Kaleshwara Project Repairs: కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సూచనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్ అండ్ టీ సంస్థను మరమ్మతులపై ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 30వ తేదీలోపు మరమ్మతులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.
Godavari floods: ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ కాస్త శాంతించింది. అయితే భద్రాచలం వద్ద ఇంకా మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 55.40 అడుగులుగా ఉంది.
Godavari Floods: వర్షాలు తగ్గుముఖం పట్టినా గోదావరి వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్నించి వరద నీరు వస్తుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. రేపటి వరకూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.
Bhadrachalam: తెలంగాణలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 54.30 అడుగులకు చేరింది. అక్కడ ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
Godavari floods: కుండపోత వర్షాలతోపాటు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరిలో నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. గోదావరి నీటి మట్టం 53.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Ys Jagan Review: రాష్ట్రంలో వరద పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. గోదావరి వరద పెరుగుతుండటంతో పాటు భారీ వర్షాలు కొనసాగుతుండటంతో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
Godavari Floods: తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు భారీ వర్షాలు మరోవైపు గోదావరి , కృష్ణా నదుల వరద భయ గొలుపుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లోకురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది మహోగ్రరూపం దాలుస్తోంది. గోదావరి నది వరద ఉధృతిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Godavari Floods: ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరోవైపు గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉధృతి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని అంచనా.
Godavari Floods: గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. నదిలో వరద నీరు పెరుగుతుండటంతో నీటి ఉధృతి అధికమౌతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద ముప్పు వెంటాడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Godavari Flood: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. అప్పుడే భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని తెలుస్తోంది.
CM Jagan: ఆ చిన్నారి చాలా హుషారు. చదువులో షార్ప్. ఇటీవలే ఏపీ సీఎం జగన్ ను కలిసింది. ఆ చిన్నారి ముఖ్యమంత్రితో ఎంతో ముద్దుముద్దుగా మాట్లాడింది. అయితే ఇంతలోనే విధి వక్రీకరించింది. ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
Godavari Floods: గోదావరి మరోసారి వరదతో పోటెత్తుతోంది. జూలై నెలలో ఉగ్రరూపం దాల్చిన గోదావరికి ఇప్పుడు రెండవసారి మహోగ్రంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద అప్పుడే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Dharmapuri Floods: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరదలు పోటెత్తడంతో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా చాలా మంది తీవ్రంగా నష్టపోయారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గింది. గోదావరిలో నీటిమట్టం శనివారం (ఆగస్టు 13) 51.3 అడుగులకు చేరింది. గోదావరి వరద ఉధృతితో భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వానలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.