Machilipatnam MP Balashowry Resigns: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతో గుడ్ బై చెప్పారు. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.
AP Jobs 2024: ఏపీ నిరుద్యోగులకు సంక్రాంతి కానుకను ప్రకటించింది వైసీసీ సర్కారు. పండుగ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లాలో అధికార పార్టీకి గట్టి షాక్ తగిలేలా ఉంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తాను కోరిన వారికి టికెట్లు ఇవ్వకపోతే ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది.
Kesineni Nani: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశ అధినేత చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి వెనుక మతలబు ఏంటనేది వివరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Assembly Elections 2024: ఏపీలో వైసీపీ ఇంఛార్జ్ల జాబితా ప్రకటన చిచ్చు రేపుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ దక్కని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందే టికెట్లు ఖరారు చేస్తూ.. సీఎం జగన్ డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు. ఎన్నికల ముంగిట జగన్ చేస్తున్న ప్రయోగం ఫలిస్తుందా..? గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చారా..?
Vangaveeti Radha: ఏపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యూహాలు ప్రతిపక్షాలకు అంతుచిక్కడం లేదు. తాగాజా మరో కీలకనేతపై దృష్టి సారించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Assembly Elections 2024: వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా జనసేన-టీడీపీ కూటమి పావులు కదుపుతోంది. ముఖ్యంగా కాపులను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహం రచిస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోంది.
Mudragada vs Jyothula Nehru: ఏపీ ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శత్రువులు చేతులు కలిపే పరిస్థితి కన్పిస్తోంది. కాకినాడ జిల్లాలో అదే జరిగింది. ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది.
Ys Sharmila: కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వైఎస్ షర్మిలకు ఇప్పుడిప్పుడే అర్ధమౌతున్నట్టున్నాయి. వైఎస్సార్టీపీని ఆ పార్టీలో విలీనం చేసి కండువా కప్పేసుకున్నా ఆశించిన ప్రయోజనం మాత్రం కలగడం లేదామెకు. షర్మిలకు వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్లు నోరిప్పుతున్నారు.
AP Politics: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓ వైపు వైనాట్ 175 లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మార్పులు చేర్పులతో జాబితాలు విడుదల చేస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంకు అభ్యర్ధులు దొరకని పరిస్థితి కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ysrcp 3rd List: వైనాట్ 175 లక్ష్యంగా భారీగా మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మూడో జాబితాకు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే మూడో జాబితా దాదాపుగా కొలిక్కి వచ్చేసింది. ఇవాళ లేదా రేపు మూడో జాబితా విడుదల కానుంది.
AP Voters Final List: ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం మూడ్రోజుల పర్యటన ముగిసింది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తుది ఓట్ల జాబితాను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సమాయత్తౌమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Assembly Elections 2024: ఏపీలో టీడీపీతో పొత్తుపై బీజేపీ ఏం ఆలోచిస్తోంది..? కలిసి వెళతారా..? విడిగా పోటీ చేస్తారా..? ఒక వేళ పొత్త వద్దనుకుంటే.. జనసేనను వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందా..? ఇప్పుడివే ప్రశ్నలు బీజేపీలోనే కాదు.. టీడీపీ, జనసేన నేతల్లోనూ వ్యక్తమవుతున్నాయి. బీజేపీ-టీడీపీ పొత్తు వ్యవహారంలో కీలక పరిణామాలు త్వరలో చోటు చేసుకోబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంటోంది.
MP Sanjeev Kumar Resigns to YSRCP: వైసీపీ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్. తనకు పదవి ఇచ్చినా అధికారం ఇవ్వలేదన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తామనేది కేవలం స్టేట్మెంట్ మాత్రమేనని అన్నారు.
Kesineni Nani On Chandrababu Naidu: టీడీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎంపీ కేశినేని నాని. తెలుగుదేశం పార్టీ కోసం వ్యాపారాలు మానుకున్నానని.. ఎన్నో అవమానాలు భరించానని చెప్పారు. తాను సీఎం జగన్ మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పారు. వైసీపీలో ఏ బాధ్యతలు అప్పగించినా తీసుకుంటానని అన్నారు.
AP Fake Votes: ఏపీలో ఎన్నికలు దగ్గరపడేకొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కొత్తగా బోగస్ ఓట్ల రాజకీయం ఊపందుకుంది. భారీగా నమోదైన దొంగ ఓట్లపై ఎన్నికల సంఘం కొరడా ఝులిపించింది. దొంగ ఓట్లను తొలగించింది.
Kesineni Nani: తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకోనున్న ఆ ఎంపీ త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే ఆ దిశగా చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కొన్ని షరతులు తెరపైకి వస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.