Etela Rajender Resigns to TRS: ఇటీవల తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు.
Etela Rajender to join BJP: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని ఆయనతో పడని బీజేపి నేతలు అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ (BJP MLA Raja Singh) తనదైన స్టైల్లో స్పందించారు.
Gangula Kamalakar vs Eatala Rajender: ఈటల ఆరోపణలు, విమర్శలకు మంత్రి గంగుల కమలాకర్ వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చారు. తాను కూడా బీసీ బిడ్డనేనంటూ గంగుల మీసం మెలి వేయడం గమనార్హం. మరోసారి బిడ్డ అనే పదం వాడితే మంచిగా ఉండదు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు.
Ys sharmila party: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారారు. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
ప్రజల్లో కరోనావైరస్ వ్యాక్సిన్ (Corona vaccine)పై నమ్మకం పెంచేందుకు తొలి టీకాను తానే తీసుకుంటానని తెలంగాణ (Telangana) వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కొత్తరకం కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని, బర్డ్ఫ్లూ వల్ల కూడా ఎలాంటి నష్టం లేదని ఈటల స్పష్టంచేశారు.
New CoronaVirus Strain: కరోనా వైరస్ తర్వాత ప్రస్తుతం పుట్టుకొచ్చిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో ఇప్పటికే పలు దేశాలు ఇతర దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించాయి. అయితే దీనిపై ఆందోళన అక్కర్లేదని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
Corona Second Wave In Telangana: కరోనా ఫస్ట్ వేవ్తో ప్రమాదం ఏమీ లేదని.. కానీ కరోనా సెకండ్ వేవ్తో ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర ప్రజలను మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. రోనా సెకండ్ వేవ్ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు.
New CoronaVirus In Telangana: బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ప్రయాణికులలో ఏడుగురికి కరోనా పాజిటివ్గా తేలినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కొత్త కరోనా వైరస్ బ్రిటన్లో కలకలం రేపుతున్న నేపథ్యంలో గత రెండు వారాలుగా విదేశాల నుంచి వస్తున్న వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా వరంగల్ లో ముంపు ప్రాంతాలు పెరిగాయి. తెలంగాణ మంత్రులు నేడు వరంగల్ లో ఏయిల్ వ్యూలో పరిస్థితిని తెలుసుకున్నారు. తరువాత క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. ఇందులో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో గత నాలుగైదు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు అన్నీ ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహించాయి. చాలా ప్రాంతాలు ఇంకా వరద ప్రవాహంలోనే ఉన్నాయి.
కరోనా వైరస్ ( Coronavirus ) వ్యాప్తిని నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం ( Telangana govt ) పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి (G. Kishan Reddy) ఆరోపించారు. కేంద్ర బృందం సలహాలు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, కరోనాతో హైదరాబాద్ ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
LockDown In Hyderabad | కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రవేశపెట్టిన లాక్డౌన్(lockdown) నిబంధనలు సడలించినప్పటి నుంచి హైదరాబాద్ (Hyderabad) నగరంలో, జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది.
Telangana politics: హైదరాబాద్: కరోనావైరస్ ( Coronavirus) విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana govt)పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP chief JP Nadda) నిరాధార ఆరోపణలు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ (Minister Etela Rajender) విమర్శలు గుప్పించారు.
కరోనా వైరస్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ కోవిడ్19 టెస్టులు జరిపిస్తున్నామని, తెలంగాణలో ఇప్పటివరకూ కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కరోనా టెస్టులకు ధర (CoronaVirus Test Cost) నిర్ణయించినట్లు తెలిపారు.
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుండటం అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కొంత ఊరటను కలిగిస్తోంది. మరోవైపు కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుండటం విశేషం.
తెలంగాణలో గురువారం కొత్తగా మరో 50 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 700 మార్కును చేరుకున్నట్టయింది. నేడు రాష్ట్రంలోని ఆస్పత్రుల నుంచి 68 మంది డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా వైరస్ నివారణ కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే రోగుల చికిత్స కోసం ఉపయోగిస్తున్న వైద్యపరికరాలు, మందులను వ్యాపార సంస్థలు బ్లాక్ మార్కెట్ చేయకుండా నియంత్రించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తిచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గురువారం 18 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, ఈ రోజు 665 నమూనాలను పరీక్షలకు పంపగా 18 మందికి పాజిటీవ్ అని తేలిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల వెల్లడించారు.
తెలంగాణలో ఏప్రిల్ 8, బుధవారం నాడు కూడా భారీ సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. బుధవారం కొత్తగా మరో 49 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనావైరస్ సోకిన వారి మొత్తం సంఖ్య 453కు చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.