High court) నుంచి ఊరట లభించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇచ్చిన నోటీసులపై (NGT notices) హై కోర్టు స్టే ఇచ్చింది. ఎన్జీటీ నోటీసుల్లో పేర్కొన్న విధంగా అసలు ఆ ఫామ్ హౌజ్ తనది కానే కాదని హై కోర్టు దృష్టికి తీసుకొస్తూ మంత్రి కేటీఆర్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కేటీఆర్ పిటిషన్పై విచారణ చేపట్టిన సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
కేటీఆర్ ని ఎందుకు మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడంలేదని, కేటీఆర్ రెండు నెలలు పదవి నుంచి తప్పుకోలేరా? తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. కేటీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే మీడియా ముందు తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.
గత కొన్ని రోజులుగా కేటీఅర్ కు సంబంధించిన ఫార్మ్ హౌజ్ పై పరస్పరం రెండు ప్రధాన పార్టీల మధ్య (కాంగ్రెస్, టీఆర్ఎస్) హీట్ తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి
Telangana CMO staff: హైదరాబాద్: తెలంగాణ సీఎం కార్యాలయంలో కరోనావైరస్ పాజిటివ్ కేసు వెలుగుచూడటంతో ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని తీవ్ర కలవరానికి గురిచేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంతో అనుబంధంగా మెట్రో రైల్ భవన్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి కరోనావైరస్ సోకినట్టుగా అధికారులు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ వద్దనున్న (Farm House) ఫామ్ హౌజ్ నిర్మాణంపై కేటీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి (National Green Tribunal) జాతీయ హరిత ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది.
సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'ప్రతి ఆదివారం పది గంటలకు పది నిముషాలు' కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతే కాదు స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొని .. అందరిలో స్ఫూర్తి నింపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలోనే మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు పంపకాలు చేపడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
కరోనా మహమ్మారి బారి నుండి కోలుకున్న 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు సుముఖతగా ఉన్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖలో తెలిపారు.
ఎప్పుడూ ఎదో ఒక అంశాన్ని తీసుకొని వివాదంగా మలిచే చాణక్యుడు రామ్ గోపాల్ వర్మ. అయితే పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వం మద్యం హోమ్ డెలివరీ చేయబోతోందని ప్రముఖ దర్శకుడు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తో
'కరోనా' మహమ్మారిని ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనూ పకడ్బందీగా లాక్ డౌన్ అమలవుతోంది. ఐతే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వారిని తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
కరోనాపై పోరులో ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని, ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 70 మంది కరోనా బాధితుల్లో 12 మంది కోలుకున్నారని, తెలంగాణలో వలస కూలీలు తొమ్మిది లక్షలకు పైగా ఉంటారని, వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని, హైదరాబాద్లో 170 శిబిరాలు
మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా 21 రోజులపాటు కొనసాగుతోంది. ప్రజలు ఎవరూ రోడ్లమీదకి రావొద్దని, వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళనల నేపథ్యంలో లాక్ డౌన్ నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర క్రీడా, యువజన శాఖామాత్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పట్టణంలోని బస్టాండు అవరణలో, రామయ్య బౌళి రైతు బజార్ లో మెట్టుగడ్డ దగ్గర నూతనంగా ఏర్పాటు
మల్కాజ్ గిరి ఎంపీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అద్యక్షుడు రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జన్వాడలోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫేమ్ హౌస్ నిర్మించారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి తన అనుచరులతో
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భూతం రోజురోజుకూ వ్యాప్తి జరుగుతూనే ఉంది. కాగా, ఇది కోళ్లకు సోకిందని, చికెన్ తినడం వల్లే వస్తుందన్న నేపథ్యంలో హైదరాబాద్లో చికెన్, ఎగ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్
కరోనా వైరస్ దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ విక్రయాలు భారీగా పడిపోయాయి. కిలో చికెన్ ధర.. అంతకంతకూ కుదేలైంది. దీంతో మార్కెట్లో చికెన్ కొనే వారు లేక . . దుకాణాలు వెలవెలబోతున్నాయి. చికెన్, గుడ్డు తింటే కరోనా వైరస్ సోకుతుందనే దుష్రచారం జరగడమే దీనికి కారణం.
రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు, తాజా పరిణామాలపై నేడు జనగామ పట్టణంలో ఆకస్మికంగా పర్యటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పట్టణంలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను వివరాలు ప్రజలనడిగి తెలుసుకున్నారు. కాగా, స్థానిక ప్రజలతో మాట్లాడుతూ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.