YCP Election Campaign: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలో తీసుకొచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధమౌతున్నారు. అభ్యర్దుల తుది జాబితాతో పాటు మేనిఫెస్టో కూడా సిద్ధం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP High Court: ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2018లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP EAPCET 2024: ఏపీ ఈఏపీసెట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఇది. పరీక్ష తేదీ, దరఖాస్తు చివరి తేదీ వంటి వివరాలు ఇలా ఉన్నాయి.
Andhra Pradesh Politics: తోడ బుట్టిన అన్నను వద్దను కొని జనసేన పార్టీ పెట్టానని, తనకు ప్రజలకు మేలు చేయాలనే ఆశయం మాత్రమే ఉందన్నారు. ఒకసారి ఏదైన అనుకుంటే , ముందు వెనుక ఏది ఆలోచించనంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.
TDP-Janasena Trolling: తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ సూసైడ్ చేసుకొవడం ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో గీతాంజలిపై టీడీపీ, జనసేన ట్రోలింగ్ కు పాల్పడటం వల్ల మహిళ సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.
YSRCP Manifesto: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనుంది. పార్టీ అధినేత, సీఎం జగన్ అధ్యక్షతన మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు మేనిఫెస్టోను అస్త్రంగా చేసుకోనుంది.
Andhra Pradesh Assembly Elections: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొలది కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో.. నిందితుడైన కోడికత్తి శ్రీనివాస్ జై భీమ్ పార్టీ కండువ కప్పుకున్నారు.
PM Modi Tour: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకకు తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి సిద్ధమైంది. పదేళ్ల నాటి పొత్తు రిపీట్ అయింది. మరోవైపు ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఈ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
Social Media Harassment: సోషల్ మీడియాకు హద్దులు ఉండాల్సిందే. ఇష్టారాజ్యంగా జరుగుతున్న ట్రోలింగ్ కారణంగా ఎందరో మానసిక వేదనకు గురవుతున్నారు. కొందరు మృత్యువాత పడుతున్నారు. అదే జరిగింది తెనాలికి చెందిన ఓ అభాగ్యురాలికి.
AP Elections: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడమే ప్రధానంగా ఏర్పడిన మూడు పార్టీల పొత్తులో సీట్లు ఖరారయ్యాయి. అత్యధికంగా టీడీపీ పొందగా.. అనంతరం బీజేపీ లోక్సభలో ఎక్కువ, జనసేన అసెంబ్లీ సీట్లు పొందింది. ఇక అభ్యర్థుల ప్రకటన తరువాయి.
Gudur MLA Varaprasad Rao: గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. జనసేనలోకి చేరతారని ప్రచారం జరగ్గా.. తాజాగా ఆయన బీజేపీలో జాయిన్ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పురంధేశ్వరితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
Siddham Sabha: ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభ సోషల్ మీడియాను విపరీతంగా ఊపేసింది.ఎక్స్ లైవ్ స్ట్రీమింగ్లో కొత్త రికార్డు సృష్టించింది. సిద్ధం హ్యాష్ట్యాగ్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
AP TET 2024 Results: డీఎస్సీ, టెట్ పరీక్షలు రాసిన అభ్యర్ధులకు ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 పరీక్షలు మార్చ్ 14న విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://aptet.apcfss.in/లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Jagan Siddham Meeting: ఎన్నికలకు కొన్ని రోజులే గడువు ఉండడంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీగా ప్రచారం చేస్తోంది. 'సిద్ధం' పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభ మేదరమెట్లో నిర్వహించగా ప్రజల నుంచి ఊహించని స్పందన లభించింది. ఇక్కడ సీఎం జగన్ గర్జించారు.
Janasena Seats in Ap: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులపై స్పష్టత వచ్చేసింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ వైపు, తెలుగుదేశం-జనసేన-బీజేపీ మరోవైపు సిద్దమయ్యాయి. ఇంకోవైపు కాంగ్రెస్ వామపక్షాలు కలిసి ఉనికి చాటుకునే ప్రయత్నం చేయనున్నాయి.
Payakaraopeta Assembly Constituency: ఉత్తరాంధ్రలో ఓ సీటుపై ఈ ఎన్నికల్లో చాలా హాట్ హాట్గా చర్చ జరుగుతోంది. అక్కడ టీడీపీ అభ్యర్థిని ఎట్టిపరిస్థితుల్లో ఓడించాలనే కసితో వైసీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆ మహిళా నేతను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ఎవరు ఆ మహిళా నాయకురాలు..? ఆమెపైనే టార్గెట్ ఎందుకు..?
Vande Bharat Trains: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త. భారతీయ రైల్వే మరో రెండు వందేభారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు అందించింది. అందులో ఒకటి ఏపీ, తెలంగాణ మధ్య అయితే మరొకటి ఏపీ, ఒడిశా మధ్య నడవనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mudragada Padmanabham YSRCP Joining: ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మూడు పార్టీలు కలిసి పొత్తు ఏర్పరుచుకోగా.. అధికార వైఎస్సార్సీపీ దానికి తగ్గట్టు వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
AP DSC New Schedule 2024: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం పరీక్షల తేదీలో మార్పు చేసింది. ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం ఏపీ డీఎస్సీ పరీక్షల టైమ్ టేబుల్ ఇలా ఉండనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.