AP Liquor Policy: మందుబాబులకు సీఎం చంద్రబాబు కానుక.. రూ.99కే మద్యం

Liquor Will Be Available Rs 99 Only In Andhra Pradesh: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యంప్రియులకు తీపి కబురు చెప్పారు. రూ.99 కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొత్త మద్యం విధానానికి చంద్రబాబు సర్కార్‌ ఆమోదం తెలిపింది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఈ మద్యం విధానం అమల్లోకి రాబోతున్నది.

1 /8

AP Liquor Rs 99 Only: గత ప్రభుత్వంలో అస్తవ్యస్త విధానాలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నాసిరకం మద్యం లభించడంతో మందుబాబులు ఏకంగా ప్రభుత్వాన్నే మార్చేసి కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు.

2 /8

AP Liquor Rs 99 Only: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

3 /8

AP Liquor Rs 99 Only: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానానికి చంద్రబాబు సర్కార్‌ ఆమోదం తెలిపింది.

4 /8

Liquor Rs 99 Only: నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

5 /8

AP Liquor Rs 99 Only: సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం.

6 /8

AP Liquor Rs 99 Only: భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామారాజు ఎయిర్‌పోర్టుగా నామకరణం చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.

7 /8

AP Liquor Rs 99 Only: అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఈ మద్యం విధానం అమల్లోకి రాబోతున్నట్లు సమాచారం.

8 /8

AP Liquor Rs 99 Only: కొత్త మద్య విధానంతో మద్యంప్రియులకు భారీ ఊరట లభించనుంది. బ్రాండెడ్‌ మద్యం అందుబాటులోకి రానుంది.