Massive Fire In Patna: బీహర్ రాజధాని పాట్నాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక రెస్టారెంట్ లో సిలెండర్ లు పేలడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు.
PM Kisan 17th Installment: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులు వారి ఖాతాలో జమా కానున్నాయి. 17 విడత డబ్బులు వారి ఖాతాల్లో జమా కానున్నాయి.
JEE Mains 2024 Results: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికై నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్స్ 2024 రెండవ సెషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Loksabha Elections 2024: ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం ఇవాళ్టితో ముగియనుంది. అటు దేశవ్యాప్తంగా రేపు రెండో దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Modi Telangana Schedule: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన తేదిలు ఖరాయింది.
Lok Sabha Polls 2024 Second Phase: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత ప్రచారానికి నిన్నటితో (24-4-2024) తెర పడింది. రేపు కేరళలోని 20 సీట్లు.. కర్ణాటకలోని 14 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
Yogi Adityanath Comments: దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు అందుకున్నారు. ముందు ప్రధాని నరేంద్ర మోదీ...ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదం రేపే వ్యాఖ్యలకు శ్రీకారం చుడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pink Mooon: ఖగోళంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగుంటాయి. ఆ రహస్యాలు ఒక్కోసారి ఒక్కోరూపంలో బయటపడుతుంటాయి. అనంత వినీలాకాశంలో అలాంటిదే మరో అద్భుతం చోటుచేసుకోనుంది. అదేంటి, ఎప్పుడు ఎలా చూడవచ్చనేది తెలుసుకుందాం..
Hubli Girl Murder:కర్ణాటకలోని హుబ్బళీలో యువతి హత్య ఘటన తీవ్ర సంచనలంగా మారింది. దీనిపై బాధితులకు మద్దతుగా కర్ణాటకలో విద్యార్థులు, అనేక సంఘాలు నేతలు తమ నిరసలను తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం ముస్లిం సమాజంసైతం యువకుడిని కఠినంగా పనిష్మెంట్ చేయాలని తమ నిరసలను తెలిపారు.
Padma Awards 2024: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో దేశానికి అత్యున్నత సేవలు అందించిన వారికి పద్మ విభూషణ్లతో ప్రభుత్వం గౌరవించింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, సినీ నటుడు మిథున్ చక్రవర్తి, ప్రముఖ గాయకురాలు ఉషా ఉథుప్ తదితరులు పద్మభూషణ్, విభూషణ్ పురస్కారాలు పొందారు. ఈ ఏడాది మొత్తం 132 మంది పద్మ పురస్కారాలు ప్రకటించగా.. వాటిలో 5 పద్మభూషణ్, 17 పద్మవిభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి.
Repolling in Arunachal pradesh: దేశంలో లోక్సభ ఎన్నికలు 7 విడతల్లో జరగనుంది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగియగా 8 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fire Broke Out DRR Studio Rajarhat: ప్రముఖ స్టూడియోలో అగ్రిప్రమాదం సంభవించి స్టూడియోలోని సామగ్రి మంటలకు ఆహుతయ్యాయి. కెమెరా వ్యాన్లు, సామాగ్రి కాలి బూడిదయ్యాయి.
Gujarat - Surat MP Seat: ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్ సభ సీటు గెలుచుకొని సంచలనం రేపింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కాషాయ పార్టీ.. ఇపుడు తాజాగా లోక్ సభ ఎన్నికలు ముంగట ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకొని బోణి కొట్టింది.
Delhi Liquor Scam:లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో.. ఆయనకు మధ్యంత బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయవిద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషనర్ పై ఆగ్రహాం వ్యక్తం చేసింది.
Himachal Pradesh: కాంగ్రాలో ఒక యువకుడు పైశాచీకంగా ప్రవర్తించాడు. కొన్నిరోజులుగా ఒక యువతిని పెళ్లి చేసుకొవాలని వేధిస్తున్నాడు. ఆమె నిరాకరంచడంతో అందరు చూస్తుండగా.. వేటకోడవలిలో ఆమెపై దాడికి దిగాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rahul Gandhi Un Healthy Lok Sabha Elections Campaign Missed: ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యాడు. ఎండలకు తాళలేక అతడు అనారోగ్యానికి గురయినట్లు తెలుస్తోంది.
Pregnant With Twins:పంజాబ్ లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. గత శుక్రవారం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత ఆ వ్యక్తి కోపంలో తన భార్య పింకీని మంచానికి కట్టేసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది.
Moradabad MP Candidate Died In Delhi AIIMS: లోక్సభ ఎన్నికల వేళ తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ అభ్యర్థి ఆకస్మిక మరణం పొందాడు. అతడి మృతితో అక్కడ ఎన్నికలపై సందిగ్ధత ఏర్పడింది.
Mamata Banerjee Shocked Doordarshan Logo Colour Change: ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఛానల్ తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. ఒక పార్టీ రంగును పోలిన రంగును చానల్కు పెట్టుకోవడం మమతా బెనర్జీ తప్పుబట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.