Yogi Adityanath Temple: యూపీ సీఎంకు ఆలయాన్ని నిర్మించాడు ఓ అభిమాని. అంతేకాకుండా యోగి విగ్రహానికి రోజుకు పూజలు చేస్తూ.. ప్రసాదాలను అందరికీ పంచిపెడుతున్నాడు.
Indian Railways Sri Ramayan Yatra tour packages: రిలీజియస్ టూరిజంతో పాటు దేఖో అప్నా దేశ్ పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు డిలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రెయిన్తో ఐఆర్సీటీసీ ఈ శ్రీ రామాయణ యాత్ర (IRCTC Ramayan tour) చేపడుతోంది.
Temple for PM Modi: పూణెలోని ఔంద్ ఏరియాలో రోడ్డు పక్కనే ప్రధాని మోదీకి కట్టించిన ఈ ఆలయం ఉంది. ప్రధాని మోదీకి ఆలయం (Temple for PM Modi) నిర్మాణాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
Ayodhya new mosque: అయోధ్యలో ఐదెకరాల సువిశాల ప్రాంతంలో మసీదు, ఆసుపత్రి రెండూ నిర్మితం కానున్నాయి. అత్యద్భుతమైన డిజైన్ను ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ విడుదల చేసింది. ఇంకా ఏయే సౌకర్యాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Ram mandir: శతాబ్దాల సమస్యకు పరిష్కారం లభించాక..అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం ప్రారంభమైంది. ప్రధాని చేతుల మీదుగా భూమిపూజ అనంతరం ఇప్పుడు మందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్నారు.
Ayodhya Ram Mandir : అయోధ్యలో శ్రీరాముడి భవ్యమైన, దివ్యమైన ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. రాముడి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేక ఆలయ నిర్మాణంగా ఉండేలా.. నాలుగు కాలాల పాటు నిలిచిపోయేలా నిర్మిస్తున్నారు.
ఈ సంవత్సరం దీపావళి వేడుక కాస్త ప్రత్యేకం. కోవిడ్-19 వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ వేడుకను చేసుకోనున్నారు. హిందువుల పవిత్ర నగరమైన అయోధ్య లో అంగరంగ వైభవంగా దీపావళి చేసుకుంటున్నారు. ఆ ఫోటలను చూడండి
మరిన్ని దీపావళికి సంబంధించిన స్టోరీస్ చదవాలి అనుకుంటే క్లిక్ చేయండి
జగదభిరాముడు శ్రీరాము జన్మించిన పుణ్యస్థలం అవధనగరి ఆయోధ్య నగరిలో దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలివి
ALSO READ| Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు
( Photos : ANI )
Ravana Dahan in Ayodhya: విజయదశమి, నవరాత్రుల నేపథ్యంలో 70 అడుగుల భారీ రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. అయోధ్యలోని సరయు తీరంలోని లక్ష్మణ్ కిలా నుంచి రాహణ దహనం కార్యక్రమాన్ని నేటి సాయంత్రం ప్రసారం చేసేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు, ఇతరత్రా అన్ని ఏర్పాట్లు చేశారు.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) లో సంచలన తీర్పు వెలువడింది. బాబ్రీ మసీదు కూల్చివేతను ప్లాన్ ప్రకారం చేసింది కాదని, నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులేనంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) పై ఈరోజు (Sep 30) తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్లనుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం ఈ రోజు తీర్పును ప్రకటించనుండటంతో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై ఈనెల 30న తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్లనుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం తీర్పు ప్రకటించడానికి సంసిద్ధమైంది. అయితే తీర్పు రోజున ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా కోర్టుకు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్కే యాదవ్ ఆదేశించారు.
అయోధ్య ( Ayodhya ) లో రామమందిర నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో బాబ్రీ కూల్చివేత కేసు కూడా చివరి దశకు చేరుకుంది. వాస్తవానికి బాబ్రీ విధ్వంసం కేసులో ఆగస్టు 31 నాటికీ తీర్పును వెలువరించాలని సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court of India ) అంతకుముందే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ( cbi special court ) ఆదేశించిన విషయం తెలిసిందే.
హిందూవుల ఆరాధ్య దైవం రాముని ( Sriram ) పై నేపాల్ ( Nepal ) మరోసారి వివాదం రేపింది. శ్రీరాముడి జన్మస్థలం ( Birth place of Rama ) విషయంలో నెల రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల్నే మరోసారి చేశారు. రాముడు పుట్టింది నేపాల్ లోని అయోధ్యపురిలోనని..అయోధ్యలో కాదని అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.