తెలంగాణ రాష్ట్రం ఎట్టకేలకు ఫ్లోరైడ్పై విజయం (Fluoride Problem In Telangana) సాధించిందని, దాని ప్రభావిత ప్రాంతాలు లేనే లేవని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మిషన్ భగీరథ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్లే ఫ్లోరోసిస్పై విజయం సాధించగలిగాం అన్నారు.
తెలంగాణ ( Telangana ) ఆద్మాత్మిక కేంద్రంగా యాదాద్రిని సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) రూ.1200 కోట్లతో తలపెట్టిన యాదాద్రి నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి.
జీరో అవర్లో ( Zero hour ) మైకు ఇస్తే హీరోగిరీ చూపిస్తామంటే కుదరదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి కేటీఆర్ ( Minister KTR vs MLA Komatireddy Rajagopal Reddy ) కౌంటర్ ఇచ్చారు. కొత్త మున్సిపాలిటీలకు బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి (Marri Janardhan Reddy) భాగస్వామి అయ్యారు. తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మినిష్టర్ కేటీఆర్ తనకు చాలా క్లోజ్ అని చెప్పి ఎంతో మందిని మోసం చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పలు డాక్యుమెంట్స్ కూడా ఇష్యూ చేసినట్టు కూడా సమాచారం.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా వరంగల్ లో ముంపు ప్రాంతాలు పెరిగాయి. తెలంగాణ మంత్రులు నేడు వరంగల్ లో ఏయిల్ వ్యూలో పరిస్థితిని తెలుసుకున్నారు. తరువాత క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. ఇందులో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో గత నాలుగైదు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు అన్నీ ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహించాయి. చాలా ప్రాంతాలు ఇంకా వరద ప్రవాహంలోనే ఉన్నాయి.
దేశమంతటా కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ( Telangana Govt ) సాయం చేసేందుకు జీ (ZEE) సంస్థ ముందుకు వచ్చింది.
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రజలకు చెప్పాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ (L Ramana) డిమాండ్ చేశారు. తెలంగాణలోని కరోనా బాధితులకు న్యాయం జరిగేవరకు అఖిలపక్షం పోరాటం కొనసాగిస్తుందన్నారు.
తెలంగాణ ( Telangana ) మంత్రి కేటీఆర్ ( KTR ) కు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. సెలబ్రిటీలతో స్నేహింగా మెలిగే కేటీ ఆర్ (KTR TRS ) ఈ మధ్య ధరించే మాస్కులు ( MASKS ) యూత్ మనసును కొల్లగొడుతున్నాయి. చేనేత ( HANDLOOM ) అండగా నిలిచే మంత్రిగా నేతన్నల అండగా నిలిచే కేటీఆర్ వివిధ సందర్భాల్లో ధరించిన హ్యాండ్లూమ్ మాస్కులు ఇవే..
తెలంగాణ నుంచే కరోనా వైరస్ (Coronavirus) కు తొలి వ్యాక్సిన్ వస్తుందని, దీనికోసం దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తుందని ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కే. తారక రామారావు (KTR) పేర్కొన్నారు.
Kavitha ties Rakhi To KTR: నేడు పవిత్ర రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా సోదరీమణులు తమ సోదరుడికి అప్యాయంగా రాఖీ కడుతూ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు
తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీ ( Telangana Rastra Samithi ) కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ( KTR ) తెలిపారు.13 సంవత్సరాల కాలంలో కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు కేటీఆర్.
Minister KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ ( KTR ) తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనావైరస్ ( Coronavirus ) టెస్టింగ్ కోసం తన వంతుగా ఆరు అంబులెన్స్లను అందించనున్నట్టు తెలిపారు కేటీఆర్.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు (KTR) కు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ( KTR ) జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
టీఆర్ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. తన కారు డ్రైవర్కు ( Kavitha's car driver ) కరోనా పాజిటివ్ అని గురువారం రాత్రి నిర్ధారణ అయిన అనంతరం ముందు జాగ్రత్త చర్యగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలోని మునిసిపాలిటీల్లో ఖాళీల భర్తీపై పురపాలక శాఖ సన్నాహాలను ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని రేషనలైజ్ చేసిన తర్వాత పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామకాలను చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (KTR) పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. చెట్లను పెంచి సంరక్షించకపోతే భవిష్యత్లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుందని తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్టలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మొక్కను నాటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.