Andhra Pradesh: రోగి రాముడి భక్తుడు కావడంతో బెడ్ మీదనే అయోధ్య రామాలయ ప్రతిష్టాపన వేడుకను చూపిస్తూ, సర్జరీ చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
AP Bird Flu: ఏపీలో ఇప్పుడు చికెన్ తినాలంటే భయమేస్తోంది. చాలా ప్రాంతాల్లో చికెన్ తినడం మానేశారు. రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాపించిందనే వార్తల నేపధ్యంలో ఆందోళన నెలకొంది. కోళ్లకు బర్డ్ ఫ్లూ వార్తలపై ప్రభుత్వం స్పందించింది.
AP Inter Hall Ticket 2024: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇవాళ్టి నుంచి హాల్ టికెట్లు జారీ కానున్నాయి. పేపర్ లీక్, కాపీయింగ్ లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics: ఏపీ రాజకీయాల్లో రోజురోజుకూ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. అయితే సీట్ల సర్దుబాటు విషయమే ఇంకా కొలిక్కి రావడం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విభిన్నం. కులానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే ఏపీ రాజకీయాల్లో ఇటీవల అసభ్య పదజాలంతోపాటు ట్రెండింగ్ అంశాలు చొచ్చుకుని వచ్చాయి. ఇప్పుడు కుర్చీ, కాలర్, సిద్ధం వంటి విభిన్నమైన పదజాలం రాగా.. తాజాగా ముద్దపప్పు, కోడిగుడ్డు కూడా తోడయ్యాయి. దీంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Sri Venkateswara Medical College: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ బాయ్స్ హాస్టల్ను అసాంఘిక కార్యాకలపాలకు అడ్డగా మార్చేశారు. పొదల్లో ఏపుగా పెరిగిన చెట్లపై పరుపులు వేసి మంచాలుగా మార్చేశారు. అద్దెలకు ఇస్తూ.. జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
RK U Turn: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమార్పులు జరగనున్నాయి. ఎన్నికలు సమీపించేకొద్దీ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంతగూటికి చేరనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RBI Regional Office: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వివాదంతో అమరావతికి మరో షాక్ తగిలింది. నాడు అమరావతిలో ఏర్పాటు కావల్సిన ఆర్బీఐ కార్యాలయం ఇప్పుడు విశాఖపట్నానికి తరలిపోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Govt Aadhaar Centres: ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరి. మన ఫోన్, ఫోన్లోని యాప్లు ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ చేసుకుంటామో అలా ఆధార్ కార్డును కూడా అప్డేట్ చేసుకోవాలి. దీనికోసమే ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నాలుగు రోజుల పాటు ఆధార్ అప్డేట్ కేంద్రాలను నిర్వహిస్తోంది.
Pawan Kalyan Elections: తాను స్థాపించిన జనసేన పార్టీకి పవన్ కల్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో విరాళాలు సేకరిస్తుండగా ఒక నాయకుడిగా పార్టీకి పవన్ విరాళం అందించారు. ఈ సందర్భంగా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Actor Ali Politics: ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నాళ్ల నుంచో పోటీ చేయాలని భావిస్తున్నా నటుడు అలీకి అవకాశం మాత్రం దక్కడం లేదు. ఈసారిగా కూడా ఆ అదృష్టం లభిస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అలీ కీలక ప్రకటన చేశారు.
YS Sharmila Son Marriage Pics: రాజస్థాన్లోనూ జోధ్పూర్ ప్యాలెస్లో ఘనంగా వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహం జరిగింది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో అట్టహాసంగా జరగ్గా ఈ వేడుకకు కుటుంబసభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుకకు షర్మిల సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరుకాకపోవడం గమనార్హం.
Farmer Loan Waiver: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిపక్షాల్ని ఆత్మరక్షణలో పడే వ్యూహం అవలంభించవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అభ్యర్ధుల్ని ఎంపిక చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం అమలైతే ఇక పోల్మేనేజ్మెంట్కు తిరుగుండదు.
BudhaVenkanna: ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ నేత బుద్ధా వెంకన్న తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ నేత, బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.
Madhya Pradesh Politics: దేశంలో మరి కొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ పార్టీకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. అటు ఇండియా కూటమి నుంచి పార్టీలు జారిపోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు బయటకుపోతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Sharmila son Wedding: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. అందరూ ఊహించినట్టే ఈ పెళ్లికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకాలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Punganur Assembly Constituency: ఏపీలోని ఆ నియోజకవర్గం రెడ్ల కంచుకోటగా మారింది. అక్కడ రెడ్ల సామాజికవర్గానిదే పూర్తిగా రాజకీయ ఆధిపత్యం. ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీకి పెట్టని కోటలా ఉన్న ఆ నియోజకవర్గంపై గత పదేళ్లుగా వైసీపీ కర్చీఫ్ వేసుకుని కూర్చొంది. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ సారి అక్కడ ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది. మళ్లీ అక్కడ అధికార వైసీపీ జెండానే ఎగురుతుందా..? లేక ఆ కోటను విపక్షాలు బద్ధలు కొడతాయా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.