Reverse Akarsh: ఆపరేషన్ ఆకర్ష్.. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత నుంచి ఈ పదం చాలా ఫేమస్గత ఎనిమిదేళ్లుగా ఆపరేషన్ ఆకర్ష్ తో విపక్షాలను టార్గెట్ చేశారు కేసీఆర్. అయితే ఇప్పుడు తెలంగాణలో సీన్ రివర్సైంది. కేసీఆర్ కు రివర్స్ ఆపరేషన్ మొదలైంది.
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ వర్గ పోరు పంచాయితీ ఢిల్లీకి చేరింది. కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆగ్రహం ఉన్న హైకమండ్.. ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిపించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో రాహుల్ గాంధీ డైరెక్షన్ లో కేసీ వేణుగోపాల్ చర్చించారు.
BJP Target Kcr: సమావేశాలు ముగిసిన కొన్ని గంటల్లోనే కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా ఆపరేషన్ మొదలు పెట్టింది బీజేపీ. మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ప్రధానమైంది చేరికల కమిటి. దీనికి చైర్మెన్ గా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను నియమించింది. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది.టీఆర్ఎస్ లోని బలమైన నేతలు, అసమ్మతి నేతలతో ఈటల మాట్లాడుతున్నారని తెలుస్తోంది.
CM KCR: కొన్ని రోజులుగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు కేసీఆర్. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా రెచ్చగొట్టేలా వ్యవహరించారని కమలం నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ తీరుపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ పెద్దలు.. దిమ్మతిరిగే షాకిచ్చేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.
Telangana Politics : మహారాష్ట్రలో కొన్ని రోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపాయి. ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ జరిగింది.ఇటీవల కాలంలో తెలంగాణపై ఫోకస్ చేసింది బీజేపీ. దీంతో తెలంగాణలోనూ మహారాష్ట్ర తరహా పరిణామాలు జరుగుతాయా అన్న చర్చ మొదలైంది
Etela Rajender: బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది టీఆర్ఎస్ సర్కార్. ఈటలకు చెందిన వివాదాస్పద జమునా హెచరీస్ భూములకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది.
Komatireddy Meet Etela: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ హైకమాండ్ దూకుడుగా వెళుతోంది.అమిత్ షాతో ఈటల రాజేందర్ చర్చలు తెలంగాణలో ఆసక్తిగా మారగా.. తాజాగా ఢిల్లీలో జరిగిన మరో పరిణామం హాట్ హాట్ గా మారింది.
Etela Rajender: తెలంగాణలో అధికారమే బీజేపీ లక్ష్యమా? అమిత్ షా స్పెషల్ టీమ్ లు రంగంలోకి దిగాయా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లోనే కషాయ జెండా ఎగరాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు.. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని తెలుస్తోంది.
BJP MLA Etala Rajender has demanded a comprehensive inquiry into the incident at the Secunderabad railway station. If the state government does not take up the matter, the Center will investigate with the CBI and identify the culprits
BJP MLA Etala Rajender has demanded a comprehensive inquiry into the incident at the Secunderabad railway station. If the state government does not take up the matter, the Center will investigate with the CBI and identify the culprits
Minor Rape Victim: దేశంలో ఎన్నో కఠిన చట్టాలను తీసుకొచ్చినా మహిళలు, చిన్నారులపై దారుణాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట అఘాయిత్యాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ మరో ఘటన బయట పడింది.
BJP MLA Etela Rajender was highly critical of CM KCR. Chandrababu said that he will take KCR yesterday. Modi was criticized for fleeing to Delhi without being able to show his face
Nallala Odelu: తెలంగాణ రాజకీయాల్లో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. అధికార టీఆర్ఎస్ కు విపక్షాల నుంచి గట్టి పోటీ నెలకొంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి. గులాబీ పార్టీకి తామే ప్రధాన ప్రతిపక్షంగా నిలవడానికి రెండు విపక్షాల మధ్య రేస్ కొనసాగుతోంది. అయితే ఇంతవరకు ఈ రేసులో బీజేపీ ముందున్నట్లు కనిపించినా.. ఇప్పుడు సీన్ మారినట్లు కనిపిస్తోంది.
Eatala Rajender Exclusive Interview in Big debate with Bharath: ఈటల రాజేందర్... మాజీ మంత్రిగా, అంతకంటే ముందుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ తరపున చురుకుగా ఉద్యమించిన ఒక ఉద్యమకారుడిగా జగమెరిగిన నాయకుడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.