7th Pay Commission Latest Updates: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు పూర్తి కావడంతో మోదీ 3.౦ పరిపాలన మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు తమకు శుభవార్త వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూలై నెలలో అలవెన్సుల పెంపుతోపాటు జీతాలు కూడా భారీగా పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏ పెంపు 4 నుంచి 5 శాతం వరకు ఉంటుందని అంటున్నారు.
7th Pay Commission DA News 2024: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
7th Pay Commission DA Hike Update: లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాల పెంపుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. బేసిక్ పేలో భారీ పెంపుదల ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
7th Pay Commission DA Hike News: లోక్సభ ఎన్నికల కౌంటింగ్ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ లభించే అవకాశం ఉంది. వేతనాల పెంపుతోపాటు అలవెన్స్ చెల్లింపుల్లో కూడా భారీ పెంపు ఉండనున్నట్లు తెలుస్తోంది. జూన్ 4 తర్వాత కేంద్రంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం ఉద్యోగుల డీఏ పెంపుపై కసరత్తు ప్రారంభించనుంది.
7th Pay Commission DA Hike News: లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్న్యూస్ వచ్చే అవకాశం ఉంది. మార్చిలో కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం డీఏను పెంచగా.. జనవరి 1వ తేదీ నుంచి అమలుచ చేసింది. మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. అయితే డీఏను బేసిక్ పేలో కలిపితే.. ఆటోమేటిక్గా జీరో అవుతుందా..? తదుపరి డీఏ పెంపు ఎలా ఉంటుంది..? అనేది క్వశ్చన్ మార్క్గా మారింది.
7th Pay Commission DA Hike Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం డీఏ 50 శాతానికి చేరుకోవడంతో మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారా..? లేదా ఇప్పుడు ఉన్నదానికే యాడ్ చేస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి AIPCI Index డేటా కూడా ఇంకా రిలీజ్ చేయలేదు.
7th Pay Commission: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ నేడు ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎల్ఐసీ ఉద్యోగులకు కానుకను ఇచ్చింది. భారీ మొత్తంలో వారికి జీతాలు పెంచింది. దీంతో లక్షలాది మంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు హోలీకి ముందే గిఫ్ట్ ఇచ్చేసింది కేంద్రం. ఆ వివరాలు తెలుసుకుందాం.
7th Pay Commission HRA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకేసారి డబుల్ గిఫ్ట్ వచ్చింది. జీతాల పెంపుతో హెచ్ఆర్ఏ కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. X, Y, Z కేటగిరీ నగరాలను బట్టి హెచ్ఆర్ఏ పెంపు ప్రకటన చేసింది. ఏ నగరాల్లో ఎంత పెరిగిందంటే..?
7th Pay Commission Latest Updates: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది. సీఎం సిద్దరామయ్య చేసిన ప్రకటనతో ఆ రాష్ట్ర ఉద్యోగులు ఊరట చెందుతున్నారు. ఏడో వేతన సంఘం తుది నివేదిక తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల పెంపుపై నిర్ణయం ఉంటుందన్నారు.
7th Pay Commission Latest News: దీపావళి సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచాయి. పండుగ గిఫ్ట్గా 3 నుంచి 4 శాతం డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం కూడా 4 శాతం డీఏను పెంచింది.
LTC Rule Changed: ఎల్టీసీ నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC)కి సంబంధించి విమాన టిక్కెట్ల బుకింగ్ సూచనలను సవరించింది. బుకింగ్కు సంబంధించి ఎలాంటి ఆధారం లేకపోయినా క్లెయిమ్ చేసుకోవచ్చు.
Karnataka Govt on 7th Pay Commission: వచ్చే నెలలో 7వ వేతన సంఘం అమలుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కమిషన్ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని హోంమంత్రి జి.పరమేశ్వర తెలిపారు. ఓపీఎస్ అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
Tamil Nadu Announces 4 percent DA Hike: తమిళనాడు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 42 శాతం నుంచి 46 శాతానికి డీఏ చేరింది. పెంచిన డీఏ జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
7th Pay Commission DA Hike Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటన అతి త్వరలోనే రానుంది. ఈ సారి 3 శాతం పెరిగే అవకాశం ఉందన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే 42 శాతం నుంచి 45 శాతానికి పెరుగుతుంది.
7th Pay Commission Latest Updates DA Hike News: రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ ఉద్యోగుల ప్రమోషన్స్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. గ్రేడ్ల వారీగా నిబంధనలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా..
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జీతాలు మాత్రం జూలై నెలతో కలిపి అందజేయనున్నారు.
ఈసారి కూడా 4 శాతం డీఏ పెంచే అవకాశం ఉంది. డియర్నెస్ అలవెన్స్ 46 శాతానికి చేరితే.. ఏడాదికి జీతం పెరుగుతుంది..? వివరాలు ఇలా..
7th Pay Commission Latest Updates: ఈ ఏడాది కరువు భత్యం 4 శాతం పెంచడంతో డీఏ 42 శాతానికి చేరింది. రెండోసారి ఎంత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా విడుదల అవ్వడంతో డీఏ పెంపుపై ఓ క్లారిటీ వచ్చింది.
Update on 7th Pay Commission DA Hike: త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్ రాబోతుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ డేటా వచ్చేసింది. మార్చి నెల కంటే ఈసారి ఎక్కువ పాయింట్లు పెరగడంతో డీఏ పెంపుపై ఓ స్పష్టత వచ్చింది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం డీఏ 4 శాతం పెంచబోతోందని ఏడవ వేతన సంఘ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏయే ఉద్యోగాల వారికి బేసిక్ పే పెరుగుతుందో, ప్రాథమిక వేతనం పెరుగుతుందా లేదా ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
7th Pay Commission DA Hike: ఈ ఏడాది సెకెండ్ డీఏ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. జూలై lవ తేదీ నుంచి ఉద్యోగులకు రెండో డీఏ అమలుకానుంది. డీఏ పెంపుతో ఉద్యోగులకు మరిన్ని బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.