Union Budget Key Points: కేంద్ర బడ్జెట్ట్ మరి కాస్సేపట్లో విడుదల కానుంది. బడ్జెట్ అంటే ఒక ఏడాది కాలానికి దేశంలో ఖర్చులు. ఆదాయం వర్సెస్ ఖర్చుల వివరాలు. బడ్జెట్ అందరికీ అర్ధం కానే కాదు. అర్ధమవ్వాలంటే ఈ పది అంశాలు తెలుసుకుంటే మంచిది.
February New Rules: రోజు మారితే తేదీ ఒక్కటే మారదు. నియమ నిబంధనలు కూడా మారుతుంటాయి. ఫిబ్రవరి వచ్చేసింది. కొత్త రూల్స్ అమల్లోకొచ్చేస్తాయి. రేపట్నించి అంటే ఫిబ్రవరి 1 నుంచి మీ దైనందిక జీవితంలో వచ్చే మార్పులు, కొత్త నియమ నిబంధనలు తెలుసుకుందాం.
Budget 2022 Expectations: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ నుంచి వేతన జీవులు ఏం కోరుకుంటున్నారు?
Budget 2022: రెండేళ్లుగా కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా.. సవాళ్లను అదిగమించుకుంటూ ముందుకెళ్తోంది ఐటీ రంగం. మరి ఈ సారి బడ్జెట్పై ఐటీ రంగం అంచనాలు ఏమిటి?
Budget 2022: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. పీపీఎఫ్ పెట్టుబడిదార్లు పద్దు నుంచి ఏం కోరుకుంటున్నారు?
Parliament Budget Session: బడ్జెట్ సమావేశాలపై కేంద్రం అధికారిక ప్రకటన వెలువరించింది. ఈ నెలాఖరు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలిపింది.
New PF Rules: మీ ఆదాయంపైనే కాదు..పొదుపుపై కూడా పన్ను చెల్లించాలి. 2021-22 ఆర్ధిక బడ్జెట్లో ప్రొవిడెంట్ ఫండ్పై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఫలితమే ఇది. అదేంటో చూద్దాం.
ఒకవేళ ఇప్పటివరకూ మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్ దాఖలు చేయకపోతే..చింతించాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు కూడా అవకాశముంది. మార్చ్ 31 వరకూ ఇన్కంటాక్స్ సెక్షన్ 80 సి, 80 సిసిసి, 80 సిసిడి, 80 సిసిఇ, 80డి వంటి పలు సెక్షన్ల కింద పెట్టుబడులపై టాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు.
Funny tweet: ఇంధన ధరలు ఆకాశాన్నంటేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొత్తగా సెస్ విధించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బీజేపీ ఎంపీనే స్వయంగా దీనిపై వ్యంగ్యంగా ట్వీట్ చేయడం గమనార్హం..
Budget 2021 Live Updates: Central Govt Proposes Cess On Petrol Diesel Price | అధిక ధరలతో చుక్కలు చూస్తున్న సామాన్యులు, మధ్య తరగతి వారిపై పెట్రోల్, డీజిల్ ధరు ఇకనుంచి మరింత భారంగా మారనున్నాయి. పెరుగుతున్న ధరలను భరించలేక ఇబ్బంది పడుతున్న సామాన్యులపై పెట్రో పిడుగు పడింది.
Pradhan Mantri Awas Yojana Scheme Latest News | సామాన్యుడి సొంతింటి కలకు ఆశలు చేకూర్చే పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. దీనిలో భాగంగా దరఖాస్తుదారులకు కొంత మేర రుణాలపై సబ్సిడీ లభిస్తుంది. తాజాగా కేంద్ర బడ్జెట్ 2021లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
Union Budget 2021లో సామాన్యుల కోసం సరికొత్త స్కీమ్ తీసుకొచ్చారు. సామాన్యుడి ఆరోగ్యం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో పలు పథకాలను ప్రకటించారు.
Rs 35,000 Crore for Covid-19 Vaccines And Further Support: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఉదయం 11 గంటలకు సాధారణ బడ్జెట్ (Budget 2021-22)ను లోక్సభలో ప్రవేశపెట్టారు. దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ తయారు చేశామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో భారతదేశంలో లాక్డౌన్ విధించకపోతే మరింత నష్టాన్ని చవి చూడాల్సి వచ్చేదన్నారు.
Union Budget 2021 Live Updates: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు తన మూడో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కోట్లాది భారతీయులు కేంద్ర బడ్జెట్ 2021పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Petrol-Diesel Prices: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ధరలు పెరగడమే తప్ప.తగ్గే సూచనలు కన్పించడం లేదు. అన్నివైపులా విమర్శలు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ ద్వారా అధికారిక సమాచార మార్పిడిలో మరింత పారదర్శకతను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు అంగీకారం, సులభంగా ఆదాయపు పన్ను దాఖలు చేయించడంలో ఐటీ విభాగం ముందుకు సాగుతోంది.
కేంద్ర బడ్జెట్ దేశ ప్రజలకు అన్యాయం చేసే విదంగా ఉందని, ఆర్థిక మాంద్యాన్ని అధిగమించే విదంగా బడ్జెట్ లో అంశాలు లేవని కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మండిపడ్డారు. ఇది ప్రజావ్యతిరేక, దేశ వ్యతిరేక బడ్జెట్ గా ఉందని, కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం జరిగిందని అయ్యాను అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.