Bandi Sanjay On TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ నేతలు ఉన్నారని ఆరోపించడం సిగ్గుచేటని బండి సంజయ్ అన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యుడు మంత్రి కేటీఆర్ అని అన్నారు. ఆయనను బర్తరఫ్ చేయాలన డిమాండ్ చేశారు.
Bandi Sanjay On Tspsc Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బండి సంజయ్ స్పందించారు. దీనికి పెద్ద కుట్రదాగి ఉందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టడం క్షమించరాని నేరమని ఫైర్ అయ్యారు. గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రం కూడా లీక్ అయినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయని అన్నారు.
Bandi Sanjay On MLC Kavitha: బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. టీచర్ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్ను నిర్దేశించే ఎన్నికలు కాబోతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్లో భయం మొదలైందన్నారు.
Bandi Sanjay Satires on Kavitha and KTR: కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదు. పార్లమెంటులో మహిళా బిల్లు కాపీలను చించిపారేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలను వెంటేసుకుని మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం సిగ్గు చేటు అని అన్నారు.
Revanth Reddy Karimnagar Speech: 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి 2004 లో ఇదే గడ్డపై నుంచి తెలంగాణ ఇస్తామని తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ మాట ఇచ్చారు. మాట తప్పక మడమ తిప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
Fake Birth Certificates In Hyderabad: కేసీఆర్ పాలనలో పాత బస్తీ ఐఎస్ఐ ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. అడుగడుగునా స్లీపర్ సెల్స్ని పెంచి పోషిస్తున్నారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా, ఉగ్రదాడులు జరిగినా.. వాటి మూలాలు పాతబస్తీలోనే బయటపడుతున్నాయి. అయినప్పటికీ కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం లేదు అని బండి సంజయ్ మండిపడ్డారు.
Ponguleti Srinivas Reddy's Delhi Visit: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంలో కొత్తేం ఉంది అని అనుకోకండి. ఎప్పుడూ వ్యాపార పనులపై వెళ్లడం వేరు.. ఈసారి తన రాజకీయ పనులపై వెళ్లడం వేరు అంటున్నాయి పొంగులేటి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయవర్గాలు.
Bandi Sanjay Comments On CM KCR: ప్రధాని మోదీకి ప్రతిపక్షాల నేతలు రాసిన లేఖపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు సంతకాలే లేకుండా లెటర్లు ఎలా రాశారంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ సరికొత్త డ్రామాకు తెరలేపారని.. ప్రధాని మోదీని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.
Bandi Sanjay Allegations on Preethi Death Case: ఒక వర్గానికి చెందిన నిందితుడికి కొమ్ముకాస్తున్నారని.. అందుకే ప్రీతి మృతి విషయంలో వాస్తవాలు వెలుగులోకి రాకుండా ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు బెదిరించారు అని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రీతి చనిపోయిన తరువాత పోలీసులు ఆమె మొబైల్ అన్లాక్ చేసి ఆధారాలను మాయం చేశారని బండి సంజయ్ ఆరోపించారు.
Bandi Sanjay Letter to CM KCR: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. పీఆర్సీ అమలుతోపాటు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Bandi Sanjay Slams KCR, MIM : ఆదిలాబాద్లో జరిగిన సభలో బండి సంజయ్ మాట్లాడుతూ, చనకా కొరటా ప్రాజెక్టు నుండి కమీషన్లు వెళ్లాయే తప్ప చుక్క నీరెందుకు ఇవ్వలేదు ? ఈ జిల్లా మంత్రి మిస్టర్ 40 పర్సంటేజ్ కమీషన్ల మినిస్టర్గా మారిపోయాడు. అందుకే వేల కోట్లు పోగేసుకున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
Bandi Sanjay On MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జంతర్ మంతర్ వద్ద దీక్షా చేయడం కంటే ముందు సీఎం కేసీఆర్ను ఆమె నిలదీయాలన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
Bandi Sanjay Slams CM KCR: సీఎం కేసీఆర్పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్లో చేరుతున్న వారంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ నేతలేనని అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు.
OBC Leaders Meeting In Hyderabad: తెలంగాణలో కేసీఆర్ పాలనకు ప్రజలు విసిగిపోయారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.
Bandi Sanjay Speech At Booth Swashakthikar Abhiyan Workshop: తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అధికారం బీజేపీదేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకంటే సంస్థగతంగా బీజేపీనే బలంగా ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బూత్ స్వశక్తీకరణ్ అభియాన్ వర్క్ షాప్లో ఆయన మాట్లాడారు.
Bandi Sanjay Slams CM KCR: సీఎం కేసీఆర్ మూర్ఖపు పాలన అంతం కావాలని బండి సంజయ్ అన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వేములవాడ దేవస్థానాన్ని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
Bandi Sanjay On New Secretariat Building: బీజేపీ అధికారంలోకి వస్తే నూతన సచివాలయ డూమ్లు కూల్చివేస్తామంటూ సంచలన కామెంట్స్ చేశారు బండి సంజయ్. తెలంగాణలో నిజాం వారసత్వ సంస్కృతిని ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ దమ్ముంటే పాతబస్తీలోని రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదులను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్కు ఈ దేశంలో ఉండే అర్హత లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజ్యంగాన్ని, న్యాయ స్థానాలను, జాతీయ పతాకాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇలా..
KCR should release white paper on telangana development funds demands Bandi Sanjay. తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.