KTR Criticise BJP Leader Etela Rajender: ఒకవేళ గతంలోనే ఈటల రాజేందర్ ఆత్మగౌరవం దెబ్బతిని ఉంటే, ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్ర మంత్రి పదవిలో ఎలా కొనసాగారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈటల రాజేందర్ది ఆత్మ గౌరవం కాదని, ఆత్మ వంచన అని వ్యాఖ్యానించారు.
Telangana:తెలంగాణలో నేటితో తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ అవనుంది. పార్టీ సీనియర్ నేత, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్లో ఇవాళ చేరనున్నారు.
KTRs Son Himanshu Rao Kalvakuntla: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు 2021 ఏడాదికిగానూ ఓ అంతర్జాతీయ పురస్కారం కైవసం చేసుకున్నాడు. కుమారుడు సాధించిన ఘనతపై మంత్రి కేటీఆర్ ఉప్పొంగిపోతున్నారు.
Telangana Covid19 Command Center: హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు.
KTR Tests Positive For COVID-19: మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్కు కరోనా సోకగా, తాజాగా ఆయన తనయుడు, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా టెస్టులలో పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు.
KTR Inaugurated Road Under Bridge : ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.66.59 కోట్ల వ్యయంతో కూకట్పల్లి - హైటెక్సిటీ మధ్య నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి(RUB)ని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
Ramgopal varma: సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. నచ్చిందంటే నిర్మొహమాటంగా చెప్పేస్తారు. నచ్చకపోయినా అంతే. ఇప్పుడాయన దృష్టి నాగార్జునసాగర్ ఉపఎన్నికపై పడింది.
Telangana Minister KTR | కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని, రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో ఎవరికీ తెలియదన్నారు. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో టీఎస్ ఐపాస్ విధానంలో పరిశ్రమలపై అడిగిన ప్రశ్నలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
దాదాపు గత నెలరోజులుగా ఏపీలో విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగుతోంది. రోజురోజుకూ ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు ఎన్జీవోలు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానియకుండా అడ్డుకుంటామని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి సైతం విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. రోజురోజుకూ మద్దతు తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
KTR On IPL 2021 In Hyderabad: తొలుత ఐపీఎల్ను కేవలం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనే నిర్వహించనున్నారని కేవలం 6 స్టేడియాల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని ప్రచారం జరిగింది. ఐపీఎల్ను 6 రాష్ట్రాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ యోచిస్తోందని సమాచారం.
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. (Photos Credit: Twitter)
A Non-stop Direct Flight From Hyderabad To Chicago: హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఇకనుంచి ఆ ఇబ్బంది పడాల్సిన పనిలేదు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Covaxin Gets Approval From DCGI: భారతదేశంలో వరుసగా కరోనా వ్యాక్సిన్లకు ఆమోదం లభించడంతో అత్యవసర వినియోగానికి రెండు టీకాలు అందుబాటులోకి రానున్నాయి. కోవాగ్జిన్ టీకా అత్యవసర వినయోగానికి అనుమతి పొందడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
When will KTR become the Chief Minister OF Telangana: తెలంగాణలో గత రెండేళ్లుగా చర్చకు దారితీసే అంశాలలో ఒకటి మంత్రి కేటీఆర్ సీఎం పీఠం ఎప్పుడు అవుతారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు ఎప్పుడు విరమిస్తారు అని. ప్రస్తుతం మరోసారి కేటీఆర్ సీఎం అయ్యే అంశం వైరల్ అవుతోంది.
KTR To Inaugurate Double Bed Room Houses In Hyderabad : దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ గేర్ మార్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల 50వేల భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ల దిశగా ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభం చేపడుతున్నారు.
KTR Khamma Tour: తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇవాళ ఖమ్మం నగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కేటీఆర్ టీమ్కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జలక్ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ కేటీఆర్ మిత్ర బృందం ప్లకార్డులు ప్రదర్శించారు.
Telangana: తెలంగాణలో ఈసారి జరగనున్న ఎన్నికల్లో సిట్టింగ్ లకు షాక్ ఇచ్చే పరిస్థితి నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలో ఈ మేరకు చర్చ జరిగింది.
Owaisi Praises CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రశంసల వర్షం కురిపించాడు. సీఎం కేసీఆర్ను చాలా బలమైన నేత అని అన్నాడు ఓవైసి. దక్షిణ భారతదేశంలోనే అత్యద్భుతమైన భవిష్యత్తు ఉన్న నాయకుడని పేర్కొన్నాడు. జీహెచ్ఎంసి ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఓవైసీ కేసీఆర్ మంచి పరిపాలన సాగిస్తున్నారు అని ప్రశంసించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.