Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు బీజేపీలో అవమానాలు జరుగుతున్నాయా? బండి సంజయ్ తో ఈటలకు గ్యాప్ బాగా పెరిగిపోయిందా? సంజయ్ టీమ్ ఈటలను పూర్తిగా దూరం పెట్టిందా?
Marri Shashidhar Reddy joining BJP: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి బీజేపిలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీలో చేరనున్నట్టు సమాచారం అందుతోంది.
Etela Rajender: పథకం ప్రకారమే ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మాజీ నక్సలైట్లను కూడగట్టుకుని దాడులు చేయాలని పథకం వేస్తున్నారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.
TRS MLC Padi Kaushik Reddy: ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక బయటికొస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ముందస్తుగానే ఉప ఎన్నిక వచ్చింది. దీంతో ఈటల రాజేందర్ స్థానంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Munugode Bypoll:మునుగోడు మండలం పలివెల రణరంగంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఈటల కారు ధ్వంసం అయింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరగడంతో టీఆర్ఎస్ నేతలు కూడా గాయపడ్డారు.
Telangana Politics: వలస నేతలు బీజేపీలో ఇమడలేకపోతున్నారా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కమలం పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదా.. అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు జరిగాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలు పోటిపడి మరీ కమలం గూటికి చేరారు. తమ పార్టీలోకి చేరికలు భారీగా ఉండబోతున్నాయని కొంత కాలంగా బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కాని ఆ పార్టీలోకి వలసలు లేకపోగా.. జంపింగులు ఎక్కువయ్యాయి. గత వారం రోజులుగా రోజు ఎవరో ఒక కీలక నేత కమలం పార్టీకి గుడ్ బై చెప్పేసి.. కారు ఎక్కేస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ రాపోలు
Telangana Politics: కోటి ఆశలతో బీజేపీలో చేరినా అక్కడ ఇమడలేక బయటకి వచ్చిన నేతల లిస్ట్ భారీగానే ఉంది. నాగం జనార్ధన్ రెడ్డి మొదలుకొని ఆనంద భాస్కర్ వరకు ఆ లిస్టు పెద్దగానే ఉంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
ETELA Rajender:అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డినా... హుజురాబాద్ లో ఘన విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు ఈటల రాజేందర్.హుజురాబాద్ గెలుపు తర్వాత బీజేపీలో ఈటల రాజేందర్ గ్రాఫ్ మరింత పెరిగింది. బీజేపీ పెద్దలు ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈటల రాజేందర్ తో ప్రత్యేకంగా మాట్లాడించారు.
TRS VS BJP:టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కమలం పార్టీని పరేషాన్ చేస్తోంది. దీంతో కారు పార్టీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నాల్లో బీజేపీ నేతలు ఉన్నారని సమాచారం. అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి వాళ్లతో బీజేపీ ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. త్వరలోనే కొందరు కీలక నేతలకు కాషాయ కండువా కప్పడం ఖాయమంటున్నారు
KCR Changes TRS to BRS: టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం వెనుక ఉన్న కుట్ర ఇదేనంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Eatala Rajender: మునుగోడు ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాజగోపాల్ రెడ్డి విజయం ఖాయమన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కులం మతం సంబంధం లేకుండా ప్రజలందరికీ పేదల బంధు ప్రకటించాలన్నారు.
Etela Rajender: స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం ప్రకటించారు.
Telangana Assembly:తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మంగళవారం మొదలయ్యాయి. తొలి రోజు కేవలం ఆరు నిమిషాలు మాత్రమే సభ జరిగింది. ఈ దఫా కేవలం రెండు రోజుల మాత్రం సమావేశాలు జరపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
Etela Rajender: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తొలిరోజు సెషన్స్పై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు.
Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి ఓ రేంజ్ లో ఉంది. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కు వ్యతిరేకంగా తీన్మానం చేసేవరకు వెళ్లింది. కాంగ్రెస్ లోనూ టికెట్ లొల్లి కొనసాగుతోంది. పాల్వాయి స్రవంతి ఆడియా లీకై వైరల్ గా మారింది. తాజాగా కమలం పార్టీలోనూ ముసలం పట్టినట్లు తెలుస్తోంది.
Ponguleti Srinivas Reddy to join BJP: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ను వేగవంతం చేసింది. అధికారపార్టీ నేతలే టార్గెట్గా మంత్రాంగం నడుపుతున్న ఈటల రాజేందర్కు బడా లీడర్ చిక్కినట్లే కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై కొంతకాలంగా గుర్రుగా ఉన్న ఆ నేత బీజేపీ వైపు చూస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆ నేత మరెవరో కాదు.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే అనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Ponguleti Srinivas Reddy to join BJP: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ను వేగవంతం చేసింది. అధికారపార్టీ నేతలే టార్గెట్ గా మంత్రాంగం నడుపుతున్న ఈటల రాజేందర్ కు బడా లీడర్ చిక్కినట్లే కనిపిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.